దేశం

రాష్ట్ర అసెంబ్లీలో కీలక ప్రకటన.. 500 మద్యం షాపులు క్లోజ్

మధ్యపాన నిషేధం దిశగా ఆడుగులు వేస్తోన్న  తమిళనాడులోని డీఎంకే సర్కార్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేసింది.  మద్యం షాపులు మూసివేస్తున్నట్లుగా ప

Read More

మహారాష్ట్రలో కరోనాతో ఒక్కరోజే 9 మంది మృతి

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటం  భయాందోళనకు గురి చేస్తున్నాయి.  అయతే కేసులతో పాటు మరణాలు పెరగడం మరింత అలర్ట్ కావాల్సిన పరిస్థితి. మ

Read More

మరో రెండు వారాల్లో కరోనా కేసులు పెరుగుతాయి.. కేంద్రం సంచలన విషయం

వచ్చే రెండు వారాల్లో అంటే.. ఏప్రిల్ 15 నుంచి 30వ తేదీ వరకు.. 15 రోజులపాటు దేశంలో కరోనా కేసులు భారీగా పెరుగుతాయనే సంచలన విషయాన్ని ప్రకటించింది కేంద్ర వ

Read More

కుక్కలపై కంప్లైంట్ చేసినందుకు కొట్టి చంపిన్రు

బెంగళూరులో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. సోలదేవనహళ్లిలోని గణపతినగర్‌లో తన ఇంటి ముందు కుక్కల బెడదపై అభ్యంతరం వ్యక్తం చేసినందుకు 68 ఏళ్ల వ్యక్తిని &

Read More

ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే లక్ష్యం.. నితీశ్ కుమార్ తో రాహుల్ భేటీ

రాబోయే ఎన్నికల కోసం అన్ని ప్రతిపక్ష పార్టీలను ఏకం చేయడమే తమ లక్ష్యం అని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. బీహా

Read More

కర్ణాటక కాంగ్రెస్కు బిగ్ షాక్.. బీజేపీలో చేరిన మాజీ స్పీకర్‌ కుమార్తె

కర్ణాటక ఎన్నికల వేళ కాంగ్రెస్ కు  షాకిస్తూ మాజీ స్పీకర్‌ కాగోడు తిమ్మప్ప కుమార్తె రాజనందిని ఏప్రిల్ 12 బుధవారం రోజున బీజేపీలో చేరారు. కర్ణాట

Read More

మీ వ్యాక్సిన్లు మీరే కొనుక్కోండి.. కరోనాపై కేంద్రం సంచలన నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.  కొవిడ్ వ్యాక్సిన్ స‌ర‌ఫ‌రా చేయ‌లేమంటూ చేతులెత్తిసింది. రాష్ట్రాలే సొంతంగా వ్యాక్సిన

Read More

సుఖేష్ ‌‌– కవిత వాట్సాప్ చాట్ సంచలనం.. 15కేజీ నెయ్యి అంటూ కోడ్ భాష

మనీలాండరింగ్, చీటింగ్ కేసులో ఢిల్లీ జైలులో ఉన్న సుఖేష్ చంద్రశేఖర్.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై బాంబ్ పేల్చారు. ఏప్రిల్ 12వ తేదీ ఈ మేరకు వాట్సాప్ చాటింగ

Read More

సాయం చేయాలని భారత్ కు ఉక్రెయిన్ అభ్యర్థన

మానవతా సాయం కోరుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ.. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారు. రష్యా దాడితో సంక్షోభంలో చిక్కుకుపోయిన ఉక్రెయిన

Read More

బ్లూ టిక్ కోసం ఛార్జీలకు లాస్ట్ డేట్..ఆ తర్వాత

ట్విట్టర్ సీఈవో ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.  ట్విటర్ ఖాతాల నుండి లెగసీ బ్లూ టిక్ -‌మార్క్‌లను ప్రక్షాళన చేయడంపై  దృష్టిపెట్టిన

Read More

మహీంద్రా గ్రూప్ మాజీ ఛైర్మన్ కేశబ్ మహీంద్రా (99) కన్నుమూత

మహీంద్రా అండ్ మహీంద్రా మాజీ ఛైర్మన్, ప్రముఖ వ్యాపారవేత్త కేశబ్ మహీంద్రా (99) కన్నుమూశారు. 1963 నుంచి 2012వరకు ఈయన మహీంద్రా గ్రూపుకు ఛైర్మన్ గా ఉన్నారు

Read More

చైనాలో H3N8 వైరస్ బీభత్సం.. మరణాలు మొదలయ్యాయి

H3N8 బర్డ్ ఫ్లూ కారణంగా చైనాలో  మొదటి మరణం నమోదైనట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. WHO ప్రకారం, ఆగ్నేయ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్&z

Read More

దేశంలో పెరుగుతున్న కరోనా వ్యాప్తి

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత నాలుగు రోజులుగా 5 వేలకు పైనే కొత్త కేసులు నమోదవుతున్నాయి. తాజాగా కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్ర

Read More