V6 News

దేశం

బుద్ధగయలో ఇరగపండిన టమాటా.. రైతులకు డబ్బులే డబ్బులు

బీహార్‌లో రాష్ట్రంలోని  గయాలోని ఇలారా  గ్రామానికి  చెందిన  రైతులు   టమోటా సాగు చేస్తున్నాడు. ఈ టమోటాలను పెద్ద ఎత్తున మార

Read More

త్వరలో రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగం పనులు ప్రారంభం

ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీతో సీఎం రేవంత రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అయ్యారు.

Read More

మేడారం జాతర:  21న గద్దెలపైకి పడిగిద్దరాజు..గోవిందరాజు

మాఘ శుద్ధ పున్నమి వెన్నెల్లో సమ్మక్క సారక్క దేవతలు గద్దెలపై కొలువుదీరే ఘడియలు ఆసన్నమవుతున్నాయి. ఇప్పుడు అన్ని దారులు మేడారం వైపే దారి తీస్తున్నాయి.

Read More

ఢిల్లీ పర్యటనలో బిజీబిజీగా సీఎం రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన రెండో రోజూ ఫుల్ బిజీగా సాగుతోంది. రాష్ట్రానికి నిధులు రాబట్టడమే లక్ష్యంగా ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్ర

Read More

మరాఠాలకు 10శాతం రిజర్వేషన్... మహారాష్ట్ర అసెంబ్లీ ఆమోదం

మరాఠా రిజర్వేషన్ బిల్లుకు మహారాష్ట్ర అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.  మరాఠా సామాజిక వర్గానికి విద్య , ప్రభుత్వ ఉద్యోగాలు రెండింటిలోనూ 10 శాత

Read More

మోదీ నియంతలా మారారు.. ఖర్గే తీవ్ర స్థాయి విమర్శలు

ప్రధాని మోదీ పై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే విమర్శలు గుప్పించారు. మోదీ నియంత‌లా మారారని, ఆయ‌న మ‌ళ్లీ గెలిస్తే

Read More

టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ఏడాదికి రెండుసార్లు ఎగ్జామ్స్

ప్రస్తుతం పది, ఇంటర్మీడియేట్ విద్యార్థులు  సంవత్సరం మొత్తం చదివి అకాడమిక్ ఇయర్ చివర్లో వార్షిక పరీక్షలు రాస్తున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి

Read More

రెండేళ్లుగా కాపురం చేయటం లేదు : భర్తపై కేసు పెట్టిన భార్య

గృహహింస, అత్తింటివారి వేధింపులు కొనసాగుతున్నాయి అనడానికి ఇదొక ఎగ్జాంపుల్.. కాలం మారింది. టెక్నాలజీ యుగంలో దూసుకెళ్తున్నాం.. ఎంతో మెచ్యూరిటీ తో లైఫ్ కొ

Read More

హోంమంత్రి అమిత్ షా కేసులో రాహుల్కు ఊరట..బెయిల్ మంజూరు

2018 పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ఊరట లభించింది. హోంమంత్రి అమిత్ షాపై అనుచిత వ్యాఖ్యల కేసులో సుల్తాన్ పూర్ జిల్లా కోర్టు రాహుల్ గాం

Read More

పోలీస్ స్టేషన్ లోనే కాల్చుకుని చనిపోయిన పోలీస్ అధికారి

మహారాష్ట్రలోని నాసిక్ లో విషాదం చోటుచేసుకుంది. ఓ పోలీస్ అధికారి  పోలీస్ స్టేషన్లోనే తన సర్వీస్ రివాల్వర్ తోనే కాల్చుకోవడం కలకలం రేపుతోంది. 

Read More

మార్చి 9 తర్వాత లోక్ సభ ఎన్నికల షెడ్యూల్.?

లోక్ సభ ఎన్నికల షెడ్యూల్ మార్చి 9 తర్వాత వచ్చే అవకాశముందని  జోరుగా  ప్రచారం జరుగుతోంది.  ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో జరగనున్నాయని భావిస్

Read More

జమ్మూలో రూ.13,375 విలువైన ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు

జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత ప్రధానమంత్రి హోదాలో మోదీ తన రెండవ పర్యటన ఈరోజు చేస్తున్నారు. జుమ్మూ కాశ్మీర్ లో నిర్మించిన ఎయిమ్స్ హ

Read More

బెంగళూరు కోర్టు కీలక తీర్పు.. జయలలిత 27 కేజీల గోల్డ్ ప్రభుత్వానికి అప్పగింత

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆస్తులకు సంబంధించిన కేసులో బెంగళూరు కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. జయలలితకు చెందిన 27 కేజీల బంగారం, వజ్రాభరణాలను

Read More