దేశం

వాట్సాప్​ కొత్త ఫీచర్

వాట్సాప్​ యూజర్లు మల్టీ డివైజ్​లలో వాడేందుకు కొత్త ఫీచర్ తీసుకొచ్చింది మెటా. విండోస్​ డెస్క్​టాప్ వాడేవాళ్ల కోసం కొత్త వాట్సాప్ యాప్​ డిజైన్ చేసింది.

Read More

పోలీసుల ఎదుట లొంగిపోయిన అమృత్‌పాల్‌ సింగ్‌‌.. 37రోజుల పరారీ తర్వాత అరెస్ట్

గత నెల మార్చి 18నుంచి పరారీలో ఉంటూ పోలీసులను ముప్పు తిప్పలు పెట్టిన ఖలిస్థానీ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ దే చీఫ్ అమృత్‌పాల్‌ సింగ్‌&z

Read More

విద్యార్థుల ఆహారంలో నాణ్యతను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీ

మహారాష్ట్రలోని గడ్చిరోలిలో గిరిజన పిల్లల పోషకాహార స్థాయిని మెరుగుపరిచే ప్రయత్నంలో భాగంగా అధికారులు ఓ కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ఎటపల్లిలోని తోడ్

Read More

విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నం

కోల్​కతా: కొంతమంది విద్వేష రాజకీయాలకు పాల్పడుతూ దేశాన్ని విడగొట్టేందుకు ప్రయత్నిస్తున్నారని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. విభజన రాజకీయా

Read More

మైనారిటీలకు 4% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తం

బెంగళూరు: కర్నాటకలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ పార్టీ అధికారంలో వస్తే మైనారిటీలకు 4% రిజర్వేషన్లను పునరుద్ధరిస్తామని ఈ

Read More

బ్రిటన్ రాజు పట్టాభిషేకంలో మన మతపెద్దలు

లండన్: వచ్చే నెలలో జరగనున్న బ్రిటన్ రాజు కింగ్ చార్లెస్–3 పట్టాభిషేకంలో భారత సంతతి మతపెద్దలు పాల్గొననున్నారు. క్రైస్తవ మత సంప్రదాయంలో పట్టాభిషేక

Read More

50లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేస్తాం

కోల్​బెల్ట్​,వెలుగు:  సింగరేణి కంపెనీకి ఒడిశా రాష్ట్రంలో కేటాయించిన నైనీ బొగ్గు బ్లాక్​ స్టేజ్- 1, స్టేజ్ -2  పర్మిషన్లు వచ్చాయని, గని ప్రాం

Read More

ఎలక్షన్ టీమ్​పై బీజేపీ హైకమాండ్ కసరత్తు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఈ ఏడాది ఎన్నికలు జరగనుండడంతో ఎలక్షన్ టీమ్​ను బీజేపీ హైకమాండ్ రెడీ చేస్తోంది. సంజయ్ టీమ్​లో ఆఫీసు బేరర్లుగా ఎవరెవరు ఉండాల

Read More

మళ్లీ అధికారంలోకి వస్తామని అమిత్ షా ధీమా

బెంగళూరు:  దక్షిణాదిలో బీజేపీ బలపడుతోందని కేంద్ర హోం మంత్రి అమిత్ షా అన్నారు. కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో పూర్తి స్థాయి మెజారిటీతో గెలిచి మళ్లీ అ

Read More

పీఎస్ఎల్వీ-సీ55 ప్రయోగం సక్సెస్

సింగపూర్​కు చెందిన మరో రెండు శాటిలైట్లను ఇస్రో విజయవంతంగా అంతరిక్షానికి చేర్చింది. ఏపీలోని శ్రీహరికోట నుంచి శనివారం చేపట్టిన పీఎస్ఎల్వీ-సీ55 రాకెట్ ప్

Read More

చార్ ధామ్ యాత్ర ప్రారంభం

ఉత్తరాఖండ్‌లో చార్ ధామ్ యాత్ర  ప్రారంభమైంది. గంగోత్రి, యమునోత్రి ఆలయాలు శనివారం తెరుచుకున్నాయి. వేలాది మంది భక్తులు, ఆలయ కమిటీ సభ్యుల సమక్షం

Read More

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన కూడా సీఎం కావచ్చు : డీకే శివకుమార్‌

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతోన్న కొద్దీ పార్టీల ప్రచార పోరు ఊపందుకుటుంది.  ఈ క్రమంలో అధికార బీజేపీ కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ తీవ

Read More

జనం ఇచ్చిన ఇల్లు ఇది.. ఖాళీ చేసే సమయంలో రాహుల్ భావోద్వేగం

వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కారణంగా పార్లమెంట్ సభ్యత్వం కోల్పోయిన కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ తన అధికారిక బంగళాను ఖాళీ చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా

Read More