దేశం

శ్రీశైలం స్వామివారి దర్శనానికి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై. చంద్ర చూడ్

శ్రీశైలం : భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దర్శనానికి వచ్చారు. ఆయనకు భ్రమరాంబ అతిథి గృ

Read More

కేంద్రమంత్రి కాన్వాయ్ పై రాళ్ల దాడి

పశ్చిమబెంగాల్‭లోని కూచ్ బెహార్ పర్యటనకు వెళ్లిన కేంద్రమంత్రి నిశిత్ ప్రమాణిక్ కాన్వాయ్ పై రాళ్ల దాడి జరిగింది. ఆయన పర్యటనను అడ్డుకున్న తృణమూల్ కార్యకర

Read More

ఖైదీల కోసం యూనిక్ ఎగ్జామినేషన్ సెంటర్

యూపీలో పదో తరగతి, ఇంటర్మీడియెట్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి పరీక్షలు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో వివిధ జైళ్లలో శిక్ష అనుభిస్తున్న ఖైదీల్

Read More

ఎయిరిండియా భారీగా ఉద్యోగ నియామకాలు

బడా కంపెనీలన్నీ ఉద్యోగుల్ని తొలగిస్తూ పోతుంటే భారత కంపెనీ ఎయిరిండియా మాత్రం శుభవార్త చెప్పింది. టాటా గ్రూప్.. ప్రభుత్వం నుంచి ఎయిరిండియాను కొనుగోలు చే

Read More

ఐక్యమత్యం అంటే ఇలానే ఉండాలి: హర్ష్ గోయెంకా

యూనిటీ  ఏ రంగంలోనైనా టీం వర్క్ ఉంటే  అద్భుతమైన ఫలితాలు వస్తాయి. యూనిటి లేకుంటే రాణించడం చాలా కష్టం. అందుకే ఐక్యమత్యమే మహాబలం అన్నారు పెద్దలు

Read More

రాజకీయాలకు సోనియా గాంధీ గుడ్ బై

కాంగ్రెస్ మాజీ అధినేత్రి సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. చత్తీస్ ఘడ్ రాయ్‭పూర్ వేదికగా జరుగుతున్న ప్లీనరీలో.. పొలిటికల్ రిటైర్మెంట్ గురించి ప

Read More

6 టన్నుల గులాబీలతో ప్రియాంకకు స్వాగతం

ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం రాయ్‌పూర్‌ గులాబీ పూలమయం అయింది. కాంగ్రెస్ జాతీయ మహాసభలు జరుగుతున్న నేపథ్యంలో ఈ సభలకు హాజరయ్యేందుకు రాయ్&zwn

Read More

ట్రాన్స్ జెండర్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్

ట్రాన్స్ జెండర్లకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వీలుగా రిక్రూట్‌మెంట్‌లో వారి

Read More

జోయ్ అలుక్కాస్‭కు చెందిన రూ.305 కోట్లు సీజ్

దేశంలో అతిపెద్ద ఆభరణాల సంస్థ జోయ్ అలుక్కాస్‭కు ఈడీ అధికారులు షాకిచ్చారు. జోయ్ అలుక్కాస్ కార్యాలయాల్లో 5 రోజుల పాటు తనిఖీలు నిర్వహించిన ఈడీ అ

Read More

రెండు నగరాల పేర్ల మార్పుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్

మహారాష్ట్రలో రెండు నగరాల పేరు మార్చేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఔరంగాబాద్ పేరును ‘ఛత్రపతి శంభాజీ నగర్’గా, ఉస్మానాబాద్ నగరానికి

Read More

ఆగి ఉన్న బస్సులను ఢీ కొట్టిన ట్రక్కు..14 మంది మృతి

మధ్యప్రదేశ్ లో  శుక్రవారం  రాత్రి  జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో  మృతుల సంఖ్య 14 కు చేరింది.  ఈ ప్రమాదంలో మరో 60 మంది గాయపడ

Read More

ఘోర ప్రమాదం..రెండు ట్రక్కులు ఢీ కొని ఏడుగురు దుర్మరణం

ఒడిశాలోని జాజ్ పుర్ జిల్లాలో ఇవాళ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.  ధర్మశాల పీఎస్ పరిధిలోని నెయిల్‌పూర్ సమీపంలో NH-16లో రెండు ట్ర

Read More

పెరగనున్న ఉష్ణోగ్రతలు.. తప్పని కరెంట్ కోతలు..

ఫిబ్రవరిలోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న నెలల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడి

Read More