దేశం
అధ్యక్ష పదవికి సోనియా గాంధీ నా పేరును సూచించలేదు : ఖర్గే
కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి కోసం సోనియా గాంధీ ఏనాడు తన పేరును ప్రతిపాదించలేదని మల్లిఖార్జున్ ఖర్గే చెప్పారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి చేపట్టాలన
Read Moreఢిల్లీ లిక్కర్ స్కాంలో కొనసాగుతున్న విచారణ
లిక్కర్ స్కాం కేసు విచారణలో సీబీఐ దూకుడు కొనసాగిస్తోంది. ఈ కేసులో అరెస్టైన అభిషేక్ బోయినపల్లిని అధికారులు ప్రశ్నిస్తున్నారు. కోర్టు మూడు రోజుల కస్టడీక
Read Moreభారీ వర్షాలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రజలు
దేశంలోని పలు ప్రాంతాల్లో వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉత్తరప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా
Read Moreఢిల్లీలో పొగమంచు.. పెరుగుతున్న శ్వాసకోశ సంబంధిత కేసులు
దేశ రాజధాని ఢిల్లీని పొగ మంచు కమ్మేసింది. శాంతి పాత్ లోని జేఎల్ఎన్ స్టేడియం దగ్గర భారీగా పొగమంచు కమ్మేసింది. దీంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం
Read Moreములాయం అంత్యక్రియలకు లక్షలాదిగా తరలివచ్చిన కార్యకర్తలు, అభిమానులు
సైఫయి(యూపీ) : సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం ములాయం సింగ్ యాదవ్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. ములాయం సొంత గ్రామమైన యూపీలో
Read More16 మంది దళితులపై కాఫీ తోట ఓనర్ దాష్టీకం
చిక్కమగళూరు: తన కాఫీ తోటలో పని చేస్తున్న కూలీలపై యజమాని దారుణానికి పాల్పడ్డాడు. 15 రోజులపాటు వారిని గదిలో బంధించి చిత్రహింసలు పెట్టాడు. అతడు కొట్టిన ద
Read Moreకేరళలో ఇద్దరు మహిళలను చంపిన దంపతులు
తిరువనంతపురం: కేరళలో ఘోరం జరిగింది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని ఓ భార్యాభర్తలు క్షుద్రపూజలు చేశారు. అందులో భాగంగా ఇద్దరు మహిళలను నరబలి ఇచ్చారు. డెడ్
Read Moreఏపీ నుంచి వచ్చిన 84 మందిని తీసుకోండి : సుప్రీంకోర్టు
హైదరాబాద్, వెలుగు : విద్యుత్&z
Read Moreదేశంలోని ఆధ్యాత్మిక ప్రాంతాల కీర్తిని మళ్లీ చాటుతున్నాం : ప్రధాని
ఉజ్జయిన్ : దేశానికి వేల ఏండ్లుగా ఉజ్జయిని పుణ్యక్షేత్రమే మార్గదర్శిలా నిలిచిందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఉజ్జయినిలో అణువణువునా ఆధ్యాత్మికత, దైవ
Read Moreకేసీఆర్ వెంట ములాయం అంత్యక్రియలకు వెళ్లిన కవిత
ములాయం సింగ్ అంత్యక్రియలకు హాజరు అనంతరం ఢిల్లీకి వెళ్లిన సీఎం.. మూడ్రోజులు అక్కడే బీఆర్ఎస్ ఆఫీస్ పరిశీలన.. వాస్తుకు అనుగుణంగా రిపేర
Read Moreఅభిషేక్రావును ప్రశ్నిస్తున్న సీబీఐ
హవాలా డబ్బుపైనా ఆరా మరో ముగ్గురికి నోటీసులు ఇచ్చే చాన్స్ వీరిలో ఒకరు ఓ మహిళా నేతకు అత్యంత సన్నిహితుడు? హైదరాబాద్,
Read Moreషిండే వర్గానికి ఎన్నికల గుర్తును కేటాయించిన ఈసీ
మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన పార్టీకి ఎలక్షన్ కమీషన్ ఎన్నికల గుర్తును కేటాయించింది. రెండు కత్తులు, షీల్డ్ ఉన్న గుర్త
Read Moreఉజ్జయిని మహాకాళ్ కారిడార్ను ప్రారంభించిన ప్రధాని మోడీ
మధ్యప్రదేశ్ లోని మహాకాళ్ కారిడార్ ను ప్రధాని మోడీ జాతికి అంకితం ఇచ్చారు. దాదాపు 856 కోట్ల రూపాయల వ్యయంతో ప్రాజెక్టును మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్మ
Read More












