దేశం
27 ఏండ్లుగా పెండింగ్లో ఉన్న బిల్లుకు కదలిక
కేంద్ర ప్రభుత్వం చరిత్రాత్మక నిర్ణయం కేంద్ర కేబినెట్ ఆమోదం తర్వాత సభ ముందుకు.. ఇయ్యాల లోక్సభలో చర్చ బిల్లుకు ‘నారీ శక్తి వం
Read Moreనేను హామీ ఇస్తున్నా..మహిళా బిల్లును చట్టంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నం
గొప్ప పనుల కోసందేవుడు నన్ను ఎంచుకున్నడు: ప్రధాని మోదీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించాలని ఉభయ సభల ఎంపీలకు పిలుపు న్యూఢ
Read Moreశంకరాచార్యుల విగ్రహావిష్కరణకు 5 వేలమంది సాధువులు
పరమేశ్వరుడి జ్యోతిర్లింగ క్షేత్రాల్లో ఒకటైన మధ్యప్రదేశ్ లోని ఓంకారేశ్వర్లో 108 అడుగుల ఎత్తైన ఆదిశంకరాచార్య విగ్రహా విగ్కహావిష్కరణ వాయిదా పడింది.
Read Moreఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో పుష్ప సినిమా సీన్ రిపీట్
ఆంధ్రా-ఒడిశా సరిహద్దుల్లో 'పుష్ప' సినిమా సీన్ రిపీట్ అయింది. ఒడిశా నుంచి ఏపీకి గంజాయి తరలిస్తున్న స్మగ్లర్లకు పోలీసులు చుక్కలు చూపించారు. చిత్
Read Moreఏక దంత ఏనుగు.. వినాయక చవితి నాడు కనిపించిన అరుదైన దృశ్యం
దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 18న వినాయకచవితి వేడుకలు ఘనంగా జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో సెప్టెంబర్ 19న జరుపుకున్నారు. గణేష్ ఉత్సవాల సందర్భంగా ప
Read Moreనువ్వు తండ్రివేనా రా సన్నాసి : సైకిల్ కొనివ్వమని కొడుకు అల్లరి.. చంపేసిన నాన్న
సైకిల్ కావాలని పదే పదే కోరడంతో ఓ తండ్రి తన కుమారుడిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన మధ్యప్రదేశ్ లోని సాగర్ జిల్లాలో మంగళవారం చోటుచేసుకుంది. ఈ దా
Read Moreఇకపై పాత పార్లమెంట్ హౌజ్ ను సంవిధాన్ సదన్ గా పిలవాలి: లోక్సభ స్పీకర్
గతంలో పార్లమెంట్ హౌస్ అని పిలిచే భవనాన్ని ఇకపై సంవిధాన్ సదన్గా పిలువబడుతుందని.. ఈ విషయాన్ని నోటిఫై చేయడం పట్ల లోక్సభ స్పీకర్ సంతోషం
Read Moreవాట్సాప్ ఛానెల్ లో మోదీ.. ఫస్ట్ పోస్ట్ ఇదే
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రధాని మోదీ.. వాట్సాప్ ఛానెల్ క్రియెట్ చేశారు . అందులో తొలి పోస్ట్ పెట్టారాయన . వాట్సాప్ కమ్యూ
Read Moreగవర్నమెంట్ స్కూల్లో చదివితే 5% రిజర్వేషన్.. మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం
శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న విద్యార్థులకు వ
Read Moreలోక్ సభలో నారీ శక్తి వందన్
లోక్ సభలో నారీ శక్తి వందన్ మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘ్ వాల్ 128వ రాజ్యాంగ సవరణ ద్వారా మహిళలకు చట
Read Moreఅయోధ్య నుంచి చెన్నైకు పాదయాత్రలు : సనాతన ధర్మంలో కొత్త అల్టిమేటం
సనాతన ధర్మంపై తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్న అయోధ్యలోని జ్ఞానులు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. స్టాలిన్
Read Moreపంజాబ్ లో కాల్వలో పడ్డ బస్సు.. ఐదుగురు మృతి
పంజాబ్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముక్తసర్ జిల్లా సిర్హింద్ వద్ద ప్రైవేట్ బస్సు కాల్వలో పడి ఐదుగురు మృతిచెందారు. వర్షం కురుస్తుండటంతో బస్సు స్కిడ
Read More19 కేజీల బుల్లి కరెంట్ స్కూటర్..
టెక్నాలజీ రోజురోజుకు పెరిగిపోతోంది. అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కొత్త కొత్త ఆవిష్కరణలు వస్తున్నాయి. ఏ రంగమైన అడ్వాన్స్ డ్ టెక్నాలజీతో కస్టమర్లను ఆక
Read More












