V6 News

దేశం

అక్కడ స్నానం చేస్తే.. పాపం పోయినట్టు  ప్రభుత్వం సర్టిఫికెట్​

దేశంలోని చాలా మంది భక్తులు పవిత్ర నదులలో స్నానాలు చేస్తారు. పవిత్ర నదిలో స్నానం చేస్తే వారి పాపాలు తొలగిపోతాయని నమ్ముతారు. రాజస్థాన్‌లోని ఒక ఆలయం

Read More

18 సీట్లు ఇస్తం.. కాంగ్రెస్‌తో కలిసి పోటీ చేస్తం : అఖిలేష్ యాదవ్

రాబోయే లోక్ సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో స‌మాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్‌ కలిసి  పోటీ చేస్తాయని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ స్పష్

Read More

ఢిల్లీ సరిహద్దుల్లో టెన్షన్​... రైతన్నలపై టియర్​ గ్యాస్ ​ప్రయోగం

పంటకు కనీస మద్దతు ధర కల్పించే రైతులు  కేంద్రంతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి.  దీంతో రైతన్నలు ఛలో ధిల్లీ  మార్చ్‌కు సన్నద్ధమయ్యారు. బ

Read More

ఇండియా కూటమిలో చేరలేదు.. వారికే మా మద్దతు : కమల్ హాసన్

తాము ఇంకా ఇండియా కూటమిలో చేరలేదని మక్కల్ నీది మయ్యమ్  చీఫ్ కమల్ హాసన్  తెలిపారు. దేశం కోసం నిస్వార్థంగా ఆలోచించే వారితోనే  కలిసి పనిచేస

Read More

ప్రపంచంలోనే మొట్టమొదటి 'ఓం' ఆకారంలో ఆలయం ఎక్కడ ఉందో తెలుసా?

  ఒకేసారి 12 జ్యోతిర్లింగాలు దర్శించుకోవాలని అనుకుంటున్నారా? అయితే ఈ ఓం ఆకారంలోని శివాలయానికి వెళ్ళండి. ప్రపంచంలోనే ఓం ఆకారంలో ఉన్న ఏకైక శివాల

Read More

Farmers Protest: ఢిల్లీ-గురుగ్రామ్ సరిహద్దుల్లో భారీగా ట్రాఫిక్ జామ్

న్యూఢిల్లీ: కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో బుధవారం (ఫిబ్రవరి 21) ఢిల్లీ ఛలో మార్చ్ ను రైతులు తిరిగి ప్రారంభించారు. దీంతో ఢిల్లీ -ఎన్ సీఆర్ లో వాహనాల ర

Read More

ఓరి దేవుడా.. టైర్ పేలి గాల్లోకి ఎగరిపడి చనిపోయాడు

రాజస్థాన్‌లోని అజ్మీర్‌ లో ఓ బస్ డ్రైవర్ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పడ్డ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. డ్రైవర్  టైర్ లో గాలి నిం

Read More

ఖజురాహోలో 1,484 మందితో కథక్ డ్యాన్స్ గిన్నిస్​ వరల్డ్ రికార్డ్

భారతీయ ప్రాంతీయ నృత్యాలకు ఉన్న ఆధరణ పెద్దదే. మధ్యప్రదేశ్​లోని ఖజురాహోలో ఫిబ్రవరి 20న 50వ  డ్యాన్స్ ఫెస్టివల్ ప్రారంభమైంది. ఈ డ్యాన్స్ ఫెస్టివల్ ల

Read More

శంభూ సరిహద్దు వద్ద రైతులపై టియర్ గ్యాస్ ప్రయోగం..

న్యూఢిల్లీ: రైతులు తమ ఢిల్లీ చలో ఆందోళనను కొనసాగించాలని నిర్ణయించుకున్న తర్వాత శంభూ సరిహద్దు వద్ద నిరసనకారులపై టియర్ గ్యాస్ షెల్స్ ప్రయోగించారు భ

Read More

ఢిల్లీ వైపు రైతుల పాదయాత్ర.. సరిహద్దుల్లో భారీభద్రత

న్యూఢిల్లీ: తమ ఢిల్లీ ఛలో మార్చ్ ను కొనసాగిస్తామని రైతులు ప్రకటించడంతో బుధవారం ( ఫిబ్రవరి 21) దేశ రాజధాని ఢిల్లీతోపాటు,   సరిహద్దుల్లో భద్రత కట్ట

Read More

ప్రసాదం ఫుడ్ పాయిజన్ 600 మంది గ్రామస్థులు ఆసుపత్రి పాలు

మహారాష్ట్రలోని బుల్దానా జిల్లాలో మంగళవారం జరిగిన ఓ ఉత్సవంలో ప్రసాదం ఫుడ్ పాయిజన్ విషాదం చోటు చేసుకుంది. లోనార్ తాలూకాలోని ఖపర్ఖెడ దేవాలయంలో ఫిబ్రవరి 2

Read More

ఆటోను ఢీ కొట్టిన ట్రక్కు..9 మంది మృతి

బీహార్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను ట్రక్కు ఢీ కొట్టింది.ఈ ఘటనలో తొమ్మిది మంది మృతి చెందగా.. మరో ఐదు మందికి  గాయాలయ్యాయి. లఖిసరాయ్ టౌన్

Read More

కేంద్రం స్పందించడం లేదు.. ఢిల్లీకి వెళ్లి తీరుతం: రైతు సంఘం నేతల అల్టీమేటం

రైతుల డిమాండ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జాప్యం చేసేందుకు వ్యూహాలకు పాల్పడుతోందని రైతు నాయకుడు జగ్జిత్ సింగ్ దల్లేవాల్ తెలిపారు. పంటలకు కనీస మద్ద

Read More