దేశం
ఐడియా అదిరిపోయింది.. హైదరాబాద్ ఫ్లైఓవర్ల కింద కూడా ఇలా చేస్తే..
స్పోర్ట్స్ కాంప్లెక్స్ లకు స్థలం దొరికడం లేదని నాన్చే అధికారులకు ఓ యువకుడు బెస్ట్ ఐడియా చెప్పాడు. రోడ్డుపై ఉండే ఫ్లై ఓవర్ల కింది భాగాన ఖాళీగా ఉండే స్థ
Read Moreరాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
బీజేపీ ఎంపీ సంజయ్ జైశ్వాల్ రాహుల్ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. విదేశీ మహిళకు పుట్టిన వ్యక్తి ఎప్పటికీ దేశభక్తుడు కాలేడని జై
Read Moreవాళ్లిద్దరికీ మేమే కావాలి.. బాంబు పేల్చిన మాజీ సీఎం
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ అధినేత హెచ్డీ కుమారస్వామి బాంబు పేల్చారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు కోసం జాతీయ పార్టీలు కాంగ్రెస్, బ
Read MoreSabarimala : అదుపు తప్పి బస్సు బోల్తా.. 60 మందికి గాయాలు
68 మంది అయ్యప్ప భక్తులతో వెళ్తున్న బస్సు ప్రమాదవశాత్తు ఆదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ఘటనలో దాదాపుగా 60 మంది గాయపడ్డారు. ఇందులో ఏడుగురు చిన్నార
Read MorePAN-Aadhaar Linking : పాన్-ఆధార్ లింక్ గడువు తేదీ పెంపు
పాన్ కార్డుకు ఆధార్ నెంబర్ లింక్ చేయనివారికి ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. పాన్-ఆధార్ లింక్ గడువు తేదీని జూన్ 30, 2023 వరకు కేంద్ర ప
Read Moreఇల్లు ఖాళీ చేయాలన్న నోటీసులపై రాహుల్ లేఖ
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. ఎంపీగా అనర్హత వేటు పడిన తర్వాత ఢిల్లీలోని తన బంగ్లాను ఖాళీ చేయాలని లోక్సభ సెక్రటేరియట్ ఆదేశాలు జారీ చేసింది.
Read MoreEPFO: ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.15శాతం..!
ఢిల్లీ : ఉద్యోగుల భవిష్య నిధి(ఈపీఎఫ్) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు ఖరారైంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.15% వడ్డీరేటు (Interest Rate)ను ఇ
Read Moreఫైజల్ అహ్మద్ పిటిషన్పై నేడు సుప్రీంకోర్టులో విచారణ
న్యూఢిల్లీ: అనర్హతకు గురైన లక్షద్వీప్ మాజీ ఎంపీ, ఎన్సీపీ లీడర్ మహమ్మద్ ఫైజల్ వేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు మంగళవారం విచారణ చేపట్టనుంది. తనకు శిక్ష వి
Read Moreఅమరావతి రాజధానిపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ
ఢిల్లీ: అమరావతి రాజధాని (Amaravati Capital) పై మార్చి 28వ తేదీన సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు (Highcourt) తీర్పుపై స్టే విధించాలని సుప్రీం
Read Moreజీ20 మీటింగ్కు చైనా డుమ్మా
న్యూఢిల్లీ/గౌహతి: అరుణాచల్ప్రదేశ్ రాజధాని ఇటా నగర్ వేదికగా మన దేశం ఆదివారం నిర్వహించిన జీ20 సన్నాహక సమావేశానికి చైనా డుమ్మా కొట్టింది. ‘రీసెర
Read Moreవిశాఖలో జీ–20 సదస్సుకు సర్వ సన్నద్ధం
జీ–20 దేశాలతోపాటు యూరోపియన్ దేశాల నుంచి 57 మంది ప్రతినిధుల రాక తొలిరోజు సదస్సుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హాజరు విశాఖ
Read Moreకనీస ఉమ్మడి వివాహ వయసుపై పిటిషన్ కొట్టివేత
న్యూఢిల్లీ : స్త్రీ, పురుషులకు కనీస ఉమ్మడి వివాహ వయసును నిర్ణయించాలంటూ అడ్వకేట్ అశ్వినీ ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు సోమవారం కొట్ట
Read MoreEPFO : నేడు ఈపీఎఫ్ వడ్డీరేటు ఖరారు
ఉద్యోగుల భవిష్యనిధి(ఈపీఎఫ్) ఖాతాల్లో నిల్వలపై వడ్డీరేటు మార్చి 28వ తేదీన ఖరారు కానుంది. 2021-22 మాదిరిగానే 2022-23 ఆర్థిక సంవత్సరానికి 8.1% వడ్డ
Read More











