దేశం
ఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
యూపీ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం చెరువులో ట్రాక్టర్ పడి 26 మంది మృతి, 10 మందికి గాయాలు ఉత్తర ప్రదేశ్ కాన్ఫూర్ లో ఘోర రోడ్డు ప్రమాదం
Read Moreమైనర్పై అత్యాచారం.. ఓ వ్యక్తికి 142 ఏండ్ల జైలు
తిరువనంతపురం: బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఓ వ్యక్తికి కేరళ కోర్టు 142 ఏండ్ల కఠిన కారాగారా శిక్ష విధించింది. దీంతో పాటు రూ.5 లక్షల ఫైన్ కూడా కట్టాల
Read Moreపొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు
పొల్యూషన్ సర్టిఫికెట్ లేకుంటే డీజిల్, పెట్రోల్ పోయొద్దు ఈ నెల 25 నుంచి ఢిల్లీలో కొత్త రూల్ న్యూఢిల్లీ: ఢిల్లీలో వాహన కాలుష్యాన్ని తగ్గించే
Read More130 కోట్ల ప్రజలకు టెలికం ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్
‘5జీ’వచ్చేసింది దేశంలో సేవలను ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ 130 కోట్ల ప్రజలకు టెలికం ఇండస్ట్రీ ఇచ్చిన గిఫ్ట్.. ఇంటర్నెట
Read Moreపాముతో పరాచకాలు.. కాటేశాక అగచాట్లు
పాములను చూస్తే ఎవరైనా భయపడతారు. కానీ ఇటీవల వాటిని పట్టుకోవడం పాములతో పరాచకాలాడటం ఆ వీడియోలోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ఎక్కువైపోయింది. అయితే ఎంత సర
Read Moreతెలంగాణకు 16 ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డులు
ఢిల్లీ : తెలంగాణలోని మున్సిపాలిటీలు ‘స్వచ్ఛ సర్వేక్షణ్’ అవార్డుల పంటను పండించాయి. మొత్తం 16 మున్సిపాలిటీలు ఈ అవార్డులను కైవసం చేసుకు
Read Moreదేశంలోనే స్వచ్ఛ నగరంగా ‘ఇండోర్’ : వరుసగా ఆరోసారి తొలిస్థానం
న్యూఢిల్లీ : మధ్యప్రదేశ్లోని ఇండోర్ నగరం మరోసారి వార్తల్లో నిలిచింది. దేశంలోనే అత్యంత స్వచ్ఛమైన నగరంగా వరుసగా ఆరో ఏడాది
Read Moreసూపర్ ఫాస్ట్ 5జీ.. మీ ఫోన్లో ఎప్పట్నుంచి అంటే..
ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న 5జీ సేవలు ఎట్టకేలకు మనదేశంలో ప్రారంభమయ్యాయి. ఢిల్లీలోని ప్రగతి మైదాన్ లో జరిగిన 6వ ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ (ఐఎంసీ) &
Read Moreఢిల్లీ సర్కారు కొత్త రూల్
కాలుష్య నియంత్రణ చర్యల్లో భాగంగా ఢిల్లీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అక్టోబర్ 25 నుంచి వాహనాలకు పొల్యూషన్ సర్టిఫికెట్ ఉంటేనే పెట్రోల్ పోయాలని బం
Read Moreచింతకాయల విజయ్ ఇంటికి ఏపీ సీఐడీ నోటీసులు
హైదరాబాద్ : తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు కుమారుడు చింతకాయల విజయ్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ సీఐడీ పోలీసులు నోటీసులు అంట
Read Moreఢిల్లీ నుంచే యూరప్లోని కారుని టెస్ట్ డ్రైవ్ చేసిన ప్రధాని
5జీ టెక్నాలజీతో ఢిల్లీ నుంచి యూరప్లోని కారును ప్రధాని నరేంద్రమోడీ టెస్ట్ డ్రైవ్ చేశారు. కొత్తగా ప్రవేశపెట్టిన 5జీ టెక్నాలజీ సాయంతో స్వీడన్లోని కారున
Read Moreకేఎన్ త్రిపాఠీ నామినేషన్ తిరస్కరణ
న్యూఢిల్లీ : కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన ప్రక్రియ పూర్తైంది. పార్టీ సీనియర్లు మల్లిఖార్జున ఖర్గే, శశిథరూర్ తో పాటు జార్ఖం
Read Moreమిషన్ భగీరథకు జాతీయ అవార్డు రాలేదు
మిషన్ భగీరథకు జాతీయ అవార్డు ఇచ్చామన్న వార్తల్లో వాస్తవం లేదని కేంద్ర జలశక్తి శాఖ స్పష్టం చేసింది. మిషన్ భగీరథ పథకం దేశానికి ఆదర్శంగా నిలిచిందని.. ఇందు
Read More












