దేశం
లేఆఫ్స్ దిశగా యాపిల్ కంపెనీ.. బ్లూమ్బర్గ్ ట్విట్ లో ఏముంది..?
ఆర్థిక మాంద్యం భయాల నేపథ్యంలో కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యల పేరుతో సిబ్బంది సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఇప్పుడు ఆ జాబితాలో మరో సంస్థ చేరిపోయింది. అదే
Read Moreజేడీఎస్కు తలనొప్పిగా మారిన హసన్ సీటు
కర్ణాటక ఎన్నికల వేళ జేడీఎస్ కు హసన్ సీటు తలనొప్పిగా మారింది. హసన్ టికెట్ విషయంలో మాజీ ప్రధాని దేవెగౌడ కుమారులు హెచ్డి కుమారస్వామి, హెచ్&zw
Read Moreభారతదేశంలోనే అతిపెద్ద బంగారం స్మగ్లింగ్ కేంద్రంగా ముంబై ఎయిర్ పోర్టు
ముంబయిలోని ఛత్రపతి శివాజీ అంతర్జాతీయ విమానాశ్రయం గోల్డ్ స్మిగ్లింగ్ కు కేరాఫ్ గా మారింది. గడిచిన 11 నెలల్లోనే రూ.360కోట్ల విలువైన 604కేజీల పసిడిని అధి
Read Moreరెండు సెకన్లకో కుక్కకాటు.. అరగంటకో మరణం
దేశంలో ఏటా 2 కోట్ల మందిని కరుస్తున్నయ్ ఐసీఎంఆర్ రిపోర్టులో వెల్లడి రేబీస్ సోకి 18 వేల నుంచి 20 వేల మంది చనిపోతున్నరు దేశంలో కోటిన్నర పైనే స్ట
Read Moreఅరుణాచల్ ప్రదేశ్ లోని 11ప్రాంతాలకు చైనా కొత్త పేర్లు
బీజింగ్ : భారత భూభాగంలోని అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న 11 ప్రాంతాలకు చైనా... చైనీస్, టిబెటన్, పిన్యిన్ భాషల్లో పే
Read Moreహర్యానాలో వరంగల్ రైతుల అరిగోస
వరంగల్/ నర్సంపేట, వెలుగు : ఎస్సీ కార్పొరేషన్ కింద పాడి గేదెలు ఇస్తామంటే నమ్మి హర్యానా వెళ్లిన రైతులు అష్టకష్టాలు పడ్డారు. తీసుకెళ్లిన
Read Moreఅసెంబ్లీలోనే ఆయన హీరోయిజం: హిమంత బిశ్వ శర్మ
గువహటి: ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ పిరికివాడని, అసెంబ్లీలోనే ఆయన తన ప్రతాపం చూపుతారని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ విమర్శించారు. తనపై ఢిల్లీ
Read Moreరైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిండు
కోజికోడ్: కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఆ
Read More‘పోలవరం’ ముంపుపై జాయింట్ సర్వే ఎందుకు చేయట్లే?
పీపీఏ, ఏపీని ప్రశ్నించిన సీడబ్ల్యూసీ హైదరాబాద్, వెలుగు : పోలవరం ప్రాజెక్టుతో తలెత్తే ముంపుపై ఎందుకు జాయింట్ సర్వే చేయడం లేదని పోలవరం ప్రాజెక్
Read Moreతగ్గిన 651 మందుల ధరలు
న్యూఢిల్లీ: షెడ్యూల్డ్ డ్రగ్స్ ధరలపై పరిమితులు విధించడంతో 651 రకాల మందుల ధరలు ఈనెల నుంచి సగటున 6.73 శాతం తగ్గాయని నేషనల్ ఫార్మాస్యూటికల్
Read Moreమోడీ వర్సెస్ ఆల్!
ఎన్నికలపై జర్నలిస్ట్ రాజ్దీప్ సర్దేశాయ్ సంచలన వ్యాఖ్యలు ప్రతిపక్ష కూటమికి చైర్ పర్సన్ గా చేస్తే.. 2024 పోల్స్కు కేసీఆర్ ఫైనాన్స్
Read Moreఢిల్లీలో పవన్ కల్యాణ్.. అమిత్షా, నడ్డాను కలిసే చాన్స్
న్యూఢిల్లీ, వెలుగు : జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పార్టీ నేత నాదెండ్ల మనోహర్తో కలిసి పవన్ బీజేపీ నేషనల్ లీడర్లతో భేటీ అవుతున్న
Read Moreవైజాగ్లో కేసీఆర్ సభ!
హైదరాబాద్, వెలుగు: వైజాగ్లో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహణకు ఆ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్రయత్నాలు చేస్తున్నారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవే
Read More












