దేశం

జులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఆగస్టు  13 వరకు ఈ  సమావేశాలు కొనస

Read More

కొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి

ఇంపాల్‌: మణిపూర్‌లో ఘోర ప్రమాదం జరిగింది. నోనీ జిల్లాలో కొండచరియలు ఆర్మీ బేస్‌ క్యాంప్‌పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కో

Read More

షిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు

మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు.  కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను

Read More

పీఎస్‌ఎల్‌వీ- సీ53 రాకెట్‌ ప్రయోగం సక్సెస్

తిరుపతి జిల్లాలోని భార‌త అంత‌రిక్ష ప‌రిశోధ‌నా సంస్థ (ఇస్రో) గురువారం (జూన్ 30న)  నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం విజ&zwn

Read More

మహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కారు

మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్

Read More

మహా ప్రభుత్వంలో ఫడ్నవీస్ భాగం కావాలి

మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అని ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. షిండేను ముఖ్యమంత్రి అ

Read More

ఎవరీ ఏక్నాథ్ షిండే..?

ఏక్నాథ్ షిండే.. దేశవ్యాప్తంగా ప్రస్తుతం వినిపిస్తున్న పేరు ఇది. ఉద్ధవ్ ఠాక్రేపై తిరుగుబాటు బావుటా ఎగరేసి మహారాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించారు

Read More

రెబల్ ఎమ్మెల్యేల సంబరాలు

మహారాష్ట్ర నెక్ట్స్ సీఎంగా ఏక్ నాథ్ షిండే ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఆయన పేరును ఫడ్నవీస్ ప్రకటించగానే.. రెబల్ ఎమ్మెల్యేలు సంతోషం వ్యక్తం చేశారు. గ

Read More

మహారాష్ట్ర సీఎంగా ఏక్ నాథ్ షిండే

ఉత్కంఠ వీడింది. కొన్ని రోజులుగా కొనసాగుతున్న హై డ్రామాకు తెరపడింది.  మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరన్నది తేలిపోయింది. శివసేన రెబల్ నేత ఏక్నాథ

Read More

 కాసేపట్లో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం..?

మహారాష్ట్రలో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. ఈ రోజు సాయంత్రం కొత్త సర్కారు కొలువుదీరే అవకాశం కనిపిస్తోంది. గోవా నుంచి ముంబయికి చేరుకున్న శివసేన రెబల్

Read More

సుప్రీంకోర్టులో వరవరరావు పిటిషన్ దాఖలు

భీమా కోరెగావ్ కేసు నిందితుడు వరవరరావు సుప్రీం మెట్లు ఎక్కారు. తనకు ఆరోగ్యం బాగా లేదని, బెయిల్ మంజూరు చేయాలని ముంబాయి హైకోర్టును అభ్యర్థించినా తిర

Read More

ఉదయ్ పూర్ ఘటన బాధితులకు రాజస్థాన్ సీఎం పరామర్శ

రాజస్థాన్ : ఉదయపూర్ లో ఇద్దరు వ్యక్తుల చేతిలో దారుణ హత్యకు గురైన టైలర్  కన్హయ్య లాల్ కుటుంబ సభ్యులను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గురువార

Read More

ఢిల్లీని పలకరించిన రుతుపవనాలు

మండుటెండలతో అల్లాడుతున్న ఢిల్లీవాసులకు ఊరట లభించింది. దేశ రాజధాని నగరాన్ని రుతుపవనాలు పలకరించాయి. ఉదయం నుంచి ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడు

Read More