దేశం

శాంతి.. శాంతి.. : సైనిక చర్యలు నిలిపివేశాం.. కాల్పులు ఆగిపోయాయి : భారత్ ప్రకటన

ఇండియా-పాక్ మధ్య కాల్పుల విరమణ అమలులోకి వచ్చినట్లు భారత్ అధికారికంగా ప్రకటించింది. శుక్రవారం ( మే 10) సాయంత్రం 5 గంటల నుంచి కాల్పుల విరమణ అమలులోకి వచ్

Read More

కాల్పుల విరమణకు ఇండియా, పాకిస్తాన్ ఓకే చెప్పాయి : ట్రంప్ సంచలన ప్రకటన

శాంతి.. శాంతి.. శాంతి.. ఇండియా, పాకిస్తాన్ దేశాలు ఇప్పుడు ఈ దిశగా అడుగులు వేశాయి.. రెండు దేశాలు కాల్పుల విరమణకు..బాంబు దాడులకు గుడ్ బై చెప్పాయి..ఈ విష

Read More

ఉగ్రవాదులు ఒక్కడిని టచ్ చేసినా..ప్రతిసారీ యుద్ధమే చేస్తాం:పాకిస్తాన్కు మోదీ వార్నింగ్

పాకిస్తాన్కు ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. భవిష్యత్తులో భారత్ కు వ్యతిరేకంగా జరిగే ఏ టెర్రరిస్టు అటాక్ అయినా యుద్దంగానే భావిస్తాం.. భారత్

Read More

India Vs Pak:భారత్కు సంఘీభావంగా..సేవలు నిలిపివేసిన ట్రావెల్ ఏజెన్సీ ‘ఇక్సిగో’

భారత్, పాక్ మధ్య ఉద్రిక్తతల క్రమంలో స్వదేశానికి మద్దతుగా ప్రముఖ ట్రావెల్ కంపెనీ ఇక్సిగో తన సేవలను రద్దు చేస్తున్నట్లు తెలిపింది. టర్కీ, అజర్ బైజాన్, చ

Read More

రష్కాపై ఆంక్షలు.. పాకిస్తానుకు మాత్రం డబ్బులు,.. బయటపడ్డ పాశ్చాత్య దేశాల కుటిలనీతి..

IMF Loan To Pakistan: ఉగ్రవాదం అనే వనాన్ని దశాబ్ధాలుగా సాగు చేస్తున్న పాక్ తన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి కంటే కూడా భారత పతనంపైనే ఎక్కువ ఫోకస్ పెడుతూ వచ్

Read More

కార్గిల్ యుద్ధం తరహాలో.. బలగాలను తరలిస్తున్న పాక్.. అలర్ట్ అయిన ఇండియన్ ఆర్మీ

ఆపరేషన్ సిందూర్ సక్సెక్ కావడం.. పాక్ డ్రోన్స్, మిస్సైల్స్ ను ఎప్పటికప్పుడు నిర్వీర్యం చేస్తుండటం, పాక్ కీలక బేస్ క్యాంపులను ధ్వంసం చేయడం.. ఇవన్నీ చూసి

Read More

మసూద్ అజర్ బావమరిదితో పాటు ఐదుగురు కీలక ఉగ్రవాదులు హతం.. అది ఆపరేషన్ సిందూర్ అంటే..

ఆపరేషన్ సిందూర్.. పాకిస్తాన్ ఉగ్ర మూకలను చెల్లాచెదురు చేసిన మిషన్. టెర్రర్ క్యాంపులను ధ్వంసం చేసి.. పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించిన ఆపరేషన్ అది.

Read More

India Vs Pakistan: టీవీల్లో సైరన్ సౌండ్స్ ఆపేయండి..

భారత్, పాక్ ఉద్రిక్తతల నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం అన్ని వార్తా ఛానళ్లకు  కీలక ఆదేశాలు జారీచేసింది. సైరన్ శబ్దాలను వెంటనే ఉపయోగించకుండా ఉండాలని కే

Read More

పహల్గామ్ కుట్ర ప్లాన్ 2 నెలల ముందే జరిగిందా..? బయటపెట్టిన అమెరికా సంస్థ

Pahalgam Satellite Images: దాదాపు మూడు వారాల కిందట పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడి యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేసింది. ఉగ్రవాదులు అక్కడి టూరిస్టులను చ

Read More

త్రివిధ దళాధిపతులతో ప్రధాని మోదీ హైలెవల్ మీటింగ్..

భారత్ పాకిస్తాన్ యుద్ధం తీవ్రమవుతుండటంతో ప్రధాని మోదీ మరోసారి హైలెవల్ మీటింగ్ నిర్వహించారు.  త్రివిధ దళాధిపతులతో తన నివాసంలో ఉన్నతస్థాయి సమావేశం

Read More

కాళ్ల బేరానికి పాకిస్తాన్.. యుద్ధం నిలువరించేందుకు చర్చలు.. 3 రోజులకే ఫసక్

దశాబ్ధాలుగా పెంచి పోషిస్తున్న ఉగ్రవాదులను, వారి శిబిరాలను భారత్ వారం ప్రారంభంలో నేలమట్టం చేయటంతో పాక్ కుతకుతలాడిపోతోంది. గతంలో భారతదేశంలో కీలక దాడులకు

Read More

India Vs Pakistan : ఈ 3 నగరాలకు రెడ్ అలర్ట్.. ఇళ్లల్లోకి వెళ్లిపోండి.. బయటకు రావొద్దని హెచ్చరికలు

ఇండియా, పాకిస్తాన్ దేశాల మధ్య హై టెన్షన్ నెలకొంది. ఈ క్రమంలోనే పాకిస్తాన్ సరిహద్దుల్లో ఉన్న రాష్ట్రాల్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ముఖ్యంగా రాజస్థాన్ ర

Read More

భారత్ ఎప్పటికీ శాంతియుతంగా, బాధ్యతగానే ఉంటుంది: అమెరికాకు జైశంకర్ రిప్లై..

భారత్, పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు ముదురుతున్నాయి.. శనివారం ( మే 10 ) పాక్ ప్రభుత్వం భారత దళాలపై ప్రత్యక్ష యుద్ధం ప్రకటించిన క్రమంలో ఇరు దేశాల మధ్య ఉద

Read More