దేశం
కేరళలో కన్నుమూసిన కెన్యా మాజీ ప్రధాని రైలా ఒడింగా
కొచ్చి: కెన్యా మాజీ ప్రధాన మంత్రి రైలా ఒడింగా (80) కేరళలో మృతిచెందారు. ఆయుర్వేద చికిత్స కోసం ఇక్కడకు వచ్చిన రైలా ఒడింగా.. కూతట్టుకులంలో మార్నింగ్ వాక్
Read Moreప్రశాంత్ కిశోర్ ఓటమిని ముందే ఒప్పుకున్నడు: మృత్యుంజయ్ తివారీ
పాట్నా: జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్కిశోర్ పోలింగ్కు ముందే ఓటమిని ఒప్పుకున్నారని ఆర్జేడీ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ ఎద్దేవా చేశ
Read More‘మహాభారత్’ కర్ణుడి పాత్రధారి పంకజ్ధీర్ కన్నుమూత
ముంబై: ‘మహాభారత్’ టీవీ సీరియల్లో కర్ణుడి పాత్రలో నటించి, మెప్పించిన పంకజ్ ధీర్ కన్నుమూశారు. కొన్నాళ్లుగా క్యాన్సర్తో బాధపడుతున్న
Read Moreఎన్నికల్లో పోటీ చేయట్లే..జన్ సురాజ్ చీఫ్ ప్రశాంత్ కిశోర్
న్యూఢిల్లీ: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడంలేదని ఎన్నికల వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్కిశోర్ ప్రకటించారు. పార్టీ మంచి
Read Moreగుండెపోటుతో గోవా మాజీ సీఎం రవి నాయక్ మృతి
పనాజీ: గోవా మాజీ సీఎం, ప్రస్తుత వ్యవసాయ మంత్రి రవి నాయక్(79) గుండెపోటుతో మరణించారు. పనాజీకి 30 కి.మీ. దూరంలో ఉన్న అతని స్వస్థలం ఖడ్పబంద్లో మంత్రి
Read Moreఐపీఎస్ పూరన్ కుమార్ కేసులో బిగ్ ట్విస్ట్.. భార్యతో పాటు మరో ముగ్గురిపై FIR
హర్యానా ఐపీఎస్ ఆఫీసర్ పూరన్ కుమార్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. లేటెస్టుగా ఈ కేసులో పూరన్ కుమార్ భార్యతో పాటు మరో ముగ్గురిపై
Read Moreగుడ్ న్యూస్: త్వరలో వందేభారత్ 4.0 : గంటకు 350 కిలోమీటర్లు.. సెమీ హైస్పీడ్ రైళ్లలో కొత్త వర్షన్
ఢిల్లీ: భారతదేశపు సెమీహైస్పీడ్ రైళ్లలో కొత్త వెర్షన్ రాబోతుందని రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు. వందేభారత్ 4.0 అభివృద్ధి చేయ నున్నట్లు వెల్లడ
Read Moreభార్యాభర్తలు ఇద్దరూ డాక్టర్లే.. ఆమె చచ్చిపోయిన ఆరు నెలల తర్వాత.. అసలు నిజం బయటపడింది !
బెంగళూరులో భార్యను చంపేసి సహజ మరణంగా చిత్రీకరించిన భర్త బాగోతం ఆరు నెలల తర్వాత బయటపడింది. పోలీసులు అతనిని అరెస్ట్ చేసి కటకటాల్లోకి పంపించేశారు. ఈ ఘటనక
Read Moreఉత్తరాఖండ్లో వింత జ్వరం వ్యాప్తి: కేవలం 15 రోజుల్లో 10 మంది మృతి...
ఉత్తరాఖండ్లో అంతుచిక్కని జ్వరం కారణంగా అల్మోరా, హరిద్వార్ జిల్లాల్లో కేవలం 15 రోజుల్లో 10 మంది మరణించడంతో స్థానికుల్లో భయాందోళనలు పుట్టిస్తుంది.
Read Moreబీహార్లో ముస్లిం ఆధిపత్యం ఉన్న స్థానంలో హిందూ అభ్యర్తి.. ఎంఐఎం స్ట్రాటజీ ఏంటి..? ఆ పార్టీలలో ఎందుకు ఆందోళన..?
బీహార్ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల కోసం పార్టీలు అభ్యర్థులను ప్రకటిస్తున్న వేళ.. ఎంఐఎం పార్టీ కూడా తమ క్యాండిడే
Read Moreహిందీ సినిమాలను.. తమిళనాడులో బ్యాన్ చేయాలని.. స్టాలిన్ సర్కార్ నిర్ణయం !
చెన్నై: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం బలవంతంగా హిందీ భాషను రుద్దాలని చూస్తోందంటూ మొదటి నుంచి గళం వినిపిస్తున్న తమిళనాడు తాజాగా కీలక నిర్ణయం దిశగా అడుగు
Read Moreసెక్యూరిటీ గార్డు నుండి 400 కోట్ల పారిశ్రామికవేత్తగా ఎదిగి బీహార్ రాజకీయాల్లోకి అడుగు.. ఎవరు ఈ నీరజ్ సింగ్..
జీవితం ఎప్పుడు ఎలా టర్న్ అవుతుందో చెప్పలేం.. కొందరికి అదృష్టం కిలిసొస్తే... మరికొందరికి ప్రారంభించిన పని జీవితంలో ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూడక
Read MoreDiwali Special : గ్రీన్ పటాకులు, రెగ్యులర్ టపాసుల మధ్య తేడా ఏంటీ.. ఎలా గుర్తించాలి..?
ఢిల్లీలో గ్రీన్ క్రాకర్స్ వినియోగంపై సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. దీపావళి పండుగ పురస్కరించుకుని ఢిల్లీ-ఎన్సీఆర్లో గ్రీన్ క్రాక
Read More












