
దేశం
BSNL New year plan : 120 GB @ Rs. 277.. 60 రోజులు వ్యాలిడిటీ..
కొత్త సంవత్సరం సందర్భంగా BSNL టెలికాం సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. అద్భుతమైన రీఛార్జ్ ప్లాన్ను ప్రవేశపెట్టింది. కేవలం 277 రూపాయిలకే 60 రోజుల వ్య
Read Moreప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త ప్రశాంత్ కిశోర్పై కేసు నమోదు
పాట్నా: ప్రముఖ ఎన్నికల వ్యుహాకర్త, జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్పై కేసు నమోదు అయ్యింది. పీకేతో పాటు జన్ సూరాజ్ పార్టీ నాయకులు, మరిక
Read Moreజమ్మూ కాశ్మీర్లో ఈ ఏడాది 75 మంది టెర్రరిస్టులు ఎన్కౌంటర్
చనిపోయిన వారిలో 60% మంది పాకిస్తాన్ వాళ్లే ప్రతి ఐదు రోజులకు ఒక టెర్రరిస్ట్ హతం జమ్మూ కాశ్మీర్: ఈ ఏడాది ఇప్పటి
Read Moreజనవరి 15కల్లా స్టేట్కు బీజేపీ కొత్త చీఫ్
ఆలోపు మండల,జిల్లా అధ్యక్షుల ప్రక్రియ పూర్తి పార్టీ చీఫ్ నడ్డా ఆధ్వర్యంలో‘సంఘటన్ పర్వ్’ భేటీ రాష్ట్రం నుంచి హాజరైన లక్ష్మణ్, కిషన్ రెడ్డి
Read Moreదేశ ఐక్యతే మహాకుంభ్ సందేశం: ప్రధాని మోడీ
న్యూఢిల్లీ: దేశ ఐక్యతే మహాకుంభ మేళా సందేశమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. వచ్చే నెల 13 నుంచి ప్రయాగ్రాజ్లో ఈ మహోత్సవం ప్రారంభం కానుంది. ఇందులో
Read Moreయమునా నదిలో మన్మోహన్ సింగ్ అస్థికలు నిమజ్జనం
న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్థికలను ఆయన కుటుంబ సభ్యులు యమునా నదిలో నిమజ్జనం చేశారు. వృద్ధాప్య సంబంధ సమస్యలతో మన్మోహన్ సింగ్ ఈ నెల 26న ఢి
Read Moreమహా కుంభమేళాకు సర్వం సిద్ధం.. అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ కెమెరాలతో నిఘా
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్ రాజ్లో వచ్చే నెల 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు జరిగే మహా కుంభమేళాకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. కుంభమేళా
Read Moreఢిల్లీలో ఆపరేషన్ లోటస్.. ఓటర్ లిస్ట్ మార్చేందుకు బీజేపీ కుట్రలు: కేజ్రీవాల్
న్యూఢిల్లీ: వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ మండిపడ్డార
Read Moreగుణ జిల్లాలో విషాదం: బోరుబావిలో పడిన బాలుడి మృతి
భోపాల్: మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో140 అడుగుల బోరుబావిలో పడిన 10 ఏండ్ల బాలుడు చనిపోయాడు. రెస్క్యూ సిబ్బంది 16 గంటలు శ్రమించి బాలుడిని బయటికి తీశారు. అపస్
Read Moreవావ్ వాటే ఐడియా.. కుక్కపిల్లను చూపించి స్కామర్లకు చెక్
ముంబై: డిజిటల్ అరెస్ట్ పేరుతో డబ్బులు గుంజుదామనుకున్న స్కామర్ల నుంచి ఓ వ్యక్తి చాకచక్యంగా తప్పించుకున్నడు. వీడియో కాల్ చేసి పోలీసులమంటూ బెదిరించిన సైబ
Read Moreసంబురంగా కొమురెల్లి మల్లన్న కళ్యాణం
ప్రభుత్వం తరఫున స్వామికి పట్టు వస్త్రాలు సమర్పించిన అర్చకులు వేడుకలను వీక్షించిన 30 వేల మంది భక్తులు హాజరైన పలువురు ప్రముఖులు మల్లన్న నామస్మర
Read Moreదేశంలో మగాళ్ల ఆత్మహత్యలే ఎక్కువ.. 8 ఏళ్లలో 11.5 లక్షల మంది సూసైడ్
దేశంలో 2015 నుంచి 2022 వరకు మొత్తం11.5 లక్షల మంది సూసైడ్ చనిపోవడానికి కఠినమైనపద్ధతిని ఎంచుకుంటున్న మెన్స్ ఈ 8 ఏండ్లలో మగాళ్ల సూసైడ్స్ 34.
Read Moreపల్టీ కొట్టిన బస్సు.. నలుగురు మృతి, 40 మందికి గాయాలు
ఒడిశాలో ఘోర బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. ఆదివారం(డిసెంబర్ 29) తెల్లవారుజామున కోరాపుట్ జిల్లా సమీపంలో దాదాపు 50 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు బోల్త
Read More