దేశం

ముంబైలో అంతే : అలాంటి ఆటోలపై రోజుకు 50 రూపాయల ఫైన్

మహనగరాల్లో ఆటోవాలాల కష్టాలు గురించి మనకు తెలియందుకాదు..పొద్దంతా ఆటో నడిపితే వచ్చే డబ్బులతో ఇంటి అద్దెలు, పిల్లల ఫీజులు, కిరాణా సరుకులు ఇలా వచ్చిందంతా

Read More

సుప్రీంకోర్టులో కేజ్రీవాల్ కు చుక్కెదురు

ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మరో వారంపాటు మధ్యంతర బెయిల్ పొడిగించాలన్న కేజ్రీవాల్ అత్యవసర పిటిషన్

Read More

ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు

న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఆప్ మంత్రి అతిషీకి ఢిల్లీ కోర్టు సమన్లు జారీ చేసింది. ఢిల్లీ బీజేపీ మీడియా ప్రతినిధి ప్రవీణ్ శంకర్ కపూర్..అతిషీ పై

Read More

మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది అందెశ్రీ ఇష్టం .. నాకు సంబంధం లేదు : సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని రేవంత్ రెడ్డి సర్కార్ నిర్ణయించింది. తెలంగాణ ఇచ్చిన పార్టీగా,  పదేళ్ల తరువాత అధిక

Read More

రాజ్‌కోట్ అగ్నిప్రమాదం ఘటనలో ప్రధాన నిందితుడు అరెస్ట్

28 ప్రాణాలును బలిగొన్న గుజరాత్ లోని రాజ్ కోట్ టీఆర్ పీ గేమింగ్ జోన్ అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించిన ప్రధాని నిందితుడు  థవల్ కార్పొరేషన్ యజమాని ధవల్

Read More

అరేబియా సముద్రంలో భారీ భూకంపం

అరేబియా సముద్రంలో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. లక్షద్వీప్ లోని  మినీకాయ్ ద్వీపానికి 270 కిలోమీటర్లదూరంలోని అరేబియా సముద్రంలో భూకం పం రిక్టర్

Read More

సైకో తల్లి: మీదెక్కి తొక్కుతూ.. కాలితో తన్నుతూ.. ఇంత ఘోరమా..

ఈ భూ ప్రపంచంలో కల్మషం లేని ప్రేమ ఏంటంటే అది తల్లి ప్రేమ మాత్రమే అని నిస్సందేహంగా చెప్పచ్చు. అంత మహాబలుడైనా అమ్మ ఒడిలో పసివాడే అని ఓ సినీ కవి అన్నట్టు,

Read More

కేజ్రీవాల్ కు సుప్రీం కోర్టులో షాక్..

అరవింద్ కేజ్రీవాల్‌కు సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైద్య కారణాలతో తన మధ్యంతర బెయిల్ పిటిషన్‌ను ఏడు రోజుల పాటు పొడిగించాలని ఢిల్లీ మ

Read More

మిజోరంలో క్వారీ కూలి 10 మంది మృతి

రెమల్ తుపాన్ కారణంగా వెస్ట్ బెంగాల్, ఈశాన్య రాష్ట్రాలో భారీ వర్షాలు, ఈదురు గాలులు వచ్చాయి. మంగళవారం (మే28న) ఈ తుపాన్ తీరం దాటింది. పోతు పోతూ మిజోరం రా

Read More

ఎల్​ఐసీ లాభం రూ. 13,763 కోట్లు

న్యూఢిల్లీ : బీమా కంపెనీ లైఫ్ ​ఇన్సూరెన్స్​కార్పొరేషన్​ ఆఫ్​ ఇండియా (ఎల్ఐసీ) నికరలాభం ఈ ఏడాది మార్చితో ముగిసిన నాలుగో క్వార్టర్​లో వార్షికంగా 2 శాతం ప

Read More

ప్రధాని మోదీ మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించి మాట్లాడుతున్నారు: ఖర్గే

న్యూఢిల్లీ : దేశ ఆర్థిక వ్యవస్థ, ఎగుమతుల గురించి కాకుండా మటన్, ముజ్రా, మంగళసూత్రం గురించే ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతున్నారని కాంగ్రెస్  చీఫ్

Read More

బలగాలపై రాళ్లు రువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వం: అమిత్​ షా

న్యూఢిల్లీ : జమ్మూకాశ్మీర్​లో టెర్రరిస్ట్​ల ఫ్యామిలీలు, రాళ్లురువ్వే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వబోమని కేంద్ర హోంమంత్రి అమిత్​ షా తెలిపారు. ఈ నిర్ణయ

Read More

ఢిల్లీ @  48 డిగ్రీలు.. ఆదివారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రత నమోదు

న్యూఢిల్లీ :  దేశ రాజధాని ఢిల్లీలో ఎండలు మండుతున్నాయి. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కనీసం 8 డిగ్రీలు ఎక్కువగా నమోదు అవుతున్నాయి. రాబోయే 4 రోజులు కూడా

Read More