దేశం

సరిహద్దుల్లో.. శాంతి ముఖ్యం 

ఇండియా‑చైనా సంబంధాలపై ప్రధాని మోదీ న్యూఢిల్లీ/యునైటెడ్ నేషన్స్: రెండు దేశాల మధ్య సంబంధాలు నిలబడాలంటే సరిహద్దుల్లో శాంతి, ప్రశాంతత ఎంతో ము

Read More

పెరుగుతూ ఉన్న శివ లింగం.. ఆ నీళ్లు తాగితే రోగాలు నయం

కంప్యూటర్ యుగంలో  కూడా ప్రజల్లో ఆధ్యాత్మిక భావన పెరుగుతుంది. ఏదైనా కష్టం వస్తే ఆ గుడికి వెళ్లండి.. వీసా కావాలంటే చిలుకూరు బాలాజీని దర్శించుకోండి.

Read More

ఇన్ఫోసిస్ కో ఫౌండర్ గొప్ప మనసు.. ఐఐటీ బాంబేకి వందల కోట్లు విరాళం!

ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు, చైర్మన్ నందన్ నీలేకని మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఐఐటీ బాంబేతో తన 50ఏళ్ల అనుబంధానికి గుర్తుగా రూ.315 కోట్లను విరాళమిచ

Read More

పీఓకే ప్రజలు భారత్‌లోకి రావాలని కోరుకుంటున్నారు : యూపీ సీఎం యోగి

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మరోసారి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే)పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్ 370 ఎత్తేసిన తర్వాత జమ్మూ కాశ్మీ

Read More

వేస్ట్ అని మనం పారేస్తున్నాం.. వాళ్లు అద్భుతాలు చేస్తున్నారు

ప్రపంచంలో  ప్రతి వస్తువు దేనికొకదానికి ఉపయోగపడుతుంది.  కాని మనకు వాటి ఉపయోగం మనకు తెలియక పోవడంతో వాటిని  పనికిరాని పాత వస్తువుల మాదిరిగ

Read More

ముంబై – అహ్మదాబాద్ జాతీయ రహదారిపై గుర్రపు పందెం

ముంబై- అహ్మదాబాద్ హైవేపై  అక్రమంగా గుర్రపు బండ్ల రేస్ జరిగింది.  గుర్రపు బండ్లు పరుగులు పెడుతుంటే.. వాటిని చూసేందుకు జనం పెద్ద సంఖ్యలో వచ్చా

Read More

వీడు కొడుకేనా : రూ.2 వేలు ఇవ్వలేదని.. నాన్నను చంపేశాడు

నేటి సమాజంలో మానవ సంబంధాలన్నీ మనీ బంధాలుగా మారిపోయాయి.రక్త సంబంధీకులైనా రూపాయి కోసం కొట్టుకు చస్తున్నారు. ఇలాంటి ఘటనే మధ్యప్రదేశ్ లో చోటుచేసుకుంది. ఇం

Read More

ఘనంగా పెళ్లి రిసప్షన్.. ఆ తరువాత పెళ్లికూతురు ఏమైందంటే....

కోటి ఆశలతో కొత్త జీవితంలోకి అడుగు పెట్టిన  ఆ పెళ్లి కూతురుకి.. నిండు నూరేళ్లు నిండాయి. పసుపు వస్త్రాల్లో కొత్త పెళ్లికూతురిలా తమ కుమార్తెను చూసి

Read More

రూ.17 వేలతో ఫేషియల్ చేయిస్తే.. గుర్తు పట్టలేనంతగా మారిపోయింది

తన ముఖాన్ని అందవిహీనం చేసినందుకు, భారీ నష్టం కలిగించినందుకు ఓ మహిళ బ్యూటీ సెలూన్‌పై ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ఎఫ్‌ఐఆర్) నమోదు చేసింది. రూ.

Read More

ఆర్టీసీ బస్సులా.. WWE కోర్టులా.. ప్రతి బస్సులో కొట్లాటలే..

మహిళలను ఉద్దేశించి కర్ణాటక ప్రభుత్వం తీసుకొచ్చిన ఫ్రీ బస్ జర్నీ పథకం(శక్తి యోజనె) గొడవలకు కారణమవుతోంది. ఉచిత ప్రయాణం కావడంతో కర్ణాటక ఆర్టీసీ బస్సులన్న

Read More

కదిలిన జగన్నాథ రథయాత్ర.. పోటెత్తిన భక్తజనం

దేశ వ్యాప్తంగా జగన్నాథ యాత్ర ప్రారంభమైంది. పూరీ, అహ్మదాబాద్, హైదరాబాద్ లలోని ప్రతిష్టాత్మకమైన ఆలయాలు సహా దేశంలోని అన్ని జగన్నాథ ఆలయాల నుంచి జగన్నాథుడి

Read More

ఫ్రీ స్కీమ్స్ ఇస్తున్నారు కదా.. జీతాలు తగ్గించుకోండి..

కర్ణాటక ప్రభుత్వం ఇటీవలే రోడ్డు రవాణా సంస్థ.. మహిళల కోసం 'శక్తి' పథకాన్ని ప్రారంభించింది.  ఈ పథకం ద్వారా బస్సులో మహిళలు ఉచితంగా ప్రయాణం చ

Read More

ఇలాంటి మొబైల్ గేమ్స్.. ఇండియాలో బ్యాన్

దేశంలో మూడు రకాల ఆటలను నిషేధిస్తున్నట్లు కేంద్ర ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ప్రకటించారు. అందుకు సంబంధించిన బ్లూప్రింట్‌ను ప్రభుత్వం ఇప్

Read More