దేశం
ఐటీ సోదాలు.. పైసలు లెక్కబెట్టేందుకు 13 గంటలు
మహారాష్ట్రలో ఓ వ్యాపారి ఇంట్లో సోదాలు చేపట్టిన ఐటీ అధికారులకు దిమ్మదిరిగే ఆస్తులు గుర్తించారు. రూ.56 కోట్ల నగదుతో పాటు 32 కిలోల బంగారం, రూ.16 కోట్ల వి
Read Moreదేశంలో కొనసాగుతున్న కరోనా వ్యాప్తి
న్యూఢిల్లీ : దేశంలో కరోనావ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 16,299 మంది కొత్తగా కొవిడ్ బారిన పడ్డారు. వీరితో కలుపుకొని దేశంలో మొత్తంగా కరోనా బార
Read Moreవరద బీభత్సానికి కొట్టుకుపోతున్న దుకాణాలు
గత కొన్ని రోజులుగా హిమాచల్ ప్రదేశ్ లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గతంలో ఎన్నడూ కనీవినీ ఎరుగని స్థాయ
Read Moreరక్షా బంధన్ శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని, రాష్ట్రపతి
దేశ ప్రజలకు ప్రధాని నరేంద్ర మోడీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు నేడు రక్షా బంధన్ (రాఖీ) పండుగను చేసుకుంటున్న
Read Moreజమ్మూ కశ్మీర్ లో ఉగ్రదాడి..ముగ్గురు జవాన్లు వీరమరణం
జమ్ముకశ్మీర్ రాజౌరీలో ఉగ్రవాదులు దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు వీరమరణం పొందగా..ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. దర్హాల్ ప్రాంతం పర్గల్
Read Moreవిజయవంతంగా లో ఆల్టిట్యూడ్ ఎస్కేప్ మోటార్ పరీక్ష
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరో మైలురాయిని దాటింది. మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్ గగన్యాన్లో కీలక అడుగు పడింది. ప్రాజెక్టు గగన
Read Moreసరైన ఆహారం తీసుకోకపోతే పోలీసులు ఎలా పని చేస్తారు?
మెస్ లో వడ్డించే నాణ్యత లేని ఆహారంపై విసుగు చెందిన ఓ పోలీస్ కానిస్టేబుల్.. ఈ భోజనాన్ని జంతువులు కూడా తినవని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్&z
Read Moreస్వదేశీ పరిజ్ఞానంతో చేసిన తుపాకులతో గన్ సెల్యూట్
స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవ వేడుకలను దేశవ్యాప్తంగా ఘనంగా జరిపేందుకు అధికారులు ఉత్సాహంగా ఏర్పాట్లు చేస్తున్నారు. కట్టుదిట్టమైన భద్రతను సమకూరుస్తున్న
Read Moreమహారాష్ట్రలో జోరు వానలు..కొట్టుపోయిన కార్లు
ముంబై/ఇండోర్: మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో బుధవారం భారీ వర్షాలు కురిశాయి. కొల్హాపూర్, సంగ్లీ, సతారా, నాగపూర్ జిల్లాల్లో కుండపోత వానలు పడ్డాయి. లో
Read Moreబీజేపీ హయాంలో 6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగింది
న్యూఢిల్లీ: ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ లో బీజేపీ హయాంలో రూ.6 వేల కోట్ల టోల్ ట్యాక్స్ స్కామ్ జరిగిందని ఆప్ ఆరోపించింది. దీనిపై సీబీఐ విచారణకు ఆదేశించ
Read More21 నుంచి కాంగ్రెస్ కొత్త ప్రెసిడెంట్ ఎంపికకు ఎన్నిక
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ కొత్త ప్రెసిడెంట్ ఎంపిక కోసం ఈ నెల 21 నుంచి ఎలక్షన్ ప్రాసెస్ మొదలుకానుంది. పార్టీ ప్రెసిడెంట్ ఎన్నిక తర్వాత కాంగ్రెస్ వర్
Read Moreఎస్సీ వర్గీకరణపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు
న్యూఢిల్లీ, వెలుగు : ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కేంద్రంతోపాటు, తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీ
Read Moreసీనియర్ అడ్వొకేట్లను అనుమతించను
న్యూఢిల్లీ: సుప్రీంకోర్టు సీనియర్ అడ్వొకేట్లకు సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ షాక్ ఇచ్చారు. అర్జంట్ లిస్టింగ్ కేసులను ప్రస్తావించేందుకు వారికి అనుమతి ఇ
Read More











