దేశం

తిరుమలకు పోటెత్తిన భక్తులు

తిరుమల : తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. భక్తులతో కంపార్టుమెంట్లన్నీ నిండిపోయాయి. శ్రీవారిని దర్శనం చేసుకునేందుకు వెలుప

Read More

కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసిన బీఆర్ఎస్ బృందం 

ఢిల్లీ : ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని బీఆర్ఎస్ బృందం కలిసింది. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి,

Read More

ఈడీ విచారణకు హాజరైన గీతారెడ్డి, గాలి అనిల్

న్యూఢిల్లీ: నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ విచారణకు మాజీ మంత్రి గీతారెడ్డి, గాలి అనిల్ హాజరయ్యారు. ఈ కేసులో ఈడీ నోటీసులు అందుకున్న రాష్ట్ర కాంగ్రెస్

Read More

రాహుల్ యాత్రలో సోనియాగాంధీ

రాహుల్ గాంధీ కర్ణాటకలో నిర్వహిస్తున్న ‘భారత్ జోడో యాత్ర’లో సోనియాగాంధీ కూడా పాల్గొన్నారు. ఉదయం 6.30 గంటలకు మాండ్య జిల్లా జకన్నహళ్లి పట్టణ

Read More

12 కోట్లు కొట్టేసిన బ్యాంకు ఉద్యోగి

మహారాష్ట్ర థానేలోని మన్ వాడ ఏరియాలో ఉన్న ఐసీఐసీఐ బ్యాంకులో రూ.12.20 కోట్లకుపైగా నగదు చోరీ అయింది. పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహి

Read More

లాభాలతో ప్రారంభమైన స్టాక్ సూచీలు

ముంబయి: స్టాక్ మార్కెట్ దేశీయ సూచీలు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు నష్టాలతో ముగిసి.. ఆసియా ఫసిఫిక్ సూచీలు మిశ్రమంగా ట్రేడవుతున్

Read More

విద్యార్థుల టూరిస్టు బస్సు.. ఆర్టీసీ బస్సు ఢీ

విహారయాత్రకు వెళ్లి.. అనంతలోకాలకు పాలక్కాడ్: కేరళలో ఘోర  రోడ్డు ప్రమాదం  జరిగింది. పలక్కాడ్ జిల్లా లోని వడక్కెంచేరిలో జరిగిన బస్సు య

Read More

దుర్గా నిమజ్జనం చేస్తుండగా పోటెత్తిన వరద.. 8 మంది మృతి

దుర్గా మాత నిమజ్జనోత్సవ వేళ అపశృతి చోటుచేసుకుంది. పశ్చిమ బెంగాల్ లోని జల్పాయ్ గురి జిల్లా పరిధిలో ఉన్న  మాల్ నదిలో వందలాది మంది భక్తులు దుర్గామాత

Read More

ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ స్వాధీనం

మహారాష్ట్రలోని ముంబయి ఎయిర్ పోర్టులో భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఓ వ్యక్తి నుంచి 16 కేజీల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ అంతర్జాతీయ మార

Read More

66 మంది పిల్లల మృతి.. ఆ టానిక్లపై దర్యాప్తు

భారత్లోని మెయిడెన్ ఫార్మాస్యూటికల్స్ కంపెనీ తయారుచేసే నాలుగు దగ్గు, జలుబు సిరప్లపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) అలర్ట్ జారీ చేసింది. గాం

Read More

ఇంకో రావణుడు వచ్చాడు.. దహనం చేస్తాం

మున్ముందు ద్రోహులకు ఏం జరగబోతోందో అర్థమవుతోంది నేను ఆస్పత్రిలో ఉంటే కట్టప్పలా మోసం చేసిండు: ఉద్ధవ్ థాకరే ఉద్దవ్ థాకరే శివసైనికులను సొంత ప్రయోజన

Read More

మైసూరులో కన్నుల పండుగలా దసరా ఉత్సవాలు

కర్ణాటకలోని మైసూర్ లో దసరా ఉత్సవాలు వైభవంగా జరిగాయి. అసంఖ్యాకంగా తరలివచ్చిన ప్రజల మధ్య జరిగిన ఈ ఉత్సవాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై పాల్గొన

Read More

బిలాస్ పూర్ లో ఎయిమ్స్ ను ప్రారంభించిన మోడీ

గత ఎనిమిదేళ్ళలో దేశంలోని మారుమూల ప్రాంతాలకు కూడా అభివృద్ధిని తీసుకెళ్ళామని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. దసరా రోజు ఆయన హిమాచల్ ప్రదేశ్ లోని బిలాస్ పూర్

Read More