దేశం

పాక్ డిప్లొమాట్‌ బహిష్కరణ..24 గంటల్లోగా దేశం విడిచి వెళ్లాలని కేంద్రం ఆదేశం 

న్యూఢిల్లీ: పాకిస్తాన్ డిప్లొమాట్‌ను మన దేశం బహిష్కరించింది. న్యూఢిల్లీలోని పాక్ హైకమిషన్‌లో పని చేస్తున్న అధికారిపై బహిష్కరణ వేటు వేసింది.

Read More

ఇండోనేసియాలో పేలుడు.. 13 మంది మృతి

జకార్తా: ఇండోనేసియాలో సోమవారం భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో 13 మంది మరణించారు. సైన్యానికి సంబంధించిన కాలం చెల్లిన పేలుడు పదార్థాలను నాశనం చేస్త

Read More

నిజమైన స్ఫూర్తితో అమలు చేయండి..

క్యాష్‌‌‌‌లెస్‌‌‌‌ ట్రీట్‌‌‌‌మెంట్‌‌‌‌ పథకంపై కేంద్రానికి సుప్రీంకో

Read More

పంజాబ్​లో కల్తీ లిక్కర్​ తాగి.. 17 మంది మృతి

మరో ఆరుగురి పరిస్థితి విషమం ఆన్​లైన్​లో మిథనాల్​ కొని కల్తీ లిక్కర్ తయారీ తొమ్మిది మంది నిందితుల అరెస్టు అమృత్‌‌‌‌సర్:

Read More

కాల్పుల విరమణ కొనసాగాలి..సరిహద్దు ప్రాంతాల ప్రజలు శాంతి కోరుకుంటున్నరు : జమ్మూకాశ్మీర్  సీఎం ఒమర్  వెల్లడి

శ్రీనగర్: భారత్, పాకిస్తాన్  మధ్య కాల్పుల విరమణ చెక్కు చెదరకూడదని, అది అలాగే కొనసాగాలని కోరుకుంటున్నామని జమ్మూకాశ్మీర్  సీఎం ఒమర్  అబ్ద

Read More

పశ్చిమాసియా టూర్​కు ట్రంప్​..4 రోజులపాటు పర్యటించనున్న అమెరికా ప్రెసిడెంట్​

రియాద్ ఎయిర్​పోర్ట్​​లో ఘన స్వాగతం పలికిన సౌదీ క్రౌన్​ప్రిన్స్​ బిన్​సల్మాన్​ చమురు ధరలు, రష్యా-ఉక్రెయిన్​ యుద్ధంపై చర్చించే చాన్స్​ రియాద్:

Read More

హ్యాంగర్లు ధ్వంసం.. రన్​వేలపై భారీ గుంతలు..భారత బలగాల దాడుల్లో పాక్​కు భారీ నష్టం

రావల్పిండి, సింధ్, పంజాబ్ లోని మిలిటరీ స్థావరాలు కూడా తునాతునకలు ఆపరేషన్  సిందూర్  స్ట్రైక్స్  శాటిలైట్  ఫొటోలు విడుదల 

Read More

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు భారతీయ విద్యార్థుల మృతి

న్యూయార్క్: ఉన్నత విద్య కోసం అమెరికా వెళ్లిన ఇద్దరు భారతీయ విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మృతులను 23 ఏండ్ల సౌరవ్‌‌‌‌ ప్ర

Read More

బాయ్‌‌‌‌కాట్ తుర్కియే

ఆ దేశ యాపిల్స్ దిగుమతి బంద్   పాక్‌‌‌‌కు మద్దతు ఇచ్చినందుకు బహిష్కరిస్తున్న మనోళ్లు  న్యూఢిల్లీ: భారత్, పాక్ మ

Read More

టెర్రరిస్టులకు సాయం నిలిపేస్తేనే .. పాక్​కు సింధు జలాలు : రణధీర్ జైస్వాల్

దాయాది తీరును బట్టే ఒప్పందం రద్దుపై నిర్ణయం విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి ఏం సాధించారని విక్టరీ ర్యాలీలు తీస్తున్నరు? ఓటమిని కూడా గ్ర

Read More

ఆపరేషన్ సిందూర్​తో పాక్​కు లక్ష్మణరేఖ..ఇది న్యూ ఇండియా.. పాక్ మళ్లీ దాడి చేస్తే వినాశనాన్ని కొనితెచ్చుకున్నట్టే: మోదీ

అదంపూర్ ఎయిర్ బేస్​ను సందర్శించిన ప్రధాని మన సాయుధ బలగాలకు సెల్యూట్ ఆర్మీ, నేవీ, వాయుసేన కోఆర్డినేషన్ అద్భుతం  మన ఆడబిడ్డల సిందూరం తుడిచ

Read More

అండమాన్​ను తాకిన నైరుతి రుతుపవనాలు 

బంగాళాఖాతం, నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు  రానున్న మూడు నాలుగు రోజుల్లో మరిన్ని ప్రాంతాలకు విస్తరణ  న్యూఢిల్లీ: నైరుతి రుతుపవన

Read More

నిద్రలేకుండా గడిపితే..కండరాలు బలహీనపడతాయా..? పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే..

మన మానసిక స్థితి, జ్ఞాపకశక్తి ,శక్తి స్థాయిలకు నిద్ర ఎంత ముఖ్యమో మనందరికి తెలుసు. కానీ ఒక రాత్రి పూర్తిగా నిద్ర లేమి కూడా మీ కండరాలు ,హార్మోన్లను ప్రభ

Read More