దేశం
మణిపూర్ లో EVMలను తగలబెట్టారు..
లోక్ సభ ఎన్నికలకు ఏప్రిల్ 19న మొదటి విడత పోలింగ్ జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ ఫేజ్లో 21 రాష్ట్రాలు, యూటీల్లోని 102 ఎంపీ సీట్లకు పో
Read Moreరీల్స్ చేస్తూ బిల్డింగ్ పై నుంచి కింద పడిన వ్యక్తి.. వీడియో వైరల్..
ఒకప్పుడు టిక్ టాక్..ఇప్పుడు రీల్స్ అన్నట్టే మారింది వ్యవస్థ.. లైకుల కోసం ఒకడు పచ్చి కారంపొడి పచ్చి మిర్చీలు తింటే మరొకడు ఒంటి మీద దుస్తులు లేకుండా వీడ
Read Moreమనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పై తీర్పు రిజర్వ్
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆప్ నేత మనీష్ సిసోడియా రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20వ తేదీ శనివారం రూస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
Read Moreనా కూతురిది లవ్ జిహాద్ హత్యే: కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్
తన కూతురు నేహా హిరేమత్ ది ముమ్మాటికీ లవ్ జిహాద్ హత్యేనని ఆమె తండ్రి, కాంగ్రెస్ కార్పొరేటర్ నిరంజన్ హిరేమత్ అన్నారు. తన కూతురు ప్రేమను నిరా
Read Moreఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా.. ఈ కారణాలు నిజమేనా లేక..?
ఎక్స్ ఓనర్.. టెస్లా సృష్టికర్త.. స్టార్ షిప్ యజమాని ఎలన్ మస్క్ ఇండియా టూర్ వాయిదా పడింది.. ఏప్రిల్ 21, 22 తేదీల్లో ఇండియా పర్యటన ఉంటుందని.. ఇండియా టెస
Read Moreప్రధాని మోదీ అవినీతి పాఠశాల నడుపుతున్నారు : రాహుల్ గాంధీ
ప్రధాని మోదీ పై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ. నరేంద్ర మోదీ దేశంలో అవినీతి పాఠశాల నడుపుతున్నారని విమర్శించారు. అవినీతి సైన్స్&
Read Moreజైళ్లో ఖైదీలు ఫైటింగ్.. ఇద్దరు మృతి
జైలులో ఖైదీల మధ్య జరిగిన ఘర్షనలో ఇద్దరు ఖైదీలు చనిపోయారు. పంజాబ్ రాష్ట్రంలోని సంగ్రూర్ డిస్టిక్ జైలులో శుక్రవారం రాత్రి ఖైదీలకు గొడవైంది. అది ఒకరిపై ఒ
Read Moreఅవును మూడు మామిడి పండ్లు తిన్న: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: డయాబెటిస్ బాధితుడు అయినప్పటికీ బెయిల్ కోసం అర్వింద్ కేజ్రీవాల్ జైలులో మామిడిపండ్లు, స్వీట్లు తింటున్నారని ఎన్ఫోర్స్మెంట్ &nb
Read Moreయూపీలో భారీ అగ్ని ప్రమాదం.. కొనసాగుతున్న సహాయక చర్యలు
ఉత్తర్ ప్రదేశ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఏప్రిల్ 20వ తేదీ శనివారం ఉదయం ఘజియాబాద్లోని ఖోడా ప్రాంతంలోని ఓ గోదాములో భారీ అగ్నిప్రమాదం చోట
Read Moreకరాచీలో ఆత్మాహుతి దాడి..తప్పించుకున్న జపాన్ పౌరులు
ఇస్లామాబాద్: పాకిస్తాన్లోని కరాచీలో ఐదుగురు జపాన్ పౌరులు ప్రయాణిస్తున్న వాహనంపై ఆత్మాహుతి దాడి జరిగింది. శుక్రవారం లాంధీలోని మ
Read Moreఘోర ప్రమాదం: 57 మంది ప్రయాణిస్తున్న బోట్ బోల్తా
ఒడిశా రాష్ట్రంలో శనివారం తెల్లవారుజామున ఘోర విషాదం చోటుచేసుకుంది. ఝార్సుగూడ జిల్లాలో మహానది నదిలో 57మందితో ప్రయాణిస్తున్న పడవ బోల్తా పడింది. ఛత్తీస్&z
Read Moreపుంజుకున్న స్టాక్ మార్కెట్:సెన్సెక్స్ 599 పాయింట్లు అప్
ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ కనిష్ట స్థాయిల నుంచి పుంజుకుని ఎగువన ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లతో నాలుగు రోజుల
Read Moreఇజ్రాయెల్ ప్రతీకార దాడి!.. ఇస్ఫహాన్ సిటీపై డ్రోన్లను కూల్చేసిన ఇరాన్
దుబాయ్: ఇరాన్లోని కీలకమైన ఇస్ఫహాన్ సిటీపై శుక్రవారం డ్రోన్ దాడి ప్రయత్నం జరిగింది. అయితే, ఇరాన్ ఆర్మీ దీనిని తిప్పికొట్టింది. సిటీపైకి దూసుకొచ్చిన డ్
Read More












