దేశం

కిరాతకం : వాళ్లిద్దరినీ చంపి.. మొసళ్లకు ఆహారంగా వేశారు

ప్రేమ వ్యవహారం ఒక జంట ప్రాణాలు తీసింది. ఈ ఘోరం మధ్యప్రదేశ్ లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొరెనా జిల్లాలోని రతన్ బసాయి గ్రామానికి చెంద

Read More

త‌మిళ‌నాడులో భారీ వ‌ర్షాలు.. స్కూల్స్ కు సెల‌వు

తమిళనాడులో వర్షాలు మొదలయ్యాయి. చెన్నై, దాని శివారు ప్రాంతాలలో రాత్రిపూట భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జూన్ 19న ఉద

Read More

రైళ్లల్లో రద్దీ : జనరల్ బోగీల్లో నడవాలంటే సాహసం చేయాల్సిందే..

రైలు ప్రయాణం చేసేటప్పుడు కొన్ని సార్లు రష్​ ఎక్కువగా ఉండొచ్చు. అలాంటప్పు ఒంటికో, రెంటికో వస్తే మనం ఏం చేస్తాం. కొందరైతే తప్పక అందర్నీ తప్పించుకుని వెళ

Read More

ప్లేస్‌మెంట్ ఫీజు పేరుతో విద్యార్థుల జీతాల్లో 2.1% డిమాండ్ చేస్తోన్న కళాశాల

బెంగుళూరులోని ఒక ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాల "ప్లేస్‌మెంట్ సెల్ ఫీజు" ద్వారా విద్యార్థుల జీతాలలో 2.1% డిమాండ్ చేస్తోందని ఆరోపిస్తూ రెడ్

Read More

యూనివర్సిటీకి షాక్.. రూ.కోటి కరెంట్​బిల్లా?

సీఎంకు లేఖ రాసి యూనివర్సిటీ వీసీ కర్ణాటక రాష్ట్రంలోని హంపీ కన్నడ విశ్వవిద్యాలయంలో ఓ పరిణామం అధికారులకు షాక్​ గురి చేసింది. ఆ యూనివర్సిటీకి అక్

Read More

ఉద్యోగాల పేరుతో మహిళలపై అత్యాచారం

లండన్ : మసాజ్ సెంటర్ లో ఉద్యోగాలు ఇస్తానని ఓ యాప్ లో ప్రకటనలు ఇచ్చి మహిళలపై అత్యాచారం చేసిన తెలుగు వ్యక్తికి యూకేలో కోర్టు 18 ఏండ్ల జైలుశిక్ష విధించిం

Read More

అల్లర్లకు నిరసనగా మణిపూర్​లో మహిళల మానవహారం

రాష్ట్రంలో జరుగుతున్న హింసాకాండను ఖండిస్తూ మణిపూర్​లోని పలు జిల్లాల్లో మైతీ తెగకు చెందిన వందలాది మంది మహిళలు వీధుల్లోకి వచ్చారు. శనివారం రాత్రి ఇంఫాల్

Read More

ఢిల్లీలో ఇద్దరు మహిళల కాల్చివేత

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఆర్కే పురంలో ఆదివారం ఉదయం ఇద్దరు మహిళలను దుండగులు కాల్చిచంపారు. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడిని, అతడి అనుచరుడిని గంటల వ్యవధి

Read More

రాజస్థాన్​లో భారీ వర్షాలు

తుఫాను ప్రభావం జలోర్, సిరోహి, బార్మర్ జిల్లాలపైనే ఎక్కువ 24 గంటల పాటు హై అలర్ట్​: ఐఎండీ జైపూర్/అహ్మదాబాద్: గుజరాత్​ను వణికించిన బిపర్​జాయ్ త

Read More

యూకేలో భారత సంతతి వ్యక్తి హత్య

లండన్: భారత సంతతికి చెందిన 38 ఏండ్ల అరవింద్ శశికుమార్​ శుక్రవారం లండన్​లో హత్యకు గురయ్యాడు. కత్తిపోట్ల గాయాలతో అపస్మారకస్థితిలో ఉన్న శశికుమార్​ను ఈ నె

Read More

బిపర్ జాయ్​ బాధితులకు అండగా ఎల్ఐసీ

క్లెయిమ్స్ దరఖాస్తులకు పలు మినహాయింపులు ప్రత్యేకంగా పోర్టల్​ ఏర్పాటు  న్యూఢిల్లీ: గుజరాత్, రాజస్థాన్ లలో బిపర్ జాయ్ తుఫాను బాధితుల

Read More

రాష్ట్రంలో వడదెబ్బకు ఇప్పటికే 20 మంది దాకా మృతి

రెండు నెలలుగా ఎండలు దంచుతున్నా సర్కారు చర్యల్లేవ్​ జనానికి ఎప్పటికప్పుడు అలర్ట్​లను ఇస్తలే.. అవగాహన కల్పిస్తలే జిల్లా, మండల, గ్రామస్థాయిలో ప్రత

Read More

ప్రాణాలు తీస్తున్న ఎండలు... భయపెడుతున్న వడగాల్పులు

మండే ఎండలు ప్రజల ప్రాణాలను తీసేస్తున్నాయి. వడగాల్పులు,ఎండ వేడిమికి తట్టుకోలేక జనాలు మృత్యువాత పడుతున్నారు.దీంతో ప్రజలు బయటకు వెళ్లడానికి జం కుతున్నారు

Read More