దేశం
పాక్ లోని ప్రతీ అంగుళమూ బ్రహ్మోస్ పరిధిలోనే..కేంద్ర మంత్రి రాజ్నాథ్సింగ్
బ్రహ్మోస్ శక్తి ప్రదర్శన కాదు.. ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంలో ముందడుగని వెల్లడి యూపీ సీఎం యోగితో కలిసి సైన్యానికి బ్రహ్మోస్ మిసైల్స్ అప్పగింత
Read Moreమన చేతుల శుభ్రతే మన ఆరోగ్యం!
ప్రపంచంలో కొవిడ్ -19 మహమ్మారి విలయ తాండవం చేసిన సమయంలో అధిక శాతం మంది ప్రజలు చేతుల పరిశుభ్రత పైన ఎక్కువ దృష్టి పెట్టారు. యూనిసెఫ్ నివేదిక ప్రకారం ప్రప
Read Moreఈవీ సవాళ్లను భారత్ అధిగమించగలదా!
2030 నాటికి సాలీనా10 మిలియన్ల ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీ) అమ్మేస్థాయికి చేరాలని, ఈవీ- రంగంలో 50 మిలియన్&
Read Moreసంపాదించే భార్యకు భరణం ఇవ్వక్కర్లేదు..ఢిల్లీ హైకోర్టు సంచలన తీర్పు
శాశ్వత భృతి అనేది సామాజిక న్యాయానికి ఒక సాధనం మాత్రమే రైల్వే అధికారిణికి భర్తనుంచి భరణం నిరాకరిస్తున్నట్టు వెల్లడి న్యూఢిల్లీ: విడాకుల కేసుల
Read Moreఇజ్రాయెల్, గాజా నేపథ్యం.. సంధి కొనసాగేనా?
అక్టోబర్ 13న ప్రపంచం అబ్బా అని గట్టిగా గాలి పీల్చుకుంది. రెండు సంవత్సరాలుగా గాజాపై కురిసిన బాంబుల వర్షం ఆగిపోయింది. దీం
Read Moreఈ ట్రాఫిక్తో బతకలేం చావడానికి అనుమతివ్వండి ..ప్రధానికి ముంబై ప్రజల లెటర్లు
ప్రధాని మోదీకి లెటర్లతో నిరసన తెలియజేసిన ముంబై ప్రజలు ముంబై: ముంబై– అహ్మదాబాద్ నేషనల్ హైవే(ఎన్ హెచ్48)పై ఏండ్లుగా కొ
Read Moreపండుగ పూట ఫ్లైట్ రద్దు.. ఇటిలీ ఎయిర్పోర్ట్లో వందల మంది ఇండియన్స్ పడిగాపులు
దీపావళి పండుగ ఎంత ఉల్లాసంగా జరుపుకుంటారో చెప్పాల్సిన పనిలేదు. టపాసులు పేలుస్తూ దీపాల వెలుగులో కుటుంబ సభ్యులతో గడిపే ఆ క్షణాలు ఎంతో కోలాహలంగా ఉంటాయి. ఏ
Read Moreఆర్థికంగా ఏ లోటు లేని మాజీ భార్యకు.. భరణం చెల్లించాల్సిన అవసరం లేదు: ఢిల్లీ హైకోర్టు
న్యూఢిల్లీ: ఆర్థికంగా ఏ లోటు లేకుండా.. చెప్పుకోతగిన సంపాదన కలిగిన మాజీ భార్యకు భరణం చెల్లించాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు అభిప్రాయపడింది. ఆర్థికం
Read Moreధన్తేరాస్లో భారీ కొనుగోళ్లు: వ్యాపారం లక్ష కోట్లు దాటుతుందని CAIT అంచనా..
ఈసారి ధన్తేరస్ పండుగ సందర్భంగా భారతదేశం అంతటా వ్యాపారం మొత్తం లక్ష కోట్లు దాటుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేసింది.
Read Moreఆ ఊళ్ళో జనం దీపావళి పండగ జరుపుకోరు.. శతాబ్దాల నాటి శాపం అంట.. !
దేశం మొత్తం దీపావళి సందడి నెలకొంది. లాంగ్ వీకెండ్ రావడంతో పండగ ఎంజాయ్ చేసేందుకు సిటీల నుంచి సొంతూళ్లకు వెళుతున్నారు జనం. అయితే ఆ ఊళ్ళో మాత్రం దీపావళి
Read Moreరైలు ప్రయాణికులకు దీపావళి గిఫ్ట్: కేరళ నుండి రామేశ్వరానికి స్పెషల్ రైలు ప్రారంభించన రైల్వే..
ప్రస్తుతం తిరువనంతపురం నుండి మధురై మధ్య నడుస్తున్న అమృత ఎక్స్ప్రెస్ను ఇప్పుడు రామేశ్వరం వరకు పొడిగించారు. ఈ కొత్త సర్వీస్ గురువారం నుండి న
Read Moreఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే.. పాకిస్తాన్ లోని ప్రతి ఇంచ్ బ్రహ్మోస్ రేంజ్ లో ఉంది : రాజ్ నాథ్ సింగ్
ఆపరేషన్ సిందూర్ ట్రైలర్ మాత్రమే అని.. ఈ ఆపరేషన్ తో భారతదేశానికి విజయం అలవాటుగా మారిందని అన్నారు రాజ్ నాత్ సింగ్. శనివారం ( అక్టోబర్ 18 ) యూపీ సీఎం యోగ
Read Moreఎప్పుడైనా బంగారం స్వీట్లు తిన్నారా.. స్వర్ణ ప్రసాదం మిఠాయి.. ధర రూ.లక్ష పైనే.. ఎక్కడో తెలుసా..?
ప్రపంచ వ్యాప్తంగా బంగారంపై ఇండియన్స్ కు ఉన్నంత మోజు మరే దేశంలో ఉండదంటే అతిశయోక్తి కాదు. మనోళ్లు ధరించినంత జ్యువెలరీ ఏ దేశంలో కూడా ధరించరేమో. అంత డిమాం
Read More












