దేశం
మంకీ ఫీవర్ కలకలం..కర్ణాటకలో ఇద్దరు మృతి
కర్ణాటకలో మంకీ ఫీవర్ కలకలం రేపుతోంది. ఈ వ్యాధి బారిన పడిన ఇద్దరు వ్యక్తులు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. &nb
Read Moreకాలుష్యం కొంతైన తగ్గుతుంది: ఇప్పుడు ఢిల్లీలో కూడా ఉబెర్ గ్రీన్ EV సేవలు
పర్యావరణానికి అనుకూలమైన ఎలక్ట్రికల్ వెహికల్ (EV) ఉబెర్ గ్రీన్ (Uber Green ) ఇప్పుడు ఢిల్లీలో కూడా అందుబాటులోకి వచ్చింది.భారతదేశంలో అగ్రగ్రామి ట్యాక్సీ
Read Moreబీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారు.. అది ఎన్నటికీ జరగదని చెప్పిన : కేజ్రీవాల్
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. తనను బీజేపీలో చేరాలని ఒత్తిడి చేశారని వ్యాఖ్యానించారు. బీజేపీలో చేరితే తనపై ఎలాంటి కేసులు
Read Moreఛాయ్ తాగడానికి భర్త ఇంటికి రాలేదని.. భార్య ఏం చేసిందో తెలిస్తే షాక్.!
భర్తను ఛాయ్ తాగడానికి ఇంటికి పిలుస్తే రాలేదని ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గుజరాత్ వడోదర జిల్లాలోని భాయ్లి ప్రాం
Read More11 రోజులు.. రూ. 11 కోట్లు ... ఇవీ అయోధ్య రామాలయం లెక్కలు..
అయోధ్య బాలరాముని దర్శనానికి భక్త జన ప్రవాహం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. ప్రతిరోజూ లక్ష మందికిపైగా భక్తులు రామయ్యను దర్శించుకుంటున్నారు. ఆలయంలో రామయ్య గత
Read MoreVideo Viral: మందుకొట్టి మత్తులో స్కూలుకు వచ్చిన టీచర్
విద్యార్థులకు ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే మద్యం తాగి పాఠశాలకు వచ్చాడు. మధ్యప్రదేశ్ జబల్పూర్ జిల్లా జమునియా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో &
Read Moreఢిల్లీ సీఎంను బీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఎక్స్ ( ట్విట్టర్) లోఅత్యంత ప్రజాదరణ పొందిన ముఖ్యమంత్రిగా నిలిచారు. ఎక్స్ లో యోగి ఆదిత్యనాథ్ ఫాలోవర్ల సంఖ్య 27
Read Moreఉత్తర భారతంపై చలి పంజా..
ఉత్తర భారతాన్ని చలి వణికిస్తోంది. ఢిల్లీ సహా చాలా రాష్ట్రాల్లో తెల్లవారుజాము నుంచే దట్టమైన పొగమంచు కప్పేసింది. ఢిల్లీలో తెల్లవారుజామున 6 నుంచి 8 డిగ్ర
Read Moreప్రత్యేక కోర్టు అనుమతి.. బలపరీక్షలో పాల్గొననున్న హేమంత్ సోరెన్
రాంచీ: జార్ఖండ్ కొత్త సర్కార్ బల పరీక్షలో ఆ రాష్ట్ర మాజీ సీఎం హేమంత్ సోరెన్ తన
Read Moreకేజ్రీవాల్కు ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసుల నోటీసులు
ఎమ్మెల్యేల కొనుగోలు ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశం ఢిల్లీ సీఎం ఇంటి వద్ద 5 గంటల పాటు హైడ్రామా న్యూఢిల్లీ: ఢిల్లీ సీఎం
Read Moreఅద్వానీ నేషనల్ హీరో .. ప్రముఖుల హర్షం
న్యూఢిల్లీ: ఎల్ కే అద్వానీకి భారత రత్న ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రులు, బీజేపీ సహా వివిధ పార్టీల నేతలు, ప్రముఖులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆ
Read Moreమానసిక ఒత్తిడి.. మహిళా జడ్జి సూసైడ్
బదౌన్: బదౌన్ జిల్లా కోర్టు జూనియర్ సివిల్ జడ్జి తన నివాసంలో శనివారం ఉరేసుకుని చనిపోయారు. మానసిక ఒత్తిడికి లోనై ఆమె ఈ ఘాతుకానికి పాల్పడ్డారని పోలీసులు
Read Moreశివసేన నేతపై బీజేపీ ఎమ్మెల్యే ఫైరింగ్.. స్టేషన్లోనే కాల్పులు
ల్యాండ్ సెటిల్మెంట్లో ఘర్షణ.. పోలీస్ స్టేషన్లోనే కాల్పులు ఎమ్మెల్యే గణ్పత్ అరెస్టు.. హత్యాయత్నం కేసు నమోదు థానే, ముంబై: మహారాష్ట్రలో శి
Read More













