దేశం
జీవో నెంబర్ 1 పిటిషన్ పై ఏప్రిల్ 24న విచారణ చేపట్టనున్న సుప్రీంకోర్టు
అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 1 కేసు సుప్రీంకోర్టుకు చేరింది. జీఓ ఆర్టీ నెంబర్ 1పై ఏపీ హైకోర్టులో దాఖలైన పిటిషన్ప
Read Moreఏప్రిల్ 24న ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోం శాఖ సమావేశం
ఢిల్లీలోని ఆంధ్రప్రదేశ్ భవన్ విభజనపై కేంద్ర హోమ్ శాఖ సమావేశం తేదీ ఖరారు చేసింది. ఏప్రిల్ 24న కేంద్రహోంశాఖ సమావేశం ఏర్పాటు చేసింది. ఢిల్లీలోని నార్త్ బ
Read Moreమహారాష్ట్రలో ఘోర ప్రమాదం.. ఐదుగురు మృతి
మహారాష్ట్రలో ఘోర ప్రమాదం జరిగింది. పూణే జిల్లాలోని పింప్రి చించ్వాడ్ నగరంలోని రావెట్ కివ్లే ప్రాంతంలో ఇనుప హోర్డింగ్ బోర్డు కూలిపోవడంతో ఐద
Read Moreఇది జస్ట్ కామెడీ టైమ్.. బీజేపీకి ఉదయనిధి స్టాలిన్ సెటైర్
తమిళనాడులో డీఎంకే ఫైల్స్ విడుదల చేసిన బీజేపీపై మంత్రి ఉదయనిధి స్టాలిన్ కౌంటర్ వేశారు. ఇది జస్ట్ కామెడీ, కామెడీ టైమ్ అంటూ సెటైర్ వేశారు. చెన్నైలో ఇఫ్తా
Read Moreమీ ఆస్తులకు ఆధార్ లింక్.. ఇక మిగిలింది ఇదేనా..
పౌరుల స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను ఆధార్తో అనుసంధానం చేయాలనుకోవడం మంచి అంశమని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఇందుకు సంబంధించి దాఖలైన
Read Moreరిక్రూట్ మెంట్ స్కాం ..టీఎంసీ ఎంపీకి సీబీఐ సమన్లు
టీఎంసీ ఎంపీ అభిషేక్ బెనర్జీకి సిబీఐ సమన్లు జారీ చేసింది. బెనర్జీ పశ్చిమ బెంగాల్ రాజకీయాలలో కీలక&z
Read Moreవికటించిన లిప్ ఫిల్లర్.. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కు తప్పని వ్యథ
సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, జెస్సికా బుర్కో తాను ఎదుర్కొన్న ఓ బాధాకరమైన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. లిప్ ఫిల్లర్స్ వల్ల తాను పడిన ఇబ్బందులను
Read Moreమూఢ నమ్మకంతో స్వీయ బలిదానం చేసుకున్న దంపతులు
టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతున్నా... కొందరు మాత్రం ఇంకా మూఢ నమ్మకాలను నమ్ముకుని తమ జీవితాలను అంతం చేసుకుంటున్నారు. తాజాగా గుజరాత్ లో ఓ దం
Read Moreలిక్కర్ స్కాం : సీబీఐ, ఈడీ కేసుల్లో మనీష్ సిసోడియా కస్టడీ పొడిగింపు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మనీష్ సిసోడియా జ్యూడిషియల్ రిమాండ్ ను మే 1 వ తేదీ వరకు పొడిగించింది సీబీఐ స్పెషల్ కోర్టు. అయితే కాసేపటికే మళ్లీ సిసో
Read More‘స్వలింగ వివాహాల’ వ్యవస్థ కోర్టుల పని కాదు.. చట్టసభలకే వదిలేయండి : కేంద్రం
ఢిల్లీ : స్వలింగ వివాహాలకు చట్టబద్ధత కల్పించాలంటూ సుప్రీంకోర్టులో దాఖలైన పిటిషన్లను కేంద్ర ప్రభుత్వం మరోసారి వ్యతిరేకించింది. ఈ పిటిషన్ల విచారణ అర్హతన
Read Moreపాయింట్ బ్లాంక్ రేంజ్ లో తలలోకి తొలి బుల్లెట్
గ్యాంగ్ స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్, అష్రఫ్ అహ్మద్ హత్య కేసు దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచ
Read Moreఅమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్లు ప్రారంభం
జమ్మూ కాశ్మీర్లో 62 రోజుల పాటు సాగే అమర్నాథ్ యాత్రకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైందని అధికారులు తెలిపారు.
Read Moreఇది పంజాబ్.. ఇండియా కాదు .. ఆలయంలోకి అమ్మాయిని అనుమతించలేదు
పంజాబ్లోని అమృత్ సర్లో స్వర్ణ దేవాలయం భారత దేశంలో ప్రసిద్ధ టెంపుల్స్లో ఒకటి. అమృత్ సర్ దేవాలయం ప్రధానంగా సిక్కుల యాత్రా స్థలం. గురుద్వార
Read More












