దేశం
రేపు వందే భారత్ నాలుగో రైలు ప్రారంభం
ఢిల్లీ నుంచి హిమాచల్ ప్రదేశ్ లోని అందౌరా రైల్వే స్టేషన్ మధ్య నడిచే నాలుగో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోడీ గ
Read Moreథియేటర్లలో టీ20 వరల్డ్కప్ లైవ్ మ్యాచ్లు
టీవీ, మొబైల్ వరకే పరిమితమైన క్రికెట్ మ్యాచ్లు థియేటర్లలో కనిపిస్తే ఎలా ఉంటుంది. అందులోనూ ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ ను థియేటర్లలో చూస్తే.. ఆ మాజ
Read Moreగౌరవ్ యాత్రను ప్రారంభించిన నడ్డా
గౌరవ్ యాత్ర ఒక్క గుజరాత్ కే కాకుండా యావత్ భారత దేశానికి గర్వంచదగ్గ యాత్రని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నారు. గుజరాత్ లో గౌరవ్ యాత్రను నడ్డా
Read Moreఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణ పనులను పరిశీలించిన కేసీఆర్
న్యూఢిల్లీ: ఢిల్లీలోని వసంత్ విహార్ లో కొత్తగా నిర్మిస్తోన్న టీఆర్ఎస్ భవన్ పనులను సీఎం కేసీఆర్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా భవనం పనులు
Read Moreఅసోంలో భారీ వర్షాలు.. కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్
గువాహటి: అసోం రాష్ట్రంలో భారీ వర్షాలు జనజీవనాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. నాలుగు రోజులుగా కుండపోత వర్షాలతో అసోంని వరదలు ముంచెత్తాలయి. రోడ్లన్ని జలమయం
Read Moreరైల్వే ఉద్యోగులకు 78 రోజుల దీపావళి బోనస్
రైల్వే ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త వినిపించింది. వారికి రెండున్నర నెలల (78 రోజుల) దీపావళి బోనస్ ను ప్రకటించింది. 11.27 లక్షల మంది రైల్వ
Read Moreచెన్నైలో పోలీసులు, ఫైర్ సిబ్బంది మాక్ డ్రిల్
చెన్నైలో పోలీసులు, ఫైర్ డిపార్ట్ మెంట్ అధికారులు సంయుక్తంగా మాక్ డ్రిల్ నిర్వహించారు. భారీ వర్షాలు, వరదల సమయంలో ప్రజల్ని ఎలా కాపాడాలి అనేదానిపై అవగాహన
Read Moreయూరప్ లోనూ యూపీఐ, రూపే పేమెంట్స్
త్వరలో ఇండియన్స్ యూరప్ లోనూ నేరుగా యూపీఐ, రూపే ద్వారా పేమెంట్స్ చేయొచ్చు. ఎలాంటి తడబాటు లేకుండా ఫోన్ నుంచి డిజిటల్ పేమెంట్స్ ను జరపొచ్చు. ఇందుకో
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో అమిత్ అరోరాను విచారిస్తున్న సీబీఐ
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సీబీఐ అధికారుల దర్యాప్తు కొనసాగుతోంది. బోయినపల్లి అభిషేక్ ఇచ్చిన సమాచారంతో A9 నిందితుడు అమిత్ అరోరాను అధికారులు ప్రశ్నిస్
Read Moreమైడెన్ ఫార్మాకు ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ నోటీసులు
మైడెన్ ఫార్మాస్యూటికల్స్పై హర్యానా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మైడెన్ సంస్థ ఉత్పత్తి చేసిన దగ్గు మందు తాగి గాంబియాలో దాదాపు 66మంది చిన్నా
Read Moreసాజిద్ ఖాన్ను తొలగించమన్నందుకే బెదిరింపులు : డీసీడబ్ల్యూ చీఫ్
తనకు అత్యాచార బెదిరింపులు వస్తున్నాయని ఢిల్లీ మహిళా కమిషన్ (డీసీడబ్ల్యూ) చీఫ్ స్వాతి మాలీవాల్ ఆరోపించారు. సినీ నిర్మాత సాజిద్ ఖాన్ను బిగ్ బాస్ ల
Read Moreచిత్రదుర్గలో రాహుల్ పాదయాత్ర
రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర కర్ణాటకలోని చిత్ర దుర్గలో కొనసాగుతోంది. తమిళనాడు, కేరళలో అనంతరం సెప్టెంబర్ 30వ రాహుల్ యాత్ర కర్ణాటకలో
Read Moreఅధ్యక్ష పదవికి సోనియా గాంధీ నా పేరును సూచించలేదు : ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ ఏనాడు తన పేరును ప్రతిపాదించలేదని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలన
Read More












