
దేశం
లోయలో పడిన ట్రక్కు.. నలుగురు జవాన్లు మృతి
శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్లో ఆర్మీ ట్రక్కు లోయలో పడి నలుగురు జవాన్లు మృతి చెందారు. మరికొందరు జవాన్లకు తీ
Read Moreఆప్పై ఉమ్మడిగా పోటీ చేస్తామని అధికారికంగా ప్రకటించండి.. బీజేపీ, కాంగ్రెస్కు కేజ్రీవాల్ సవాల్
న్యూఢిల్లీ: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ, కాంగ్రెస్ పై ఆమ్ ఆద్మీపార్టీ (ఆప్)చీఫ్, మాజీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ తీవ్ర విమర్శలు గుప
Read Moreఢిల్లీ అభివృద్ధిని పక్కన పెట్టి అద్దాల మేడ కట్టుకున్నడు.. కేజ్రీవాల్పై అమిత్ షా విమర్శలు
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఇన్ ఫ్రాను క్రియేట్ చేయడానికి బదులు అర్వింద్ కేజ్రీవాల్ తన కోసం శీష్ మహల్ కట్టుకున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ
Read More700 మంది మహిళలను డేటింగ్ యాప్లతో మోసగించిండు.. ప్రైవేటు వీడియోల సేకరణ.. ఆపై బ్లాక్మెయిల్
న్యూఢిల్లీ: బ్రెజిలియన్ మోడల్ అంటూ డేటింగ్ యాప్లలో మహిళలతో పరిచయం చేసుకుని 700 మందిని అతను మోసగించాడు. క్రమంగా నమ్మకం ఏర్పరచుకుని వ
Read Moreతమిళనాడులో జల్లికట్టు సందడి షురూ.. తచ్చన్కురిచి గ్రామం మొదటి ఈవెంట్ స్టార్ట్
చెన్నై: సంక్రాంతి పండగ సందర్భంగా తమిళనాడులో ఆ రాష్ట్ర సంప్రదాయ క్రీడ 'జల్లికట్టు' సందడి శనివారం నుంచి ప్రారంభమైంది. మొదటి జల్లికట్టు ఈవెంట్&zw
Read Moreభోపాల్ గ్యాస్ వ్యర్థాలను మా దగ్గర తగలబెట్టొద్దు.. పీతంపూర్లో ఆందోళనలు
ధార్(మధ్యప్రదేశ్): భోపాల్ గ్యాస్ వ్యర్థాలను తమ ప్రాంతంలో తగలబెట్టొద్దని పీతంపూర్ వాసులు ఆందోళనలు చేపట్టారు. యూనియన్ కార్బైడ్ కంపెనీ నుంచి వ్యర్థాలను
Read Moreతల్లిదండ్రులు ఓకే అంటేనే .. పిల్లలకు సోషల్ మీడియా అకౌంట్!
డేటా ప్రొటెక్షన్ రూల్స్ ముసాయిదా విడుదల చేసిన కేంద్రం రూల్స్ ఉల్లంఘించే కంపెనీలకు రూ.250 కోట్ల దాకా ఫైన్ డ్రాఫ్ట్ రూల్స్పై ఫిబ్రవరి 18ల
Read Moreఢిల్లీలో తొలగని మంచు దుప్పటి.. చలితో వణుకుతున్న ఉత్తరాది రాష్ట్రాలు
ఎయిర్ పోర్ట్లో జీరో విజిబిలిటీ 10.2 డిగ్రీల కనిష్ట టెంపరేచర్ విమాన, రైలు సేవలకు అంతరాయం ఢిల్లీ ఎయిర్పోర్ట్లో 170 ఫైట్లు ఆలస్యం.. 38 రద్ద
Read Moreకేజ్రీవాల్పై బీజేపీమాజీ ఎంపీ పర్వేశ్ పోటీ
కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ సీఎం షీలా దీక్షిత్ కొడుకు సందీప్ న్యూఢిల్లీ: తర్వలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ఆద్మీ పార్టీ(ఆప్) చీఫ్,
Read Moreసెప్టిక్ ట్యాంక్లో శవమై తేలిన యువ జర్నలిస్ట్.. అసలేం జరిగిందంటే..?
ఛత్తీస్ గఢ్లో అనుమానస్పదస్థితిలో మృతి చెందిన జర్నలిస్టు ముఖేష్ చంద్రకర్ ఘటనను ఆ రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంది. ఈ క్రమంలోనే ముఖేష్ మృ
Read Moreభారీ లోయలో పడిపోయిన ఆర్మీ ట్రక్.. ఇద్దరు జవాన్లు మృతి
శ్రీనగర్: జవాన్లతో వెళ్తోన్న ఆర్మీ ట్రక్ అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లు మృతి చెందగా.. మరో ఐదుగురు సైనికులు తీవ్రంగా గాయపడ్డారు. జమ్మ
Read MoreCEO Jagdeep Singh: రోజుకు రూ. 48కోట్లు.. ప్రపంచంలోనే అత్యధిక జీతం.. మన భారతీయుడికే
ఉద్యోగం అంటే ఒకప్పుడు వేలల్లో మాత్రమే జీతం ఉండేది.. కానీ, గ్లోబలైజేషన్, ఐటీ రంగం పుణ్యమా అని లక్షల్లో జీతం కూడా మాములు విషయం అయిపోయింది. ఇక కంపెనీల సీ
Read Moreఢిల్లీ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. కేజ్రీవాల్పై పోటీ చేసేదేవరంటే..?
న్యూఢిల్లీ: త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కోసం బీజేపీ తమ అభ్యర్థుల తొలి జాబితాను విడుదల చేసింది. మొత్తం 29 మందితో ఫస్ట్ లిస్ట్ రిలీజ్ చేసిన
Read More