
ప్రధాని నరేంద్ర మోదీ 2023 సెప్టెంబర్ 18 సోమవారం సాయంత్రం 6:30 గంటలకు కేంద్ర మంత్రివర్గ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు జరుగుతున్న తరుణంలో ఈ ప్రకటన వెలువడింది. పార్లమెంటులో ప్రవేశపెట్టనున్న కొత్త బిల్లులపై కేబినేట్ చర్చించనుంది. అనంతరం బిల్లులకు ఆమోదం తెలపనుంది. పార్లమెంటు కొత్త భవనంలోనే కేబినేట్ సమావేశం కానున్నట్లుగా తెలుస్తోంది.
ALSO READ: సుప్రీంకోర్టులో ఝార్ఖండ్ సీఎంకు షాక్..