దేశం
అమెరికా టూర్.. ఎలాన్ మస్క్ ను కలవనున్న ప్రధాని మోడీ
ప్రభుత్వ వర్గాల సమాచారం ప్రకారం, ప్రధాని ఈరోజు న్యూయార్క్లో దిగిన తర్వాత వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను, మేధావులను కలవనున్నారు. అమెరికా పర్యటనల
Read Moreవానాకాలంలో మండుతున్న ఎండలు.. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరవుతున్న జనాలు
వానలు కురువాల్సిన సమయంలో ఎండలు మండి పోతున్నాయి. వర్ష కాలం ప్రవేశించినా నగరంలో ఎండల తీవ్రత అంతకు అంతా పెరిగింది. దీంతో ఉదయం వేళా ఎండ వేడిమి, రాత్రిళ్లు
Read Moreతొమ్మిదేళ్ల పాపపై కుక్కల దాడి.. వీటిని ఏం చేయాలంటారు...
కేరళలోని కన్నూర్లోని ముజప్పిలంగాడ్లో వీధికుక్కల బెడద రోజురోజుకూ తీవ్రమవుతోంది. తాజాగా జాన్వీ అనే తొమ్మిదేళ్ల బాలికపై కుక్కలు విచ్చలవిడిగా
Read Moreమీకు దమ్ముందా : బాహుబలి సమోసా.. 30 నిమిషాల్లో తింటే డబ్బే డబ్బు
ముప్పై నిమిషాల్లో 12 కిలోల సమోసా తినగలరా? అయితే, ఈ ఫుడ్డీ ఛాలెంజ్ ను మీరు మిస్ చేసుకోకండి.. మీరు ఆహార ప్రియులైతే, ఇప్పుడు కొంత డబ్బును కూడా గెలుచుక
Read Moreఆదిపురుష్ ను బ్యాన్ చేయండి : మోదీకి ఆల్ ఇండియా సినీ వర్కర్లు లేఖ
ఆదిపురుష్ సినిమాను బ్యాన్ చేయాలంటూ ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ ప్రధాని మోడీకి లేఖ రాసింది. దేశ వ్యాప్తంగా సినిమా ప్రదర్శనను వెంటనే నిలిప
Read Moreకూల్ డ్రైవర్స్ కూల్.. ఇక నుంచి అన్నీ ఏసీ లారీలు.. ఏసీ ట్రక్కులు
కేంద్ర రోడ్డు రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ట్రక్కుల్లో డ్రైవర్ క్యాబిన్లలో తప్పనిసరిగా ఎయిర్ కండిషన్ అందుబాటులో ఉండాలని ఆదేశించింది. 2
Read Moreఒడిశా రైలు ప్రమాదంలో మరో ట్విస్ట్... పరారీలో బాలాసోర్ సిగ్నల్ జేఈ
ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాద దర్యాప్తులో..కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు విచారణలో భాగంగా బాలాసోర్ సిగ్నల్ జేఈ అమీర్ ఖాన్ ఇంటికి సీబీఐ సీల్
Read Moreఅమెరికా బయలుదేరిన మోదీ.. ఉత్సాహంగా ఎదురుచూస్తోన్న భారతీయ-అమెరికన్లు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈరోజు (జూన్ 20) అమెరికా పర్యటన కోసం భారతదేశం నుంచి బయలుదేరారు. ప్రధాని జూన్ 21న భారత కాలమానం ప్రకారం తెల్లవారుజామున 1.30 గంట
Read Moreకెనడాలో ఖలిస్తాన్ నేత హర్దీప్సింగ్ కాల్చివేత
న్యూఢిల్లీ: ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కేటీఎఫ్) చీఫ్హర్దీప్సింగ్ నిజ్జర్ కెనడాలో హత్యకు గురయ్యాడు. పంజాబ్లోని జలంధర్బర్సింగ్పూర్ గ్రామానికి
Read Moreగుజరాత్, రాజస్థాన్లో ఆగని వర్షాలు.. వాయుగుండంగా మారిన బిపర్ జాయ్
జైపూర్/అహ్మదాబాద్ : గుజరాత్లో తీరం దాటిన బిపర్జాయ్ తుఫాన్ మరింత బలహీనపడి వాయుగుండంగా మారింది. దీనిప్రభావంతో ప్రస్తుతం ఈస్ట్ రాజస్థాన్ లో భారీ వర్షాల
Read Moreఢిల్లీలో షేజల్ నిరాహార దీక్ష
చిన్నయ్యపై కేసు నమోదు చేయాలని డిమాండ్ న్యూఢిల్లీ, వెలుగు : బెల్లంపల్లి బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య వ్యవహారంలో తనకు న్యాయం చేయాలని బాధితురాలు
Read Moreసైబర్ క్రైమ్ ముఠాను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు
న్యూఢిల్లీ: కేసుల పేరుతో అమెరికన్లను బెదిరించి రూ.163 కోట్లు దండుకున్న అంతర్జాతీయ సైబర్ క్రైమ్ ముఠాను ఢిల్లీ పోలీసులు పట్టుకున్నారు. అమెరికాకు చెందిన
Read Moreరూ.8 కోట్లు కొట్టేసి.. రూ.10 ఖరీదు చేసే కూల్ డ్రింక్కు కక్కుర్తిపడ్డరు
న్యూఢిల్లీ: పకడ్బందీ ప్లాన్తో రూ.8 కోట్లను కొట్టేసిన ఓ కేడీ జంట..రూ.10 కూల్డ్రింక్కు కక్కుర్తిపడి దొర
Read More












