దేశం
UPI News: కేంద్రం కొత్త ఆలోచన.. రూ.3వేలకు పైన యూపీఐ ట్రాన్సాక్షన్లకు ఛార్జీలు
Charges on UPI: ప్రస్తుతం భారతదేశంలో ప్రభుత్వం యూపీఐ డిజిటల్ చెల్లింపులను పూర్తిగా ఉచితంగా అందిస్తోంది. అయితే దీనికింత అనుమతించబడిన మెుత్తం వరకు రోజూ
Read Moreగాలి జనార్దన్ రెడ్డికి బెయిల్.. సీబీఐ కోర్టు తీర్పుపై స్టే..
ఓబులాపురం అక్రమ మైనింగ్ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో గాలి జనార్దన్ రెడ్డికి ఊరట లభించింది. బుధవారం ( జూన్ 11 ) గాలి జనార్దన్ రెడ్డికి షరతులతో క
Read Moreకర్నాటకలో మళ్లీ కుల గణన 60 నుంచి 80 రోజుల్లోనే పూర్తి చేసేలా ప్రణాళికలు
కొన్ని వర్గాల నుంచి వచ్చిన ఫిర్యాదులు పరిగణనలోకి నేడు స్టేట్ కేబినెట్ భేటీ.. కుల గణనపై కీలక నిర్ణయం బెంగళూరు: రాష్ట్రంలోని కొన్ని వర్గాల నుం
Read Moreడిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించండి: ప్రధాని నరేంద్ర మోదీకి ఖర్గే లేఖ
న్యూఢిల్లీ: లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహించాలని ప్రధాని మోదీని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే కోరారు. ఈ మేరకు ప్రధానికి మంగళవా
Read Moreఢిల్లీ ద్వారకా సెక్టార్లో ఘోరం: తొమ్మిదో అంతస్తులో ఫైర్.. కిందికి దూకి ముగ్గురు మృతి
మృతుల్లో తండ్రి, కొడుకు, బిడ్డ ప్రాణాలతో బయటపడ్డ భార్య, మేనకోడలు న్యూఢిల్లీ: ఢిల్లీలో ఘోరం జరిగింది. అపార్ట్మెంట్&zw
Read Moreసామాజిక న్యాయమే రాహుల్ ఆలోచన..బీఆర్ఎస్ పదేండ్లు ప్రజలను పట్టించుకోలేదు: మంత్రి వివేక్ వెంకటస్వామి
అన్ని వర్గాలకు కాంగ్రెస్ న్యాయం చేస్తున్నది ప్రజాపాలనలో జనం సంతోషంగా ఉన్నారని వెల్లడి ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు 
Read Moreరాజస్థాన్లో విషాదం: నదిలో మునిగి 8 మంది దుర్మరణం
జైపూర్: ఈత సరదా 8 మంది ప్రాణాలను బలిగొంది. విహారయాత్ర కోసం వచ్చిన వారు నదిలో మునిగి చనిపోయారు. ఈ విషాదకర ఘటన రాజస్థాన్ లోని టోంక్ జిల్లాలో మంగళవ
Read Moreహర్యానా ల్యాండ్ డీల్ కేసులో వాద్రాకు ఈడీ సమన్లు
న్యూఢిల్లీ: ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, బిజినెస్ మ్యాన్ రాబర్ట్ వాద్రాకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు మంగళవారం సమన్లు
Read Moreతెలంగాణ ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు..సీఎం రేవంత్ రెడ్డిపై ఎంపీ లక్ష్మణ్ ఫైర్
న్యూఢిల్లీ, వెలుగు: ప్రతి చిన్న విషయానికి పార్టీ ఢిల్లీ పెద్దలపై ఆధారపడుతూ సీఎం రేవంత్&zwn
Read Moreడిఫెన్స్ ‘పవర్’లో మేటిగా ఎదిగాం : ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: డిఫెన్స్ సెక్టార్ లో గత 11 ఏండ్లలో గణనీయమైన మార్పులు వచ్చాయని, రక్షణ రంగంలో మేటిగా ఎదిగామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘&l
Read Moreనక్సల్స్ ఫ్రీ దేశంగా ఇండియా.. టెర్రరిజాన్ని అంతమొందిస్తాం: కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్
11 ఏండ్ల మోదీ పాలనలో ఉగ్రదాడులు తగ్గినయ్ బలమైన సైనిక వ్యవస్థతోనే ఇది సాధ్యమైందని వ్యాఖ్య బీజేపీ స్టేట్ ఆఫీస్లో ఫొటో ఎగ్జిబిషన్ ప్రారంభం హ
Read Moreదేశం గొంతుకను గట్టిగా వినిపించారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు
ప్రపంచానికి గొప్ప సందేశం పంపారు.. అఖిలపక్ష బృందాలకు మోదీ కితాబు ప్రధానిని కలిసి తమ అనుభవాలను వివరించిన ప్రతినిధులు న్యూఢిల్లీ: భారత్ గ
Read Moreరాజా రఘువంశీ హత్య కేసులో.. ట్విస్టుల మీద ట్విస్టులు.. మే 23న ఏం జరిగిందంటే..
భర్త హత్యకు భార్య సుపారీ రాజా రఘువంశీ హత్య కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు మర్డర్ ప్లానింగ్ లో భాగంగానే హనీమూన్ ట్రిప్ మే 23న మర్డర్, మ
Read More












