దేశం

మాస్టర్ ప్లాన్ 2031.. రూ. 85 వేల కోట్లతో అయోధ్య అభివృద్ధి

మాస్టర్ ప్లాన్ 2031లో భాగంగా అయోధ్యను యూపీ ప్రభుత్వం  రూ. 85 వేల కోట్లతో అభివృద్థి చేయనుంది.  రామమందిర ప్రారంభోత్సవం తర్వాత ప్రతిరోజూ దాదాపు

Read More

ఇన్‌స్టాగ్రామ్‌లో కోటి దాటిన అమిత్ షా

కేంద్ర హోమంత్రి అమిత్ షా ఇన్‌స్టాగ్రామ్‌ను కోటిమంది ఫాలో అవుతున్నారు.  ఆయన ఇన్‌స్టాగ్రామ్‌లో 1.07 కోట్లమంది ఫాలోవర్లు ఉండగా ఫ

Read More

అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ను ప్రారంభించిన మోదీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో భాగంగా అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ అయోధ్య ధామ్ రైల్వే జంక్షన్ ను జెండా ఊపి ప్రారంభించారు.  ఈ సందర్భంగా రైలులోని ప్

Read More

అయోధ్యకు చేరుకున్న ప్రధాని మోదీ

ఉత్తరప్రదేశ్ పర్యటనలో  భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ అయోధ్యకు చేరుకున్నారు.  మోదీకి  సీఎం యోగి ఆదిత్యనాథ్, గవర్నర్  ఆనందీబెన్ పటేల్

Read More

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి

తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అదుపుతప్పి ఓ ట్రక్కు టీ షాపులోకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన డిసెంబర్ 30వ తేదీ శనివార

Read More

లఖ్బీర్‌ సింగ్‌ లండాను ఉగ్రవాదిగా ప్రకటించిన కేంద్రం

కెనడాకు చెందిన 33 ఏళ్ల లఖ్‌బీర్ సింగ్ లాండాను ఉగ్రవాదిగా కేంద్రం ప్రకటించింది.  2021లో మొహాలీలోని పంజాబ్ పోలీస్ ఇంటెలిజెన్స్ హెడ్‌క్వార

Read More

హిందుత్వం, హిందూ.. వేర్వేరు .. నేను హిందువును: సిద్ధరామయ్య

బెంగళూరు: హిందుత్వ సిద్ధాంతం, హిందూ విశ్వాసాల మధ్య తేడా ఉందని కర్నాటక సీఎం సిద్ధరామయ్య అన్నారు. ఒక వైపు మైనారిటీ ఓట్లు కోల్పోకుండానే.. హిందూ ఓట్లు దక్

Read More

బ్రిడ్జి కింద ఇరుక్కున్న విమానం.. సెల్ఫీలకు ఎగబడ్డ జనం!

ఓ పాత విమానాన్ని ముంబై నుంచి అస్సాం తరలిస్తుండగా.. శుక్రవారం ఉదయం ఇలా బీహార్ లోని మోతిహరిలో బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది. జనమంతా సెల్ఫీలకు ఎగబడటంతో భా

Read More

సోనియా గాంధీ అయోధ్యకు వెళ్తారా? లేదా?

న్యూఢిల్లీ: అయోధ్యలో  వచ్చే నెల 22న జరిగే రామ మందిర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్‌ పార్టీ మాజీ చీఫ్‌ సోనియా గాంధీ హాజరయ్యే అవకాశం ఉందని ప

Read More

హ్యాట్రిక్ విజయం మాదే .. కూటమి పార్టీలను ప్రజలు నమ్మరు: మోదీ

న్యూఢిల్లీ: వచ్చే లోక్​సభ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీజేపీకే ఓటేసి గెలిపిస్తారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తమకు హ్యాట్రిక్ విజయం ఖాయమని ధీమా వ్యక్తం

Read More

10 ఏండ్లలో 3 రెట్లు పెరిగిన డైరెక్ట్ ట్యాక్స్ ఆదాయం

    2023–24 లో రూ.19 లక్షల కోట్లు వచ్చే అవకాశం     సులభంగా మారిన ట్యాక్స్ సిస్టమ్‌‌‌‌ న్య

Read More

జేడీయూ చీఫ్​గా నితీశ్ కుమార్ ఏకగ్రీవంగా

పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మీటింగ్​లో నిర్ణయం నితీశ్ పేరును ప్రతిపాదించిన లలన్ సింగ్  ఏకగ్రీవంగా ఆమోదించిన కమిటీ సభ్యులు   రెండో స

Read More

ఏ సినిమా ఎవరు చూడాలి? CBFC ఇచ్చే U, U/A, A, S సర్టిఫికేట్ల మధ్య తేడా ఏంటి?

సినిమా అనేది కాలక్షేపం కాదు.. మన సంస్కృతిలో, మన జీవన విధానంలో ఒక భాగం. ఏ ఇద్దరు ఒక్కచోట చేరినా, నలుగురు కుటుంబసభ్యులు సంతోషంగా మాట్లాడుకోవాలన్నా అవి ఒ

Read More