దేశం

రెన్యూవబుల్ ఎనర్జీ కెపాసిటీ పెరగాలె

న్యూఢిల్లీ: జీ20 దేశాలు 2023 నాటికి ప్రపంచ రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యం మూడింతలు, ఆ ఎనర్జీ వినియోగ సామర్థ్యం రెండితలకు పెంచుకునేలా లక్ష్యాలు పెట్టుకోవ

Read More

జీ20లో అమెరికా పెత్తనమేంది?..2026 సమిట్‌ నిర్వహణపై చైనా అభ్యంతరం

సభ్య దేశాలన్నీ కలిసి నిర్ణయం తీసుకోవాలని సూచన రొటేషన్‌ పూర్తయ్యాక మళ్లీ వాళ్లే ఎందుకు స్టార్ట్‌ చేయాలని ప్రశ్న చైనాకు మద్దతుగా నిలిచి

Read More

ఏడాది థీమ్ వసుధైక కుటుంబం

న్యూఢిల్లీ: దేశంలో జరుగుతున్న జీ20 ప్రెసిడెన్సీ థీమ్ ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శనివారం వెల్లడించారు. 'వసుధైక కుటుంబం-–ఒకే భూమి, ఒకే కుటుం

Read More

కలిసి నడుద్దాం .. జీ20 వేదికగా ప్రపంచ దేశాలకు భారత్ పిలుపు

సభ్య దేశాల ఏకాభిప్రాయంతో ‘ఢిల్లీ డిక్లరేషన్‌’కు ఆమోదం మోదీ ప్రతిపాదనతో ఆఫ్రికన్ యూనియన్‌కు జీ20లో శాశ్వత సభ్యత్వం  ఇ

Read More

విమోచన వేడుకలు రాష్ట్రపతి భవన్​లో తొలిసారి నిర్వహణ: కిషన్​రెడ్డి

సెప్టెంబర్​ 17న జాతీయ పతాకాన్ని రాష్ట్రపతి ఆవిష్కరిస్తరు అదే రోజు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్​లో కేంద్రం ఆధ్వర్యంలో ఉత్సవాలు  చీఫ్ గెస్టుగ

Read More

స్టేషన్‌ బెయిలపై మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల

మాజీ మంత్రి, తెలుగుదేశం ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావును పోలీసులు స్టేషన్‌ బెయిల్‌పై విడుదల చేశారు. శనివారం (సెప్టెంబర్ 9న) తెల్లవారుజామున విశ

Read More

జీ20 మెనూలో భారతీయ రుచులు

జీ20 సమ్మిట్ కోసం భారత్ వచ్చిన లీడర్స్ కోసం స్పెషల్ మెనూను తయారు చేశారు. ఇవాళ లంచ్ లో తందూరీ ఆలూ, కుర్కురీ బెండీ,జాఫ్రానీ పుట్టగొడుగుల పులావ్, పన్నీర్

Read More

సీఐడీ కార్యాలయంలో కొనసాగుతున్న చంద్రబాబు విచారణ

తెలుగుదేశం అధినేత చంద్రబాబు దాదాపు 3గంటలుగా సిట్‌ కార్యాలయంలోనే ఉన్నారు. ఈ రాత్రంతా సీఐడీ ఆఫీసులోనే చంద్రబాబును ఉంచనున్నట్లు తెలుస్తోంది. సెప్టెం

Read More

గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించిన ప్రధాని మోదీ

ఢిల్లీ: గ్లోబల్ బయో ఫ్యూయెల్ అలయెన్స్ ను ప్రారంభించారు ప్రధాని మోదీ. ఆ సమావేశానికి 9 దేశాల అధ్యక్షులు హాజరయ్యారు. జీవ ఇంధనాల అభివృద్ధికి కలిసి కట్టుగా

Read More

జీ20 అతిథులకు రాష్ట్రపతి విందు.. 170 మంది అతిథులు..

జీ20 సమావేశాల (G20 Summit 2023) సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అతిథులకు విందు ఏర్పాటు చేశారు.  దేశవిదేశాల నుంచి అతిరథ మహారథులు ఈ డిన్నర్&zwn

Read More

న్యూఢిల్లీ డిక్లరేషన్ కు గ్రీన్ సిగ్నల్..

 న్యూ ఢిల్లీ డిక్లరేషన్ కు సభ్యదేశాలు మొత్తం ఏకతాటిపైకి వచ్చాయని ప్రదాని మోడీ ప్రకటించారు. డిక్లరేషన్ కోసం శ్రమించిన మంత్రులు, షెర్పాలు,అధికారులన

Read More

కేరళ: వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు

కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు నుంచి 52 ఏళ్ల ఖైదీ పరారయ్యాడు. తమిళనాడుకు చెందిన గోవింద్ రాజ్ అనే ఖైదీ శుక్రవారం మధ్యాహ్నం జైలు నుంచి పరారయినట్లు పోలీ

Read More

జీ20 కోసం మురికి వాడలు దాచిపెట్టారు: రాహుల్ గాంధీ

జీ20 సమ్మిట్ కోసం ఢిల్లీ సుందరీకరణ పనుల్లో భాగంగా మురికి వాడలను కూల్చేసి  అక్కడి ప్రజలను తరలించినట్లు కతథనాలు వచ్చాయి. దీనిపై కాంగ్రెస్ అగ్రనేత ర

Read More