దేశం

కరోనాపై మాక్ డ్రిల్...రాష్ట్రాలు రెడీగా ఉండండి

దేశవ్యాప్తంగా మరోసారి కోవిడ్ కేసులు పెరుగుతున్న  క్రమంలో కేంద్రం అప్రమత్తమైంది. ఏప్రిల్ 10, 1 తేదీల్లో రాష్ట్రాల్లోని అన్ని ఆసుపత్రుల్లో ఇన్&zwnj

Read More

అత్తకు అవార్డుపై.. ప్రధాన మంత్రి అల్లుడు రియాక్షన్

ఇన్ఫోసిస్ ఫౌండర్ నారాయణ మూర్తి సతీమణి సుధా మూర్తి పద్మభూషణ్ అవార్డు అందుకోవటంపై వారి కుమార్తె.. బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, తొలి మహిళ​అక్షతా మూర

Read More

రమేష్ స్వైన్‌పై మనీ లాండరింగ్ కింద కేసు నమోదు

ఫిబ్రవరి 2023లో అరెస్టయిన రమేష్ స్వైన్ పై ఈడీ అధికారులు మనీ లాండరింగ్ కింద కేసు నమోదు చేశారు. రెండు నెలల క్రితం 10రాష్ట్రాల్లో 27మందిని పెళ్లి చేసుకున

Read More

నిమిషంలో 17 వేలు సంపాదించడం ఎలా? 

సాంకేతిక యుగంలో చాట్‌జిపిటి సంచలనాలు సృష్టిస్తోంది. ఆ మధ్య ఓ యవకుడు ఆన్లైన్ లో పాఠాలు చెబుతూ దాదాపు రూ.18 లక్షలు సంపాదించాడు.  ఇటీవల ఎచాట్&z

Read More

ఆ హీరో వల్ల నష్టమే లేదు.. కాంగ్రెస్ పార్టీకి ఎంత ధీమా

కర్ణాటకలో బీజేపీకి హీరో కిచ్చా సుదీప్‌  మద్దతు ప్రకటించడం పట్ల  ఆ రాష్ట్ర పీసీసీ చీఫ్ డీకే శివకుమార్ స్పందించారు. ఎంతో మంది సినీ తారలు

Read More

తమిళ సంస్కృతిని ప్రతిబింబించేలా కొత్త టెర్మినల్.. చెన్నైలో ప్రారంభించనున్న మోడీ

చెన్నై ఎయిర్ పోర్టులో కొత్త టెర్మినల్ భవన నిర్మాణం పూర్తైంది. ఏప్రిల్ 8న ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఇందుకు

Read More

పారిపోయిన చీతా ఎలా దొరికిందంటే..

మధ్యప్రదేశ్ లోని కునో నేషనల్ పార్క్ నుంచి తప్పించుకున్న ఒబాన్  అనే మగ చిరుతను అధికారులు విజయవంతంగా తీసుకువచ్చారు. ఐదు రోజుల క్రితం అంటే ఏప్రిల్ 2

Read More

బీజేపీలో చేరిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరారు. కొద్ది రోజుల క్రితమే కాంగ్రెస్ కు రాజీనామా చేసిన ఆయన.. కేంద్ర మంత్రి ప్రహ్ల

Read More

Manish Sisodia : ప్రధాని మోడీకి సిసోడియా లేఖ

ప్రధాని నరేంద్ర  మోడీకి ఆప్ నేత, మాజీ మంత్రి సిసోడియా తీహార్ జైలు నుండి  లేఖ రాశారు. సిసోడియా లేఖ కాపీని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవా

Read More

ఒక్క రోజులోనే 6,050 కరోనా కేసులు నమోదు,14మంది మృతి

దేశంలో రోజురోజుకూ కరోనా కేసులు మరింత పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లోనే 6,050 కొవిడ్-19 కేసులు నమోదయ్యాయని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ కేసులు

Read More

ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సప్లిమెంటరీ చార్జ్​షీట్

న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మరో సప్లిమెంటరీ  చార్జ్​షీట్​ దాఖలు చేసింది. మనీలాండరింగ్ వ్యవహ

Read More

తగ్గనున్న వంట గ్యాస్ ధరలు ..కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛన్ దారులకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. డీఏను 4శాతం పెంతున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీ

Read More

ట్రంప్పై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అమెరికా సంస్థలదే

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్పై  నేరారోపణలపై భారత విదేశీ వ్యవహారాల శాఖ స్పందించింది. ఈ వ్యవహారాన్ని  కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీ

Read More