దేశం
ఐ ఫోన్ కోసం డెలివరీ ఏజెంట్ ప్రాణం తీసిండు
కర్నాటకలో దారుణం జరిగింది. ఆన్ లైన్ లో ఆర్డర్ చేసిన ఐ ఫోన్ కు చెల్లించేందుకు డబ్బుల్లేక ఓ వ్యక్తి డెలివరీ ఏజెంట్ ప్రాణం తీశాడు. నాలుగు రోజుల పాట
Read Moreమధ్యప్రదేశ్లో బార్లు బంద్
మధ్యప్రదేశ్ లో అన్ని బార్లను మూసివేస్తూ కొత్త ఎక్సైజ్ పాలసీని కేబినెట్ ఆమోదించింది. షాపుల్లో పర్మిట్ రూములను కూడా అనుమతించబోమని ఆ రాష్ట్ర హోం శా
Read Moreసుప్రీంకు చేరిన శివసేన పంచాయతీ..
మహారాష్ట్రలోని శివసేన పార్టీ పంచాయతీ సుప్రీంకోర్టుకు చేరింది. విల్లు, బాణం గుర్తును ఏక్ నాథ్ షిండే కు ఈసీ కేటాయించడాన్ని సవాలు చేస్తూ
Read Moreగుజరాత్ బ్రిడ్జి ఘటన.. సిట్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
గుజరాత్ లో మోర్బి బ్రిడ్జి కూలి 135 మంది మరణించిన ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బ్రిడ్జి కూలడానికి ముందే 22 &n
Read Moreతండ్రిని బతికించుకునేందుకు కూతురు త్యాగం
ఆమె వయసు చిన్నదే.. కానీ ఆమె తీసుకున్న నిర్ణయం మాత్రం చాలా పెద్దది. లివర్ ప్రాబ్లెంతో బాధపడుతున్న తండ్రిని బతికించుకునేందుకు తన కాలేయంలో కొంత భాగా
Read Moreకార్పెట్పై నడుస్తుండగా కిందపడ్డ గవర్నర్
రాష్ట్ర గవర్నర్ తమిళి సై కిందపడ్డారు. తమిళనాడులో జరిగిన హైబ్రిడ్ రాకెట్ లాంచ్ ఈవెంట్కు హాజరైన తమిళి సై.. కార్పెట్ పై నడుస్తున్న సమయంలో ఒక్
Read More16 ఏళ్ల బాలిక, 47 ఏళ్ల వ్యక్తితో పెళ్లికి ఒప్పుకోలేదని ఈడ్చుకెళ్లిండు
ఛత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ గుధియారీలో దారుణం జరిగింది. ఓ 16 ఏళ్ల బాలికను 47 ఏళ్ల వ్యక్తి కత్తితో దాడి చేసి జుట్టుపట్టుకుని నడి రోడ్డుపై ఈడ
Read Moreఉద్యోగులు యూట్యూబ్ ఛానెల్ నడపరాదు: కేరళ సర్కార్
కేరళలో పినరయి విజయన్ సర్కార్ కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వ ఉద్యోగం చేసే ఏ ఉద్యోగి కూడా యూ ట్యూబ్ ఛానల్ ను నడపరాదని ఆదేశాల్లో ప
Read Moreఅసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దుండగుల దాడి
హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఇంటిపై దాడి జరిగింది. ఢిల్లీలోని ఒవైసీ ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఈ దాడికి
Read Moreశివసేన పార్టీ గుర్తు కోసం 2 వేల కోట్ల డీల్: సంజయ్ రౌత్
శివసేన ఉద్ధవ్ ఠాక్రే వర్గం నేత సంజయ్ రౌత్ సంచలన ఆరోపణలు చేశారు. శివసేన పార్టీ పేరు, గుర్తు కొనుగోలు చేసేందుకు రూ. 2000 వ
Read Moreవిచారణకు హాజరుకాలేను..వాయిదా వేయండి: మనీష్ సిసోడియా
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో తాను ప్రస్తుతం విచారణకు హాజరు కాలేనని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా సీబీఐకి చెప్పారు. తన విచారణను ఫిబ్రవరి చివ
Read Moreతారకరత్నకు ఎంతో భవిష్యత్ ఉంది: ప్రధాని మోడీ
నందమూరి తారకరత్న మృతి పై ప్రధాని మోడీ ట్విట్టర్ వేదికగా సంతాపం వ్యక్తం చేశారు. తారకరత్న మృతి చెందారన్న వార్త తనను ఎంతో కలిచివేసిందన్నారు. చిన్న వయసులో
Read More












