దేశం

బ్రేకింగ్ న్యూస్... పట్టాలు తప్పిన అజ్మీర్ ఎక్స్ ప్రెస్

రాజస్థాన్ లోని అజ్మీర్ జంక్షన్ వద్ద రైలు పట్టాలు తప్పింది. అజ్మీర్-సీల్దా ఎక్స్‌ప్రెస్‌లోని నాలుగు కోచ్‌లు పట్టాలు తప్పినట్టు అధికారులు

Read More

మహిళా జైలులో ఎఫ్ఎం రేడియో స్టేషన్

అది ఓ మహిళా జైలు.. అయితే నేం.. అక్కడ ఎఫ్​ ఎం రేడియో మోత మోగిపోద్ది.  ముంబై బైకుల్లా మహిళా జైల్లో ఖైదీల్లో పరివర్తన తీసుకొచ్చేందుకు జైళ్ల మహారాష్ట

Read More

పెళ్లి కోసం అమ్మాయి.. అబ్బాయిగా మారి.. ఆ తర్వాత హత్య

చిన్ననాటి స్నేహితురాలైన ఓ యువతి, మరో యువతిని గొలుసుతో కట్టి, గాయపరిచి సజీవ దహనం చేసింది. ఈ ఘటన చెన్నైలోని దక్షిణ శివారులోని తలంబాపూర్‌లో డిసెంబర్

Read More

గాలి పటం మాంజా.. ఆ కానిస్టేబుల్ గొంతు కోసేసింది.

సంక్రాంతికి సరదగా ఎగురవేసే గాలిపటం ఓ  కానిస్టేబుల్  ప్రాణాలు తీసింది. ఆ ఫ్యామిలీలో తీవ్ర విషాదాన్ని నింపింది. గాలిపటం వల్ల  కానిస్టేబుల

Read More

జనవరి 22న సెలవు ఇవ్వండి : పండగ చేసుకుంటాం

అయోధ్యలో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోన్న రామమందిర ప్రాణ ప్రతిష్ట (పవిత్రోత్సవం) జనవరి 22, 2024న జరగనుంది. ఈ సందర్భంగా హిందూ సంస్థ విశ్వహిందూ పరిషత్ (VH

Read More

విజృంభిస్తోన్న కరోనా.. దేశంలో 4 వేలకు చేరిన కరోనా కేసులు

కరోనా మహమ్మారి రోజురోజుకు చాపకింద నీరులా విస్తరిస్తోంది. దేశ వ్యాప్తంగా పాజిటివ్ కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 31

Read More

నిన్ను కన్నందుకు ఆ తల్లి సిగ్గుపడుతుందిరా.. ఇలా కొడతారా అమ్మను..

మానవత్వమే లేని లోకం అనుకున్నాం ఇన్నాళ్లు.. ఇప్పుడు ఇంట్లో కన్న తల్లిదండ్రులపైనా కనీస కనికరం లేదని నిరూపితం అయ్యింది ఈ ఘటనతో.. ఒడిశా రాష్ట్రంలో జరిగిన

Read More

కూటమి నిర్ణయానికి కట్టుబడి ఉంటా: ఫరూక్ అబ్దుల్లా

జమ్మూ: వచ్చే లోక్‌‌సభ ఎన్నికల్లో జమ్మూ కాశ్మీర్‌‌లో సీట్ల పంపకంపై ఇండియా కూటమి నిర్ణయానికి తమ పార్టీ కట్టుబడి ఉంటుందని నేషనల్ కాన్

Read More

డిసెంబర్ 26న రంగంలోకి క్షిపణి విధ్వంసక ‘ఐఎన్‌‌ఎస్ ఇంఫాల్‌‌’!

న్యూఢిల్లీ: దేశీయంగా తయారైన స్టెల్త్ గైడెడ్ మిసైల్ డెస్ట్రాయర్ ‘ఐఎన్‌‌ఎస్ ఇంఫాల్‌‌’ షిప్ మంగళవారం రంగంలోకి దిగనుంది. హ

Read More

కుల గణన సర్వేను కొత్తగా చేపట్టాలి : యడియూరప్ప

దావణగెరె: కర్నాటకలో కుల గణన క్రమ పద్ధతిలో జరగలేదని బీజేపీ వెటరన్ నాయకుడు బీఎస్. యడియూరప్ప ఆదివారం తెలిపారు. అందువల్ల కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా కుల గ

Read More

తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి నిప్పు పెట్టిండు

భోపాల్‌‌: తమ్ముడి భార్యపై పెట్రోల్‌‌ పోసి, నిప్పంటించి చంపాడో వ్యక్తి. ఈ ఘటన మధ్యప్రదేశ్‌‌లోని రత్లామ్ జిల్లాలో జరిగింది

Read More

దేశంలో కొత్తగా 656 కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య మళ్లీ పెరుగుతోంది. ఇండియాలో గత 24 గంటల్లో కొత్తగా 656  మంది  వైరస్ బారిన పడ్డారు. ఒకరు మరణించ

Read More

డ్రోన్ దాడిపై నేవీ దర్యాప్తు షురూ!

న్యూఢిల్లీ: ఇండియా వెస్ట్ కోస్ట్‌‌లో కార్గో షిప్‌‌పై జరిగిన డ్రోన్ అటాక్‌‌పై నేవీ దర్యాప్తు షురూ చేసింది. దాడి ఘటన గురిం

Read More