దేశం
అయోధ్యకు KFCకి గ్రీన్ సిగ్నల్.. కండీషన్స్ అప్లయ్ అంట
అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం తరవాత పర్యాటకుల తాకిడి విపరీతంగా పెరిగింది. లక్షలాది మంది భక్తులు అయోధ్యకి తరలి వస్తున్నారు. ఫలితంగా...నగరమంతా మిగతా
Read Moreక్రికెట్ మ్యాచ్లో ఘర్షణ.. బ్యాట్తో కొట్టడంతో యువకుడు మృతి
క్రికెట్ మ్యాచ్లో చోటుచేసుకున్న ఘర్షణ 15 ఏళ్ల యువకుడి ప్రాణాలు తీసింది. ఓడిపోయానన్న బాధలో ప్రత్యర్థి జట్టు ఆటగాడు బ్యాట్తో కొట్టడంతో ఓ యువ
Read Moreసూపర్ కార్ రీల్స్ చేస్తూ..బైక్స్పై నుంచి పడ్డారు
కార్లంటే ఇంత పిచ్చా..ఎంత నచ్చితే మాత్రం బిజీగా ఉన్న రోడ్లపై డ్రైవ్ చేస్తూ మరీ వీడియో తీయాలా..కిందపడి మోకాళ్లు, మోచేతులు విరగ్గొట్టుకోవాలా.. ఇంకా
Read MoreViral Video: ఇదెక్కడి కాంబినేషన్ రా బాబూ.. చాక్లెట్ తో పరోటా.. తిడుతున్న జనాలు
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో రకరకాల ఫుడ్ వీడియోలు వైరల్ అవుతుంటాయి.. అందులో కొన్ని వీడియోలు చూస్తే జన్మలో అసలు వాటిని తినరు.. జనాల పైత్యానికి హద్దులేకు
Read Moreశరద్ పవార్ పార్టీ పేరు ఇదే..
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శరద్ పవార్ కొత్త పార్టీకి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలిపింది. ఎన్సీపీ పార్టీ అజిత్ పవార్ వర్గానిదే అని
Read Moreయూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు .. ఉత్తరాఖాండ్ అసెంబ్లీ ఆమోదం
ఉత్తరాఖాండ్ అసెంబ్లీలో యూనిఫాం సివిల్ కోడ్ బిల్లుకు ఆమోదం తెలిపింది. సీఎం పుష్కర్ సింగ్ ధామి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ బిల్
Read Moreవీడియో: పేలబోతున్న బాంబ్ను నిర్వీర్యం చేసిన స్క్వాడ్
నాగ్పూర్లో పెను విషాదం తప్పింది. బస్సులో ఓ అనుమానాస్పద బ్యాగ్లో ఉంచిన లైవ్ బాంబ్ను బాంబు డిస్పోజల్ స్క్వాడ్ నిర్వీర్యం చేశారు.
Read MoreGood Health: వావ్... అరటి కాండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా...
అరటి చెట్టులో అనేక ఔషధ గుణాలు దాగి ఉన్నాయి. అరటి చెట్టులోని ప్రతీ భాగం ఆరోగ్యానికి ఉపయోగ పడేదే. అరటి పండు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అరటిని
Read Moreప్రధాని మోదీని కలిసిన నితీష్ కుమార్
బీహార్ సీఎం నితీష్ కుమార్ ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. బీహార్లో ఎన్డీఏతో కలిసి కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ప్ర
Read Moreఢిల్లీ మెట్రోలో ప్రయాణించిన రాష్ట్రపతి
ఢిల్లీ: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఢిల్లీ మెట్రోలో ప్రయాణించారు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Read Moreదేశ విభజన కుట్రలు సహించం .. రాజ్యసభలో మోదీ
ఢిల్లీ: దేశాన్ని విభజించే కుట్రలను సహించబోమని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇవాళ రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలుపుతూ ప్రసంగిం
Read More50 ఏళ్ల తర్వాత మూడు గ్రహాల కలయిక.. ఈ 3 రాశులపై ప్రభావం
కర్మఫలాల ప్రదాత శని దేవుడి ఈ ఏడాది మొత్తం తన సొంత రాశి కుంభ రాశిలోనే సంచరిస్తాడు. కానీ తన కదలికలు మాత్రం మార్చుకుంటూ ఉంటాడు. గ్రహాల గమనం సమయంలో ఒకే రా
Read Moreఅరవింద్ కేజ్రీవాల్కు రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సమన్లు జారీ చేసింది. లిక్కర్ పాలసీ స్కాంకు సంబంధించి మనీలాండరింగ్ క
Read More













