దేశం

కొబ్బరి మద్దతు ధర రూ. 12 వేలు

న్యూఢిల్లీ: కొబ్బరి రైతులను ప్రోత్సహించేందుకు గాను కనీస మద్దతు ధర(ఎంఎస్పీ)ను రూ. 250 నుంచి రూ. 300 వరకు పెంచుతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించి

Read More

శబరిమలకు పోటెత్తిన భక్తులు

శబరిమల: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయానికి భక్తులు పోటెత్తారు. బుధవారం నిర్వహిం చిన మొదటి మండల పూజకు వేలాదిగా  హాజరయ్యారు. కేరళ తో పాటు పొరుగు రాష్

Read More

మహిళలను లక్షాధికారులుగా మార్చడమే లక్ష్యం: ప్రధాని

  వికసిత్​ భారత్​ సంకల్స్ యాత్రలో ప్రధాని మోదీ గత పదేండ్లలో 10 కోట్ల మంది మహిళా సంఘాల్లో చేరిక వీడియో కాన్ఫరెన్స్​లో ఇంటరాక్ట్​ న్

Read More

స్నేహితుల మధ్య వాగ్వాదం..యువతిని కారుతో ఢీ కొట్టి హత్య

జైపూర్: స్నేహితుల మధ్య వాగ్వాదం ఓ మహిళ ప్రాణం తీసింది. రాజస్థాన్ జైపూర్​లోని జవహర్ సర్కిల్​ ప్రాంతంలోని ఓ హోటల్ వద్ద మంగళవారం ఉదయం ఈ ఘటన జరిగింది. మంగ

Read More

ఇజ్రాయెల్ ​ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం

ఇజ్రాయెల్​ఎంబసీ వద్ద భద్రత కట్టుదిట్టం పేలుడు జరిగిన చోట లేఖ లభ్యం ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు పోలీసుల వెల్లడి న్యూఢిల్లీ: దేశరాజధా

Read More

కోళ్ల వ్యానుకు ప్రమాదం.. నిమిషాల్లో 500 కోళ్లు మాయం

ఆగ్రా: పొగమంచుతో దారి కనిపించక ఓ వ్యాన్ మరో ట్రక్కును ఢీకొట్టింది. అలా ఒకదానివెంట మరొకటి మొత్తం 12 వెహికల్స్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు చనిపోగా భారీ

Read More

మణిపూర్ టు ముంబై.. రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్ర

జనవరి 14 నుంచి మార్చి 20 వరకు రాహుల్​ పర్యటన 14 రాష్ట్రాలు.. 85 జిల్లాలు.. 6,200 కిలో మీటర్లు బస్సు, కాలినడకన ప్రయాణంజనవరి 14న ప్రారంభమై.. 

Read More

తెలంగాణ కమ్యూనికేషన్ కో -ఆర్డినేటర్​గా సుజాత పాల్

న్యూఢిల్లీ, వెలుగు: వచ్చే లోక్ సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ అధిష్టానం 24 రాష్ట్రాలు/యూటీలు/నార్త్ ఈస్ట్ స్టేట్స్ కు కమ్యూనికేషన్ కోఆర్డినే

Read More

ఇలా ఎలా : రూ.2 వేల డ్రైఫూట్స్.. 3 లక్షలు మాయం

ఒక్కోసారి మనం ఏదో అనుకుంటే ఇంకేదో జరుగుతుంది. డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం ఉంటాం.. ఖరీదైనప్పటికీ కొనుగోలు చేయాలనుకుంది ఓ మహిళ. ఆన్ లైన్ లో తక్కువకే డ్ర

Read More

ఆహా ఏమి రుచి..! వరల్డ్ టాప్ ఫుడ్ సిటీల లిస్ట్‌లో హైదరాబాద్

టేస్ట్ అట్లాస్‌లో భారతీయ నగరాలకు చోటు ముంబైకి 35, హైదరాబాద్‌కు 39వ ర్యాంక్ 56 ప్లేస్ లో ఢిల్లీ, చెన్నైకి 65, లక్నోకు 92వ స్థానం ఫస్

Read More

జై శ్రీరాం : అయోధ్య రైల్వే స్టేషన్ పేరు మార్పు

అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి ముందు, ఇండియన్ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. పవిత్ర నగరమైన అయోధ్య జంక్షన్‌లోని రైల్వే స్టేషన్‌ను అయోధ్

Read More

అడ్‌హక్‌ కమిటీ ఛైర్మన్‌గా భూఫిందర్‌ సింగ్‌ బజ్వా

భారత ఒలింపిక్ సంఘం (IOA) డిసెంబరు 27న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (WFI) కోసం ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో భూపేంద్ర సిం

Read More

ఎం.ఫిల్ డిగ్రీ కిందకు రాదా..: యూజీసీ ఏం చెబుతోంది

మీరు ఎం.ఫిల్ (M.Phil)  చేయాలనుకుంటున్నారా.. మీకు ఏదైనా యూనివర్సిటీ ఎం.ఫిల్  డిగ్రీ కోర్సును ఆఫర్ చేసిందా..ఎం.ఫిల్ ను మీరు డిగ్రీ గా భావిస్తు

Read More