దేశం
లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లక్నో జైలులో 63 మంది ఖైదీలకు హెచ్ఐవీ పాజిటివ్ నిర్ధారణ అయింది. గత ఏడాది డిసెంబర్ లో నిర్వహించిన పరీక్
Read Moreమాల్దీవుల నుంచి భారత బలగాలు వెళ్లిపోవాలి
మాలె: తమ దేశంలోని భారతీయ బలగాలను మే 10 లోపు వెనక్కి పంపుతామని మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మొయిజ్జు అన్నారు. దేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీపడ
Read Moreబీజేపీపై మల్లికార్జున ఖర్గే ఫైర్
మణిపూర్లో డబుల్ ఇంజిన్ ఫెయిల్ న్యూఢిల్లీ: బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో మణిపూర్ ప్రజలకు అనేక దెబ్బలు తగిలాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున
Read Moreరాజ్యసభలో గందరగోళం
న్యూఢిల్లీ: రాజ్యసభలో సోమవారం ప్రశ్నోత్తరాల సమయంలో డిప్యూటీ చైర్మన్ హరివంశ్ చైర్లో ఉన్నారు. మంత్రులు సమాధానాలు ఇచ్చే టైమ్లో ‘ఏవియేషన్ సెక్టా
Read Moreరిజర్వేషన్లపై 50 శాతం పరిమితి ఎత్తేస్తం
కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ హామీ రాంచీ: లోక్సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని ఎ
Read Moreపిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించొద్దని ఈసీ ఆదేశం
న్యూఢిల్లీ: సార్వత్రిక ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలకు ఎలక్షన్ కమిషన్(ఈసీ) కీలక సూచనలు చేసింది. చిన్న పిల్లలతో ఎన్నికల ప్రచారం చేయించొద్దని, ప్రచారాన
Read Moreనా అరెస్ట్లో రాజ్భవన్ పాత్ర
అవినీతి ఆరోపణలు నిరూపిస్తే పాలిటిక్స్ వదిలేస్తా: హేమంత్ సోరెన్ రాంచీ: నిరాధార ఆరోపణలతో బదనాం చేయడం కాదు.. వాటిని రుజువు చేయాలని జార్ఖ
Read Moreపాన్ ఆధార్ లింక్ లేట్ చేసిన వారి నుంచి రూ.600 కోట్లుఫైన్
న్యూఢిల్లీ: పాన్.. ఆధార్ లింక్ ఆలస్యం చేసిన వారి నుంచి లేట్ పెనాల్టీ రూపంలో ప్రభుత్వానికి రూ.600 కోట్లు వసూలైనట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. అ
Read MoreGrammy Awards2024: శంకర్ మహదేవన్, జాకీర్ హుస్సేన్ లకు గ్రామీ అవార్డ్స్
Grammy Awards2024: ప్రముఖ తబలా ప్లేయర్ జాకీర్ హుస్సేన్, గాయకుడు శంకర్ మహదేవన్ లకు గ్రామీ అవార్డు లభించింది. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ గ్లోబల్
Read Moreఫిబ్రవరి 06 నుంచి.. రూ.29కే కేజీ బియ్యం
భారత్ రైస్ పేరిట రూ.29కే కేజీ బియ్యం ఇచ్చే కార్యక్రమానికి ముహూర్తం ఫిక్స్ అయింది. 2024 ఫిబ్రవరి 6వ తేదీన ఢిల్లీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి పీయూష్
Read Moreప్రజాస్వామ్యాన్ని హత్య చేస్తారా : సుప్రీంకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
చండీగఢ్ మేయర్ ఎన్నిక నిర్వహణ తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. చండీగఢ్ మేయర్ ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి బ్
Read Moreఒక్క పాము.. మూడు కుక్కలు.. ఇంటి ముందు యుద్ధం
పాము.. ఈ మాట వింటేనే ఒళ్లు జలదరిస్తుంది.. అమ్మో పాము అని అల్లంత దూరం పరిగెడుతాం.. పాము అల్లంత దూరంలో కనిపించినా మనం అయితే గంతులేస్తూ పరిగెడతాం.. అలాంట
Read Moreచిన్నపిల్లలను రాజకీయాలకు దూరంగా ఉంచాలి.. ఈసీ వార్నింగ్
ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన జారీ చేసింది. పొలిటికల్పార్టీలకు ఈసీ వార్నింగ్ ఇచ్చింది. మైనర్ బాలురు/బాలికలతో
Read More













