దేశం
ఎన్కౌంటర్లో ముగ్గురు జవాన్ల మృతి.. ఇద్దరికి గాయాలు
సుక్మా జిల్లాలో సంఘటన బీజాపూర్: సుక్మా జిల్లా కుందేడ్ సమీపంలో భద్రత బలగాలకు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ముగ్గురు జవ
Read Moreఅట్లదార్-పాద్ర హైవేపై ప్రమాదం..ఐదుగురు మృతి
గుజరాత్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందారు. వడోదరలోని నారాయణ్ వాడీ సమీపంలో అట్లదార్-పాద్ర హైవేపై ఆటో, కారు ఢ
Read Moreరోడ్డు ప్రమాదంలో రెండు ముక్కలైన బస్సు
మధ్యప్రదేశ్లో ఘోర రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. సిద్ధి జిల్లా రేవా-సాత్నా సరిహద్దుల్లో అతివేగంతో వచ్చిన ట్రక్కు ఆగి ఉన్న
Read Moreఈశాన్య రాష్ట్రాలను మేము అష్టలక్ష్మిగా చూస్తున్నం : మోడీ
ఈశాన్య రాష్ట్రాలను మేము అష్టలక్ష్మిగా చూస్తున్నం నాగాలాండ్ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీ దీమాపుర్(నాగాలాండ్): కాంగ్రెస్ ఆధ్వర్యంలోని
Read More512 కిలోల ఉల్లి..70 కి.మీ నడక..వచ్చింది రూ. 2
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులకు సరైన న్యాయం ఎక్కడా జరగడం లేదు. వ్యాపారుల దౌర్జన్యానికి రైతులు మోసపోతూనే ఉన్నారు. 512 కిలోల ఉల్లి విక్రయించిన ఓ రై
Read Moreదేశవ్యాప్తంగా కమలం వికసిస్తోంది : ప్రధాని మోడీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మేఘాలయ రాజధాని షిల్లాంగ్లో పర్యటించారు. అక్కడ జరిగిన ర్యాలీలో కాంగ్రెస్ పార్టీపై మోడీ విమర్శలు ఎక్కుపెట్టారు. దే
Read Moreపాకిస్థాన్ లో మన హీరోల స్కిట్స్ తో 'బాలీవుడ్ డే'
పాకిస్థాన్ లోని లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ (LUMS)కి చెందిన కొందరు విద్యార్థుల బృందం ఇటీవల 'బాలీవుడ్ డే'ని ఘనంగా జరుపుకు
Read Moreమాజీ రాష్ట్రపతి ప్రతిభాపాటిల్భర్త కన్నుమూత
మాజీ రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ భర్త దేవిసింగ్ షెకావత్(89) కన్నుమూశారు. కొన్నిరోజుల క్రితం గుండెపోటుతో పూణెలోని ఓ ఆస్పత్రిలో చేరారు. ఇవాళ ఉదయం 9 గంట
Read Moreప్లాస్టిక్ కవర్లో చేపల పులుసు చేసిన మహిళ
చాలా మంది నాన్ వెజ్ ప్రియులకు చెప్పగానే నోరూరే వంటకం చేపల పులుసు. సరైన మోతాదులో ఉప్పు, కారు, చింతపండు రసం కలిపి పులుసు పెడితే ఆ రుచే వేరేగా ఉంటుంది. &
Read Moreసీడబ్ల్యూసీకి ఎన్నికల్లేవ్.. ఖర్గే నామినేట్ చేస్తారు : జైరాం రమేష్
కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీబ్ల్యూసీ)కి ఎన్నికలు నిర్వహించకూడదని కాంగ్రెస్ స్టీరింగ్ కమిటీ నిర్ణయించినట్టు ఆ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ స్పష్టం
Read MoreFlight accident: రన్ వే ను ఢీ కొట్టిన విమానం
కేరళ రాజధాని తిరువనంతపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అధికారులు పూర్తి ఎమర్జెన్సీని ప్రకటించారు. కాలికట్ నుంచి డుమ్మా (సౌదీ అరేబియా) వెళ్లాల్సిన విమానం హ
Read Moreమిస్డ్ కాల్తో హత్య కేసును ఛేదించిన పోలీసులు
ఓ చిన్న మిస్డ్ కాల్ సాయంతో పోలీసులు ఓ హత్య కేసును ఛేదించారు. ఢిల్లీలోని నాంగ్లోయ్ ప్రాంతంలో ఇటీవల 11 ఏళ్ల బాలిక కిడ్నాప్ కు గురైంది. అదే రోజు అంటే ఫిబ
Read Moreనేటినుంచి ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్లీనరీ సమావేశాలు
కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ, కుమారుడు రాహుల్, కుమార్తె ప్రియాంక శుక్రవారం ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్లో జరగనున్న కాంగ్రె
Read More












