దేశం
Weather Update : చలికాలంలోని ఎండలపై ఎల్లో అలర్ట్
ఇంకా చలికాలం పూర్తికానేకాలేదు అప్పుడే వాతావరణ శాఖ అలెర్ట్ లు జారీ చేస్తుంది. ఎండ తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది. ఈ సీజన్లో సాధా
Read Moreపిల్లలకూ స్టాక్ మార్కెట్.. మైనర్ డీమ్యాట్ ఖాతా ఎలా తెరవాలి? ప్రయోజనాలేంటి?
డీమ్యాట్ ఖాతా.. షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టేవారికి ఈ పదం సుపరిచితమే. పెట్టుబడిదారులు తాము కొనుగోలు చేసిన లేదా విక్రయించే షేర్లను ఎలక్ట్రాన
Read Moreవరి సాగు వదిలేసి.. స్ట్రాబెర్రీ పండించాడు.. లక్షలు సంపాదించిన యువ రైతు
జనాలు డబ్బు ఎక్కువుగా ఎలా సంపాదించాలా.. ఎలా ఉన్నత జీవితాన్ని గడపాలా అని ఆలోచిస్తుంటారు. భారత దేశంలో అధిక జనాభా వ్యవపాయంపై ఆధారపడి జీవిస్తు
Read Moreరైతులకు గుడ్న్యూస్: రూ. 2 లక్షల రుణమాఫీ ప్రకటించినమరో రాష్ట్రం
జార్ఖండ్ రైతులకు అక్కడి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రూ. 50 వేల వరకు ఉన్న రైతు రుణమాఫీ పరిధిని రూ. 2 లక్షల వరకుపెంచేందుకు &nb
Read Moreబస్సును ఢీకొన్న ట్రక్కు.. నలుగురు యువ క్రికెటర్లు మృతి
మహారాష్ట్ర: నంద్గావ్ తహసీల్లోని శింగనాపూర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. క్రికెటర్లు ప్రయాణిస్తున్న మినీ బస్సును..
Read Moreఅయోధ్యకు ఏ దళితుడినైనా పిలిచాడా మోదీ : రాహుల్ గాంధీ
ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. గత నెలలో జరిగిన రామమందిరం ప్రారంభోత్సవానికి బీజేపీ అందించిన ఆహ్వానాలపై &nb
Read Moreపాస్పోర్ట్ల ర్యాంకింగ్లో కిందికి పడిపోయిన భారత్
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ కలిగి ఉన్న జాబితాలో ఫ్రాన్స్ అగ్రస్థానంలో నిలిచింది. ఇందులో భారత్ గతేడాది కంటే ఒక స్
Read Moreబీజేపీలో చేరడం లేదు.. కాంగ్రెస్ లోనే ఉంటా : కమల్నాథ్
బీజేపీలో చేరనున్నారన్న వార్తలపై కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ సీఎం కమల్ నాథ్ స్పందించారు. బీజేపీలో చేరడం లేదని, కాంగ్రెస్
Read Moreలవర్ తో వెళ్లిపోయిన కూతురు.. అవమానంతో అమ్మానాన్న ఆత్మహత్య
కేరళలో విషాదం చోటు చేసుకుంది. ఒక్కగానొక్క కూతురు తన ప్రియుడితో వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేరళలోని కొల్లాంలో చోటు చేసుకుంది
Read Moreసీట్ల పంపిణీ కొలిక్కి వచ్చాకే యాత్రలో పాల్గొంటా
ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ చేస్తున్న భారత్ జోడో న్యాయ్ యాత్రకు హాజరవుతారా లేదా అనేది సందిగ్ధంలో కొనసాగుతుంది
Read Moreమరో హిందూ పుణ్యక్షేత్రం.. కల్కీధామ్కు మోదీ శంకుస్థాపన
ఉత్తరప్రదేశ్లోని సంభాల్లో మరో హిందూ పుణ్యక్షేత్రం కల్కీ ధామ్ ఆలయానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి
Read Moreఅంతుచిక్కని వ్యాధి.. వందల సంఖ్యలో ఆవులు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో అంతుచిక్కని వ్యాధి కలకలం రేపుతోంది. శివపురి జిల్లాలో దాదాపు 200 ఆవుల మృతదేహాలు లభ్యం కావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అటవి
Read Moreఆ ఊరిలో నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ జెండా ఎగిరింది
ఛత్తీస్ ఘడ్ సుక్మా జిల్లా జేగురుగొండ పోలీసు స్టేషన్ పరిధిలోని మావో అగ్రనేత హిద్మా స్వగ్రామం పువ్వర్తిలో నాలుగు దశాబ్దాల తర్వాత జాతీయ జెండా
Read More













