దేశం
పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: అసెంబ్లీ తీర్మానించిన బిల్లులకు ఆమోదం తెలపడంలో జాప్యం చేస్తున్నారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న పంజాబ్, తమిళనాడు గవర్నర్ల తీరుపై సుప్రీంకోర్టు
Read Moreకుల గణనతోనే బతుకులు మారుతయ్ : రాహుల్ గాంధీ
సాత్నా (మధ్యప్రదేశ్): దేశంలోని అందరి బతుకులు మారాలంటే కుల గణన ఒకటే మార్గమని కాంగ్రెస్ సీనియర్ లీడర్ రాహుల్ గాంధీ అన్నారు. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అధి
Read Moreచంద్రయాన్-3 డైరెక్టర్ పెద్ద మనసు .. అవార్డు నగదు రూ.25 లక్షలు విరాళంగా అందజేత
న్యూఢిల్లీ: చంద్రయాన్-3 మిషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ పి.వీరముత్తువేల్(46) పెద్ద మనసు చాటుకున్నారు. అవార్డు రూపంలో వచ్చిన నగదు రూ.25
Read Moreరాజస్తాన్ ఎన్నికల్లో బిగ్ షాక్ : రూ.2 కోట్ల నకిలీ నోట్లు పట్టివేత
రాజస్తాన్ లో దొంగ నోట్ల కలకలం చెలరేగింది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు దాదాపు 2 కోట్ల రూపాయిల నకిలీ నోట్లను స్వాధీనం చేసుకొని ఒకరిని అదుపులోకి తీసుక
Read Moreఅయోధ్యలో అట్టహాసంగా దీపావళి వేడుకలు.. 51ఘాట్లు.. 24 లక్షల దీపాలు
ఉత్తరప్రదేశ్లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఈ దీపావళికి 24 లక్షలకు పైగా దీపాలను వెలిగించి సరికొత్త రికార్డు సృష్టించాలని చూస్తోంది. అయోధ్యలో గత ఏ
Read Moreఅదీ మన దగ్గర.. చెత్త కుప్పలో రూ.25 కోట్ల అమెరికా డాలర్లు..
చెత్తకుప్పలో డబ్బులు దొరికితే ఎలా ఉంటుంది. వాళ్లంత అదృష్ట వంతులు ఇంకెవరు ఉండరేమో.. మామూల్గ చిల్లర,పదో పరకా దొరికేతేనే వామ్మో డబ్బులు అని త
Read MoreDiwali Celebrations: అమెరికాలో ఘనంగా దీపావళి వేడుకలు.. అందంగా ముస్తాబైన వైట్ హౌస్
అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి వేడుకలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. ఫెస్టివల్ ఆఫ్ లైట్స్ కోసం అమెరికాలోని భారతీయులు భారీ వేడుకలను ప్లాన్ చేశారు. అమెరికా
Read Moreలష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ హతం
పాకిస్థాన్లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాలో లష్కరే తోయిబా (ఎల్ఈటీ) కమాండర్ అక్రమ్ ఖాన్ ఘాజీని బైక్పై వచ్చిన గుర్తుతెలియని దుండగులు హత్య
Read Moreఆధార్ కు లింక్ చేయని 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టివేట్.. ఆర్టీఐ కీలక ప్రకటన
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) RTI ప్రత్యుత్తరం ప్రకారం, గడువులోగా ఆధార్ కార్డులతో అనుసంధానించబడనందుకు 11.5 కోట్ల పాన్ కార్డులు డీయాక్టి
Read Moreముంబైలో ఘోర రోడ్డు ప్రమాదం.. దెబ్బతిన్న 6 వెహికిల్స్.. ముగ్గురు మృతి
ముంబైలోని బాంద్రా వర్లీ సీ లింక్లోని టోల్ ప్లాజా వద్ద నవంబర్ 9న రాత్రి వేగంగా వస్తున్న ఎస్యూవీ పలు వాహనాలను ఢీకొట్టడంతో ముగ్గురు వ్యక్తులు
Read Moreకాస్త ఉపశమనం.. దేశ రాజధానిలో తేలికపాటి జల్లులు
ఢిల్లీ NCR లోని అనేక ప్రాంతాలలో నవంబర్ 9న రాత్రి తేలికపాటి వర్షపాతం నమోదైంది. దీంతో దేశ రాజధానిలో పెరిగిన వాయు కాలుష్యం నుంచి చాలా వరకు ఉపశమనం పొందింద
Read Moreకాంగ్రెస్ కు గట్టి ఎదురుదెబ్బ.. బీజేపీలోకి పార్టీ సీనియర్ నేత
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ సీనియర్ నాయకుడు, జోధ్పూర్ మేయర్ రామేశ్వర్ దధీచ్, రాబోయే
Read Moreఎన్నికల హడావుడి కనిపించని గ్రామం .. ప్రచారానికి దూరంగా అభ్యర్థులు
అలీరాజ్ పూర్(మధ్యప్రదేశ్) : రాజకీయ నాయకులకు ఒక్క ఓటు కూడా విలువైనదే. అలాంటిది, ఏకంగా 763 ఓటర్లున్నా సరే ఆ ఊరిలో మాత్రం ఏ నాయకుడూ ప్రచారం చేయలే. దీనికి
Read More












