దేశం
ఏపీ రాజ్భవన్ చేరుకున్న గవర్నర్ నజీర్ దంపతులు
ఆంధ్రప్రదేశ్ రాజ్భవన్ కు నూతన గవర్నర్ జస్టిస్ నజీర్ దంపతులు చేరుకున్నారు. ఈ నెల 24వ తేదీన ఏపీ కొత్త గవర్నర్గా జస్ట
Read Moreరాష్ట్ర విభజనపై కేసు విచారణను ఏప్రిల్ 11కు వాయిదా వేసిన సుప్రీంకోర్టు
రాష్ట్ర విభజనపై కేసు విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్ 11కు వాయిదా వేసింది. ఏపీ విభజనకు సంబంధించి నమోదైన పలు పిటిషన్లను ఏప్రిల్11న విచారిస్తామని సర
Read Moreవిద్యార్థుల అడ్మిషన్లపై కేంద్రం కొత్త రూల్
విద్యార్థుల అడ్మిషన్లకు సంబంధించి కేంద్రం కొత్తరూల్ తీసుకొచ్చింది. విద్యార్థుల వయస్సు ఆరేళ్లు ఉంటేనే ఒకటో తరగతిలో చేర్చుకోవాలని స్పష్టం చేసింది. ఈ రూల
Read Moreమీసం మెలేసి జగన్ సర్కార్ కు నారా లోకేస్ సవాల్
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న ‘యువగళం’ పాదయాత్రలో వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వంపై టీడీపీ యువనేత నారా లోకేష్ నిప్పులు చెరిగారు. మీసం మెలేసి మరీ
Read Moreరిసెప్షన్ రోజే విగత జీవులైన నవ దంపతులు
పెళ్లైన రెండు రోజులకే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు విగత జీవులయ్యారు. ఆదివారం (ఫిబ్రవరి 18)న వివాహం కాగా..మంగళవారం రాత్రి రిసెప్షన్ కోసం కుటుంబ సభ్యులు
Read Moreయూపీ సర్కార్పై సాంగ్..గాయనికి నోటీసులు
ప్రముఖ భోజ్ పురి గాయని నేహా సింగ్ ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటీవల కాన్పూర్ లో అక్రమ ఇళ్లను తొలగిస్తుండగా తల్లీ, కూతుళ్లు మరణిం
Read Moreఉద్ధవ్ ఠాక్రే వర్గానికి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే వర్గాన్ని అధికారిక శివసేనగా గుర్తిస్తూ భారత ఎన్నికల సంఘం ఇచ్చిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఉద్ధవ్ ఠాక్రే వర్గ
Read Moreవంద మంది మోడీలు, షాలు వచ్చినా మమ్మల్ని ఆపలేరు : ఖర్గే
2024సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ.. బీజేపీని ఓడించడం తథ్యమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ నియంత
Read Moreగూండాయిజం ఓడిపోయింది, ప్రజలు గెలిచారు : కేజ్రీవాల్
ఢిల్లీ మేయర్ ఎన్నికల్లో ఆప్ మరోసారి విజయ దుంధుభి మోగించింది. ఈ విజయంపై ఆ పార్టీ అధినేత, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ హర్షం వ్యక్తం చేశారు. ఉప ముఖ్యమ
Read MoreAir India: విమానం నాలుగు గంటలు ఆలస్యం.. సిబ్బందితో ప్రయాణికుల వాగ్వాదం
ఎయిరిండియా మరోసారి వివాదంలో చిక్కుకుంది. ఢిల్లీ నుంచి ముంబై వెళ్లే ఎయిరిండియా విమాన ప్రయాణికులు, ఎయిర్ లైన్ సిబ్బంది మధ్య మంగళవారం అర్థరాత్రి ఈ వివాదం
Read Moreఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పనులు మంత్రి పరీశీలన
ఢిల్లీలో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. నిర్మాణ పనులను పరిశీలించేందుకు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లా
Read Moreఢిల్లీలో భూ ప్రకంపనలు
ఢిల్లీలో భూ ప్రకంపనలు కలకలం రేపాయి. ఉత్తరాఖండ్ లో పితోర్ ఘర్ లో భూకంపం నమోదైంది. భూమికి 10 కిలోమీటర్ల లోపల భూకంపం వచ్చినట్లు చెబుతున్నారు. రిక్టర్ స్క
Read Moreచిరుతపులి భయంతో బోనులో ఉంటున్న రైతు
చిరుతపులి దాడి భయంతో గుజరాత్లోని ఆరావళి జిల్లాలో ఓ రైతు ఐరన్ కేజ్లో గడుపుతున్నారు. భట్కోట గ్రామంలోని గుడి సమీపంలోని పొలాల్లో గత కొన్న
Read More












