దేశం
బై బై ఇండియా.. దేశం వదిలి వెళ్ళిపోతున్న కోటీశ్వరులు
దేశం విడిచి వెళ్లిపోతున్న కోటీశ్వరుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. అందులోనూ ఈ ఏడాది 6,500 మంది దేశం విడిచి వెళ్లే అవకాశముందని వలస దారులను ట్రాక్ చేసే
Read Moreనాలుగు చేతులు, నాలుగు కాళ్లతో పుట్టిన శిశువు.. 20 నిమిషాల తర్వాత
బీహార్లోని సరన్ జిల్లాలో ఛప్రా నగరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఓ మహిళ వింత బిడ్డకు జన్మనిచ్చింది. సాధారణ పిల్లల్లా కాకుండా, ఈ శిశువుకు
Read Moreగుజరాత్ లో మొదలైన వానలు.. కచ్ వైపు తుఫాన్.. 9 రాష్ట్రాలకు రెడ్ అలర్ట్
గుజరాత్ వైపు దూసుకొస్తున్న బిపర్ జాయ్ తుఫాన్.. తన దిశను మార్చుకున్నట్లు వెల్లడించారు అధికారులు. ముందుగా అనుకున్నట్లు జఖౌ దగ్గర కాకుండా.. దిశ మార్చుకున
Read Moreనెలకు రూ. 900 కడితే... రూ. 3 లక్షలు వస్తాయి
ఎల్ఐసీ ఎన్నో రకాల పథకాలు అందిస్తోంది. అయితే ఎవరికి నచ్చిన ఎల్ఐసీ స్కీమ్ను వారు తీసుకుంటారు. ఎల్ఐసీ పాలసీ తీసుకోవడం వల్ల పలు రకాల ప్ర
Read Moreసినిమాను మించిన ట్విస్ట్ : బీహార్ లో చనిపోయాడు.. ఢిల్లీలో తింటూ కనిపించాడు
ఎప్పుడో మిస్సవడం ..కొంత కాలం తరువాత దొరకడం వంటివి మనం ఎక్కువగా సినిమాల్లోనే చూస్తుంటాం. నిజ జీవితంలో అలాంటివి జరగడం చాలా అరుదు. కానీ అలాంటి సంఘట
Read MoreCyclone Biparjoy : ఈ ప్రాంతాల్లో వరదలు వస్తాయ్.. కరెంట్ ఉండదు..
గుజరాత్ రాష్ట్రాన్ని షేక్ చేస్తోంది బిపర్ జాయ్ తుఫాన్.. తీరం వైపు దూపుకొస్తూ.. గంట గంటకు వణుకు పుట్టిస్తుంది. 135 కిలోమీటర్ల వేగంతో.. జూన్ 15వ తేదీ అం
Read Moreగాలి జనార్థన్ రెడ్డికి సీబీఐ షాక్..100కు పైగా ఆస్తులు జప్తు
మాజీ మంత్రి, కల్యాణ రాజ్య ప్రగతి పార్టీ ఎమ్మెల్యే గాలి జనార్దనరెడ్డికి సీబీఐ స్పెషల్ కోర్టు షాకిచ్చింది. గాలి జనార్దనరెడ్డి భార్య అరుణ పేరుతో ఉన
Read Moreఉద్యోగానికి డబ్బులు : ఈడీ అరెస్ట్ చేయగానే.. మంత్రికి గుండెపోటు..
తమిళనాడు రాజకీయాల్లో కలకలం. రాష్ట్ర విద్యుత్, ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్ట్ అయ్యారు. మనీ లాండరింగ్ కేసులో.. ఢిల్లీ నుంచి వచ్చిన ఎన్ ఫోర్స్
Read Moreమళ్లీ అదే ట్రాక్ పై..ఒడిశా ఏపీ సరిహద్దులో పట్టాలు తప్పిన గూడ్స్
ఒడిశా రైలు ప్రమాదం తర్వాత దేశ వ్యాప్తంగా వరుసగా రైలు ప్రమాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ లోనూ రైలు ప్రమాదం జరిగింది. అనకాపల్
Read Moreవరద ముప్పు నివారణకు రూ.2500 కోట్లు.. మరో 6 సిటీలకు కేటాయిస్తామన్న అమిత్షా
న్యూఢిల్లీ, వెలుగు: ప్రకృతి విపత్తు వల్ల ఒక్కరు కూడా ప్రాణాలు కోల్పోకుండా ఉండాలన్నదే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పష్టం చేశా
Read Moreచెన్నై యాక్టివిస్ట్కు అమెరికా అవార్డు
చెన్నై: చెన్నైకి చెందిన అడ్వొకేట్, యాక్టివిస్ట్ లలితా నటరాజన్ యూఎస్2023 ఇక్బాల్ మసీహ్ అవార్డు అందుకున్నారు. మే 30న చెన్నైలోన
Read Moreశక్తి స్కీమ్ ఒక్క రోజు ఖర్చు రూ. 8.84 కోట్లు..
బెంగళూరు: కర్నాటకలో అధికార కాంగ్రెస్ప్రభుత్వం శక్తి స్కీమ్ కింద మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నది. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పథ
Read Moreరేట్ కార్డులు పెట్టి మరీ నియామకాల్లో దోపిడీ.. బీజేపీ సర్కార్తోనే యువత భవిష్యత్ పదిలం
న్యూఢిల్లీ: గతంలో అధికారంలో ఉన్న కొన్ని కుటుంబ పార్టీలు ప్రభుత్వ వ్యవస్థలు అన్నింటినీ నిర్వీర్యం చేశాయని, ప్రతీ వ్యవస్థలోనూ ఆశ్రిత పక్షపాతం, అవినీతిని
Read More












