దేశం
Mk Stalin: ప్రతిపక్షాల ప్రశ్నలకు వివరణ ఏది..
దేశ చరిత్రలోనే మొదటిసారి తాను తప్పు చేశానని ప్రధాని మోడీనే ఒప్పుకున్నారని తమిళనాడు సీఎం స్టాలిన్ అన్నారు. బీజేపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఆరోపణలు చేసి
Read Moreబీబీసీ ఆఫీసుల్లో ఐటీ సోదాలు
ఢిల్లీలోని బీబీసీ ఆఫీసులో ఐటీ దాడులు జరిగాయి. సోదాల్లో అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. బీబీసీ సిబ్బందికి సంబంధించిన సెల్ ఫోన్లు
Read MoreChat GPT: కేంద్రం కీలక నిర్ణయం.. రైతులకోసం చాట్జీపీటీ
ప్రస్తుతం ఎక్కడ విన్నా లేటెస్టు టెక్నాలజీ చాట్జీపీటీ గురించే చర్చ నడుస్తోంది. ఈ ఏఐని (ఆర్టిఫిషియల్ ఇంటలీజెన్స్) నిలిపివేయాలని కొందరు, భవిష
Read Moreభారత్ జోడో యాత్రతో ప్రధానిలో ఆందోళన మొదలైంది : కాంగ్రెస్
వారణాసి : రాహుల్ గాంధీ వారణాసి పర్యటనను కేంద్రం అడ్డుకుందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. వారణాసిలోని లాల్ బహదూర్ శాస్త్రి ఎయిర్ పోర్టులో ఆయన ఫ్లైట్ ల
Read Moreదాచేందుకు ఏం లేదు. భయపడాల్సిన పని అంత కన్నా లేదు : అమిత్ షా
అదానీ వ్యవహారంలో విపక్షాల ఆరోపణలపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఈ అంశంలో బీజేపీకి దాచాల్సిందేమీలేదని, భయపడాల్సిన అవసరం అంతకన్నా లేదని అన్నా
Read Moreవాలెంటైన్స్ డే గిఫ్ట్ అంటూ రూ.3.68లక్షలు కొట్టేశాడు
సోషల్ మీడియాలో పరిచయమైన ఒక వ్యక్తి వాలెంటైన్స్ డే గిఫ్ట్ పంపిస్తున్నానంటూ మహిళ దగ్గర రూ. 3.68 లక్షలు కాజేసిన ఘటన ముంబైలోని ఖార్లో చోటు చేస
Read Moreనవ దంపతులను కబళించిన రోడ్డు ప్రమాదం
శ్రీకాకుళం జిల్లా : పెళ్లికూతురు కాళ్లపారాణి ఇంకా ఆరలేదు. ఇండ్లకు కట్టిన తోరణాలు వాడనూలేదు. పెళ్లి బజాలతో సందడిగా ఉన్న ఆ ఇండ్లల్లో విషాదం అలుముకుంది.
Read Moreపుల్వామా ఉగ్రదాడిలో అమరులైన జవాన్లకు ప్రధాని మోడీ నివాళులు
పుల్వామా ఉగ్రదాడి జరిగి నాలుగేళ్లవుతోంది. ఉగ్రదాడిలో అమరవీరులైన సీఆర్పీఎఫ్ జవాన్లకు ప్రధాని మోడీ నివాళులర్పించారు. సైనికుల &nb
Read Moreయూపీలో ఇళ్ల కూల్చివేత.. తల్లీ బిడ్డ సజీవదహనం
ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్ దేహత్ జిల్లాలో దారుణం జరిగింది. మదౌలి గ్రామంలో ఇళ్ల కూల్చివేతల సమయంలో ప్రమీల దీక్షిత్, ఆమె కూతురు సజీవ దహనమయ్యారు. గ్ర
Read Moreతాగి డ్రైవింగ్ చేయనని వెయ్యిసార్లు రాయించారు
మద్యం సేవించి వాహనాలు నడుపుతూ పట్టుబడిన వారికి కేరళలోని కొచ్చి పోలీసులు షాక్ ఇచ్చారు. పాఠశాల విద్యార్థుల తరహాలో వారితో ఇంపోజిషన్ రాయించారు
Read Moreతిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త
తిరుమల : తిరుమల శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త తెలిపింది. వృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధప&zwnj
Read Moreబాల్ థాక్రే సాయం చేయకుంటే మోడీ ఈ స్థాయికి వచ్చేవారా? : ఉద్ధవ్
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాక్రే అప్పట్లో నరేంద్ర మోడీకి మాట సాయం చేయకపోయి ఉంటే, ఆయన ఈ స్థాయికి చేరుకునే వారు కాదని శివసేన అధ్యక్షు
Read Moreశ్రద్దా జైన్ ను చూసి ‘అయ్యో’ అనేసిన ప్రధాని మోడీ
బెంగళూరు యలహంక వైమానిక శిక్షణ క్షేత్రంలో 14వ ‘ఏరో ఇండియా 2023’ షో సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ అన్ని రంగాలకు చెందిన ప్రముఖులతో భేటీ
Read More












