దేశం
చెక్ పాయింట్ దగ్గర డ్యూటీ చేస్తుండగా
జార్ఖండ్ లో సబ్ఇన్స్పెక్టర్ ను వాహనంతో ఢీకొట్టి చంపేశారు దుండగులు. చెక్ పాయింట్ దగ్గర విధులు నిర్వర్తిస్తున్న మహిళా ఎస్ఐని హత్య చేశారు. తుపుదానా పోల
Read Moreముడిచమురుపై విండ్ ఫాల్ ట్యాక్స్ తగ్గింపు
కేంద్ర ప్రభుత్వం విండ్ ఫాల్ టాక్స్ను తగ్గించింది. క్రూడ్ ఆయిల్, డీజిల్, జెట్ ఇంధన రవాణాపై విండ్ఫాల్ పన్ను తగ్గిస్తునట్లు సెంట
Read Moreఈడీ విచారణ నుంచి మినహాయింపు కావాలె
ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణ నుంచి మినహాయింపు కోరానని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ తెలిపారు. పార్లమెంటు సమావేశాల కోసం తాను ఢిల్లీలో ఉన్నందున ఈడ
Read Moreదేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు
న్యూఢిల్లీ : దేశంలో కొత్తగా 20,557 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,38,03,619కి చేరాయి. ఇందులో 4,31,13,623 మంది బాధితులు కోలుకున్నారు. ఇ
Read Moreసున్నా ఉష్ణోగ్రతలో ఐటీబీపీ ఆఫీసర్ ఆసనాలు
ప్రస్తుతమున్న వర్షం, చల్లగాలుల నేపథ్యంలో బయటకి రావాలంటేనే గజగజ వణుకుతుంటాం. ఈ మాత్రానికే మనం ఇంతగా అతలాకుతలం అవుతూ ఉంటే... సున్నా ఉష్ణోగ్రతలో ఓ ఐటీబీప
Read Moreరాహుల్ గాంధీపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ సెటైర్లు
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మూడో రోజు కూడా విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. రెండు రోజులపాటు ఉభయ సభలు సజావుగా సాగలేక.. వాయిదాల పర్వంతోనే నెట్టుక
Read Moreఎయిర్పోర్టులో ఎయిర్గన్స్ .. ప్రయాణికుడు అరెస్టు
దుబాయ్ నుంచి విమానంలో వచ్చిన ఓ ప్రయాణికుడిని కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. అతని నుండి సుమారు 20 లక్షల ఖరీదైన ఎయిర్గ
Read Moreరూ.34 కోట్ల చోరీ కేసులో బ్యాంక్ ఉద్యోగే అసలు దొంగ
మహారాష్ట్రలోని ఇటీవల ఓ ప్రైవేట్ బ్యాంకులో రూ.34 కోట్ల చోరీకి పాల్పడ్డ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. బ్యాంక్ లో క్యాష్ లాకర్&n
Read Moreలో దుస్తులు విప్పాలని ఆదేశించిన వారిపై కేసులు
కేరళలో జులై 17న నీట్ పరీక్షకు హాజరైన పలువురు విద్యార్థినులను లో దుస్తులు( బ్రా) విప్పాలంటూ బలవంతం చేసిన ఐదుగురు మహిళలను పోలీసులు అరెస్టు చేశారు.
Read Moreఇండియాలో జస్టిన్ బీబర్ ప్రదర్శన
వాషింగ్టన్ : కెనడియన్ సింగర్ జస్టిన్ బీబర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అతడికి ప్రపంచవ్యాప్తంగా ఫ్యాన్&zw
Read Moreభారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసుల పూర్తిపై బిల్ గేట్స్ ట్వీట్
మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్.. దేశ ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించారు. భారత్లో 200 కోట్ల వ్యాక్సినేషన్&zwn
Read Moreలోక్సభలో శివసేన ప్లోర్ లీడర్ గా రాహుల్ షెవాలే
లోక్సభలో శివసేన ప్లోర్ లీడర్ గా రాహుల్ షెవాలేను స్పీకర్ ఓం బిర్లాను గుర్తించినట్లుగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే తెలిపారు. &
Read Moreగుజరాత్లో వరద బాధలు వర్ణనాతీతం
భారీ వర్షాలు గుజరాత్ను ముంచెత్తుతున్నాయి. వరదలతో గుజరాత్ ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఆరావళి జిల్లాలో భారీ వర్షాలు బీభత్సం సృష్టించా
Read More












