దేశం
LIC ఉద్యోగులు, ఏజెంట్లకు గుడ్ న్యూస్.. గ్రాట్యుటీ, పెన్షన్ పెంచిన కేంద్ర ప్రభుత్వం
LIC ఉద్యోగులు, ఏజెంట్ల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏజెంట్లకు, ఉద్యోగులకు గ్రాట్యుటీ పరిమితి, కుటుంబ పెన్షన్ను పెంచుతూ కేంద్ర ఆర్
Read Moreగృహలక్ష్మి .. మహాలక్ష్మి ఒక్కరే!!
సెప్టెంబర్ 17వ తేదీన తుక్కుగూడ వేదికగా కాంగ్రెస్ నిర్వహించిన విజయభేరీ సభలో ఏఐసీసీ అగ్రనేత సోనియా గాంధీ తెలంగాణలో అధికారం లోకి వస్తే అమలు చేయబోయే ఆరు గ
Read Moreఎన్నికలు ఎప్పుడు పెట్టినా సిద్ధమే : నితీశ్ కుమార్
లోక్ సభ ఎన్నికలను ముందుగానే నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ అన్నారు. ఎన్నికలకు ఇం
Read Moreతమిళనాడు రాజకీయాల్లో కీలక మలుపు.. బీజేపీతో కటీఫ్
తమిళనాడు రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. బీజేపీతో తెగదెంపులు చేసుకున్నట్లుగా అన్నాడీఎంకే నేత, మాజీ మంత్రి జయకుమార్ వెల్లడించారు. ఇక నుం
Read Moreతెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన తేదీలు ఇవే..
తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన తేదీలు ఖరారు అయ్యాయి. అక్టోబర్ 3వ తేదీ నుంచి తెల
Read Moreసుప్రీంకోర్టులో ఝార్ఖండ్ సీఎంకు షాక్..
ఢిల్లీ : ఝార్ఖండ్ ముఖ్యమంత్రి, జేఎంఎం నేత హేమంత్ సోరెన్కు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. మనీలాండరింగ్కు సంబంధించిన కేసుల
Read Moreసాయంత్రం 6:30 గంటలకు... కేంద్ర కేబినేట్ భేటీ
ప్రధాని నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 18 సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు
Read Moreఎంఎన్జే ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు: మంత్రి హరీష్రావు
ఎంఎన్ జే ఆస్పత్రిలో నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నామన్నారు ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు. సోమవారం ( సెప్టెంబర్18)న హైదరాబాద్ లోని ఎమ్ ఎన్ జే ఆస్పత్రి
Read Moreఆదిత్య- ఎల్ 1..డేటా సేకరణ స్టార్ట్
ఆదిత్య- ఎల్1 శాస్త్రీయ డేటాను సేకరించడం మొదలుపెట్టింది. మిషన్లోని స్టెప్స్ పరికరానికి అమర్చిన సెన్సార్లు భూమికి 50 వేల కిలోమీటర్ల కం
Read Moreపాకిస్థాన్ అంజూ.. పిల్లల కోసం ఇండియా వస్తుందంట..
భారత జాతీయ మహిళ, ఇద్దరు పిల్లల తల్లి అయిన అంజూ వచ్చే నెలలో భారతదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఇస్లాం మతంలోకి మారిన తరువాత ఆమె ఫాతిమా అనే పేరు పెట్
Read More75 ఏండల్లో 7500 మంది ఎంపీలు..17 స్పీకర్లు పనిచేసిర్రు
75 ఏళ్లలో పాత పార్లమెంట్ భవనంలో 7500 మంది ఎంపీలు, 17 మంది స్పీకర్లు పనిచేశారని ప్రధాని మోదీ చెప్పారు. ఎంపీలే కాదు..ఈ భవనంలో పనిచేసిన సిబ్బంది పా
Read Moreఎవ్వరూ తగ్గేదేలే.. : నడిరోడ్డుపై చెంపలు పగలకొట్టుకున్నారు..
సోషల్ మీడియాలో రోజు రోజుకు ప్రాంక్ వీడియోలు ఎక్కువవుతూ ఉన్నాయి. ఇటీవలి కాలంలో చాలా మంది వ్లాగర్లు, యూట్యూబర్లు తమ ప్రేక్షకులను అలరించడానికి చిలి
Read Moreమగాళ్లకు ఏ మాత్రం తగ్గేదేలా.. రన్నింగ్ లోనే రైలు ఎక్కేస్తున్నారు లేడీస్
ముంబై లోకల్ ట్రైన్ అనేక కారణాలతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. కొన్నిసార్లు, ఇది ఘర్షణ, మరికొన్ని సార్లు పలు ప్రమాదకరమైన విన్యాసాలు వంటి వాటితో వైరల్
Read More












