దేశం
ఈడీకి సహకరించడం నా బాధ్యత
ఈ రోజు(శుక్రవారం) మధ్యాహ్నం 12 గంటలకు ఈడీ(ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) ముందు హాజరు కాబోతున్నట్లుగా శివసేన కీలక నేత, ఎంపీ సంజయ్ రౌత్ తన ట్వీ
Read Moreపూరీ రథయాత్రకు భారీగా తరలివచ్చిన భక్తులు
పూరీ జగన్నాథుడి రథయాత్ర శుక్రవారం ఒడిశాలోని పూరీ క్షేత్రంలో ప్రారంభమైంది. దీంతో పూరీ నగరం భక్తులతో కిక్కిరిసి పోయింది. గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి క
Read Moreకొత్తగా 17,070 కరోనా కేసులు నమోదు
దేశంలో కరోనా ఉదృతి ఇంకా కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 17,070 కేసులు నమోదయ్యాయి. తాజా కేసులతో కలిపి మొత
Read Moreకమర్షియల్ సిలిండర్ ధర తగ్గింది
వాణిజ్య సిలిండర్ ధర రూ.183.50 తగ్గింపు హైదరాబాద్ లో రూ.2242కు చేరిన కమర్షియల్ సిలిండర్ న్యూఢిల్లీ: వాణిజ్య సిలిండర్ వినియోగదారులకు శుభవార్త.
Read Moreబస్ టికెట్తో పాటే దర్శనం టికెట్
రాష్ట్రం నుండి తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకునేందుకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ తీపి కబురు చెప్పింది. తిరుమలకు వెళ్లే వారికి బస్ టికెట్
Read Moreనేటి నుంచి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బంద్
ఇవాల్టి నుంచి దేశ వ్యాప్తంగా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ పై నిషేధం అమల్లోకి వచ్చింది. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారు చేసే ఫ్యాక్టరీలను కూడా మూసివే
Read Moreఅడవి పందుల కళేబరాల్లో ఆంత్రాక్స్ గుర్తింపు
అడవి పందుల కళేబరాల్లో గుర్తించిన అధికారులు తిరువనంతపురం: కేరళలో ఆంత్రాక్స్ కలకలం రేగుతోంది. అథిరాపిళ్లై ఫారెస్ట్ లో అనుమానాస్పదంగా
Read Moreజులై 18 నుంచి వర్షాకాల సమావేశాలు స్టార్ట్
పార్లమెంట్ వర్షాకాల సమావేశాల తేదీలు ఖరారయ్యాయి. జులై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మొదలవనున్నాయి. ఆగస్టు 13 వరకు ఈ సమావేశాలు కొనస
Read Moreకొండచరియలు విరిగిపడి ఏడుగురు జవాన్లు మృతి
ఇంపాల్: మణిపూర్లో ఘోర ప్రమాదం జరిగింది. నోనీ జిల్లాలో కొండచరియలు ఆర్మీ బేస్ క్యాంప్పై విరిగిపడటంతో ఏడుగురు జవాన్లు ప్రాణాలు కో
Read Moreషిండే, ఫడ్నవీస్లకు మోడీ శుభాకాంక్షలు
మహారాష్ట్ర సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏక్ నాథ్ షిండేకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. కార్యకర్త స్థాయి నుంచి నుంచి సీఎంగా ఎదిగిన షిండేను
Read Moreపీఎస్ఎల్వీ- సీ53 రాకెట్ ప్రయోగం సక్సెస్
తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) గురువారం (జూన్ 30న) నిర్వహించిన పీఎస్ఎల్వీ సీ 53 ప్రయోగం విజ&zwn
Read Moreమహారాష్ట్రలో కొలువుదీరిన కొత్త సర్కారు
మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. శివసేన రెబల్ నేత ఏక్ నాథ్ షిండే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ ఆయనతో ప్
Read Moreమహా ప్రభుత్వంలో ఫడ్నవీస్ భాగం కావాలి
మహారాష్ట్ర సీఎం ఏక్ నాథ్ షిండే అని ప్రకటించిన దేవేంద్ర ఫడ్నవీస్పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశంసల వర్షం కురిపించారు. షిండేను ముఖ్యమంత్రి అ
Read More












