దేశం
ఆధార్ కార్డ్ పై ఫొటో చూపించలేకపోతున్నారా.. అయితే ఒక్క క్లిక్ తో చేంజ్ చేయండిలా
ఆధార్ కార్డ్ కు ఇప్పుడు దేశంలో చాలా ప్రాముఖ్యత ఉంది. బర్త్ సర్టిఫికెట్ మొదలు, బ్యాంక్ లావాదేవీలు, పాస్పోర్ట్ దరఖాస్తులు, పాఠశాల అడ్మిషన్లు, ఉద్య
Read Moreఈ బామ్మ డ్యాన్స్ ఇరగదీసిందిగా...
62 ఏళ్ల బామ్మ డ్యాన్సింగ్ డాడీ' ఆశా భోంస్లే పాడిన 'ఝుమ్కా గిరా రే బరేలీ కే బజార్ మే'లోని డ్యాన్స్ మూవ్లనునెటిజన్లు ఫిదా చేసారు
Read Moreమహారాష్ట్ర రాజకీయాల్లో ట్విస్ట్ ... శరద్ పవార్ తో అజిత్ పవార్ భేటి
మహారాష్ట్రలోని ఎన్సీపీలో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ తన మేనమామ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవా
Read Moreగుడ్ న్యూస్.. కిలో టమాటా రూ.80కేనట
టమాటా ధరలు దేశ వ్యాప్తంగా ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో సామాన్యుడికి టమాటా కొనడం అనేది గగనంగా మారింది. ఈ క్రమంలో కేంద్రం ఓ అద్భుతమైన నిర్ణయాన్ని వెల్లడిం
Read Moreలిఫ్ట్లో చిక్కుకుపోయారు.. ఆ తరువాత ఏమైందంటే..
ఢిల్లీలోని సౌత్ ఎక్స్టెన్షన్ ప్రాంతంలోని క్లబ్ లిఫ్ట్లో పది గంటలపాటు చిక్కుకుపోయిన పది మంది వ్యక్తులను అగ్నిమాపక శాఖ సిబ్బంది రక్షించారు.
Read Moreగుడ్ న్యూస్ .. జూలై 28న పీఎం కిసాన్ పైసలు..!
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి లబ్ధిదారులకు ఇది శుభవార్తేనని చెప్పాలి. పీఎం కిసాన్ 14వ విడత డబ్బులు 2023 జూలై 28న విడుదల చేయనున్నారని తెలుస్తోంది.
Read Moreసమాజ్ వాదీ పార్టీకి షాక్.. ఎన్డీయేలో చేరిన ఎస్బీఎస్పీ
యూపీలో అఖిలేశ్ యాదవ్ నేతృత్వంలోని సమాజ్ వాదీ పార్టీకి మరో షాక్ తగిలింది. మిత్రపక్షమైన సుహేల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీ (SBSP) తిరిగి ఎన్డీయే కూటమ
Read Moreప్రాణాలు తీసిన మూమూస్ ఛాలెంజ్..
ఫ్రెండ్స్ సరదాగా చేసుకున్న ఛాలెంజ్లే ప్రాణాల మీదకు తీసుకువస్తాయి. అలాంటి ఘటనే బీహార్లో జరిగింది. ఆ రాష్ట్రంలోని గోపాల్గంజ్లో స్నేహితులు
Read Moreఇద్దరు ఖైదీలు .. జైల్లో లవ్.. పెరోల్ పై బయటకు వచ్చి పెళ్లి
ప్రేమ ఎప్పుడూ ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఇద్దరి మధ్య ప్రేమ ఎప్పుడైనా పుట్టొ్చ్చు. వేర్వేరు హత్య కేసుల్లో దోషులుగా తేలి జైలు శిక్ష అనుభ
Read More5 రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్.. జూలై 17న భారీ వర్షం కురిసే చాన్స్
మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ (ఐఎండీ) ఆరెంజ
Read Moreఢిల్లీని వదలని వరద.. మరో మూడు రోజులు రెయిన్ అలర్ట్
ఢిల్లీ ప్రజలకు వరద కష్టాలు కంటిన్యూ అవుతున్నాయి. యమునా నదికి వరద ఉదృతి కొనసాగుతుండడంతో రాజ్ ఘాట్ ఇంకా వదర నీటిలోనే ఉంది. వర్షాలు తగ్గుముఖం
Read Moreదేశంలో 44% మంది ఎమ్మెల్యేలపై క్రిమినల్ కేసులు
దేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన ఎమ్మెల్యేల్లో 44% మందికి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ వెల్లడించింది. ఇటీ
Read Moreపంజాబ్, హర్యానాలో తగ్గిన వరదనీరు
చండీగఢ్: పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లోనూ అనేక ప్రాంతాల్లో వరద నీరు తగ్గుముఖం పట్టిందని, సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని రెండు రాష్ట్రాల అధికార
Read More












