దేశం
ఢిల్లీలో కుండపోత వర్షం
దేశ రాజధాని ఢిల్లీలోని చాలా ప్రాంతాల్లో కుండపోత వర్షం పడుతోంది. ఇవాళ ఢిల్లీకి ఎల్లో అలర్ట్ ప్రకటించింది వాతావరణ శాఖ. లోతట్టు ప్రాంతాలకు వరద ముప్పు ఉంద
Read Moreహోటల్ సర్వీసు ఛార్జీలో ట్విస్ట్
దేశ రాజధానిలో హోటళ్లు, రెస్టారెంట్ లు ఇచ్చే ఫుడ్ బిల్లులపై సర్వీసు ఛార్జీలు విధించడాన్ని నిషేధిస్తూ ఇటీవలే జారీ చేసిన మార్గదర్శకాలపై ఢిల్లీ హైకోర్టు బ
Read More4 గంటలు సాగిన ఎన్ కౌంటర్.. ఇద్దరు నిందితులు హతం
చండీగఢ్: పంజాబ్లోని అమృత్సర్ కు సమీపంలో భారీ ఎన్కౌంటర్ జరిగింది. పోలీసులకు, గ్యాంగ్స్టర్స్కు మధ్య దాదా
Read Moreసత్యేందర్ జైన్ ను ఆప్ నుంచి తొలగించండి
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు భారతీయ జనతా యువ మోర్చా (BJYM) నిరసన తెలిపారు. అవినీతి, అక్రమాలకు పాల్పడిన సత్యేందర్ జైన్ ను ఆమ్ ఆద్మ
Read Moreధరలు పెంచుతూ మోడీ చర్చకు దూరంగా ఉంటున్నరు
ప్రధాని నరేంద్ర మోడీపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ లో ద్రవ్యోల్బణం, జీఎస్పీ రేట్ల పెంపుపై చర్చించడం అన
Read Moreపార్లమెంటులో వాయిదాల పర్వం
పార్లమెంట్ లో విపక్షాలు నిరసనలు కంటిన్యూ చేశాయి. సభలు ప్రారంభమైనప్పటి నుంచి నినాదాలు, ఆందోళనలు చేపడుతున్నాయి. సభా కార్యకలాపాలు సజావుగా సాగడం లేదు. సభల
Read Moreయూపీ బీజేపీలో అసమ్మతి..మంత్రి రాజీనామా..మరో మంత్రి..
యూపీ బీజేపీలో అసమ్మతి చెలరేగింది. ఆ పార్టీ నేత, మంత్రి దినేష్ ఖతిక్ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు పంపారు. ద
Read Moreఅన్ని కేసుల్లోనూ మహ్మద్ జుబేర్ కు సుప్రీం బెయిల్
ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహ్మద్ జుబేర్ కు సుప్రీంకోర్టు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. అన్ని కేసుల్లోనూ ఆయనకు బెయిల్ మంజూరు చేస్తూ అత్యున్నత న్యాయస్థానం త
Read Moreవిపక్షాలు లేవనెత్తిన అంశాలపై చర్చకు సిద్ధం
పార్లమెంట్ ఉభయ సభల్లో కాంగ్రెస్ వ్యవహరిస్తున్న తీరుపై కేంద్ర మంత్రి పీయూష్ గోయెల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. విపక్షాలు లేవనెత్తిన ప్రతి అంశంపై చర్చించేందు
Read Moreరైలు పట్టాలు క్రాస్ చేస్తుండగా జవాన్ ను ఢీకొట్టిన దురంతో ఎక్స్ ప్రెస్
రైలు పట్టాలపై నడవొద్దని అధికారులు ఎన్ని హెచ్చరికలు జారీ చేసినా ప్రజలు డోంట్ కేర్ అంటున్నారు. తరచూ ప్రమాదాల భారిన పడటమే కాదు..ప్రాణాలను పోగొట్టుక
Read Moreఠాక్రే, షిండే వర్గాల పిటిషన్లపై విచారణ 1కి వాయిదా
శివసేనలోని ఉద్ధవ్ ఠాక్రే, ఏక్ నాథ్ షిండే వర్గాల పిటిషన్లపై ఇవాళ సుప్రీంకోర్టు విచారణ జరిపింది. రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ ఉద్ధవ్ ఠాక
Read Moreకామన్వెల్త్ గేమ్స్లో కాన్ఫిడెంట్గా ఆడండి..
కామన్వెల్త్ గేమ్స్ 2022లో ఆడబోయే భారత క్రీడాకారులకు ప్రధాని మోడీ అల్ ది బెస్ట్ చెప్పారు. టోర్నీలో కాన్ఫిడెంట్గా ఆడాలని సూచించారు. జులై 28 నుంచి కామన్
Read Moreఐదుగురు సీనియర్ అధికారులపై యోగి సర్కార్ వేటు
లక్నో : ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఐదుగురు సీనియర్ అధికారులను సస్పెండ్ చేసింది. పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ (పీడబ్ల్యూడీ) బదిలీల్లో తీవ్ర అవకతవకలు
Read More












