దేశం
త్రిపురలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్
త్రిపురలో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. 60 అసెంబ్లీ స్థానాలకు జరిగిన పోలింగ్లో మొత్తం 81.10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింద
Read Moreమహా శివరాత్రి ప్రాముఖ్యత, ఉపవాసం ఎలా చేయాలి..?
మహా శివరాత్రిని 'ది గ్రేట్ నైట్ ఆఫ్ శివ' అని కూడా పిలుస్తారు. శీతాకాలానికి ముగింపు పలుకుతూ, వేసవికి స్వాగతం చెబుతూ వచ్చే పండుగే మహా శివరాత్రి.
Read MoreDelhi liquor scam : నిందితులకు బెయిల్ నిరాకరించిన కోర్టు
ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో రౌస్ ఎవెన్యూ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో సౌత్ గ్రూప్ లో కీలకంగా వ్యవహరించిన నింద
Read Moreషిఫ్ట్ టైం అయిపోయాక కూడా పనిచేసే వారికి వార్నింగ్
మీరు మీ ఆఫీస్ పని గంటలు అయిపోయాక కూడా పని చేస్తుంటే.. మీ షిఫ్ట్ టైం అయిపోయింది ఇక ఇంటికెళ్లండి అని మీ కంప్యూటర్ ఎప్పుడైనా చెప్పిందా..? అసలు ఇలా మ
Read More"ఆది మహోత్సవ్"ను ప్రారంభించిన మోడీ
ఢిల్లీలోని మేజర్ ధ్యాన్ చంద్ నేషనల్ స్టేడియంలో మెగా నేషనల్ ట్రైబల్ ఫెస్టివల్ "ఆది మహోత్సవ్"ను ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. ఈ సందర్భంగ
Read Moreఅంబేద్కర్ యాత్ర పేరుతో రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజ్
బాబా సాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఇండియన్ రైల్వే స్పెషల్ టూర్ ప్యాకేజీ ప్రకటించింది. బాబా సాహెబ్ అంబేద్కర్ యాత్ర పేరుతో భారత్ గౌరవ్ టూరిజం
Read Moreసింధియా సరదాగా క్రికెట్ ఆడితే.. కార్యకర్త తల పగలింది
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఈ మధ్య కొత్తగా నిర్మించిన క్రికెట్ స్టేడియంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా క్రికెట్ మ్యాచ్ ఆడారు. ఆ మ్యాచ్ లో కొట్టిన షాట
Read Moreబీబీసీ ఆఫీసుల్లో 3వ రోజు కొనసాగుతున్న ఐటీ సోదాలు
బీబీసీ ఆఫీసుల్లో మూడో రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. ఐటీ అధికారులు బీబీసీ సిబ్బంది నుంచి కంపెనీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన వివరాలు సేకరిస్తున్నార
Read Moreలద్ధాఖ్లో కీలక టన్నెల్ నిర్మాణానికి కేంద్రం ఆమోదం
దేశ భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న కేంద్రం..మరో కీలక నిర్ణయం తీసుకుంది. లద్దాఖ్లోని సరిహద్దు ప్రాంతాలను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానించడానికి
Read Moreత్రిపురలో పోలింగ్.. ఓటేసిన సీఎం మాణిక్ సాహా
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇవాళ ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేం
Read Moreకశ్మీర్లోని మంచుకొండల్లో రాహుల్ ఆటలు
భారత్ జోడో యాత్రను విజయవంతంగా ముగించిన రాహుల్ గాంధీ..విహారయాత్రను ఆస్వాదిస్తున్నారు. రెండు రోజుల వ్యక్తిగత పర్యటనలో భాగంగా కశ్మీర్కు వచ్చిన రాహుల్
Read Moreఅదానీ ఇష్యూపై మరో పిల్ దాఖలు
న్యూఢిల్లీ: అదానీ ఇష్యూపై సుప్రీంకోర్టులో మరో పిల్ దాఖలైంది. ఈ వివాదంపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి పర్యవేక్షణలో విచారణ చేపట్టాలని కాంగ్రెస్ లీడర్ జ
Read Moreదేశంలో అత్యధికంగా విరాళాలు అందుకున్న రాజకీయ పార్టీగా బీజేపీ
ఇందులో రూ.336.50 కోట్లు ‘ప్రుడెంట్ఎలక్టోరల్ ట్రస్ట్’ నుంచే కాంగ్రెస్కు రూ.95.46 కోట్ల డొనేషన్లు 2021-22ల
Read More












