దేశం
ముంబై లోకల్ ట్రైన్ల అప్గ్రేడ్.. ఆటోమెటిక్ డోర్స్ ఏర్పాటు ప్రకటించిన ఇండియన్ రైల్వే
Mumbai Train Accident: ముంబైలోని ముంబ్రా స్టేషన్ నుంచి దివా స్టేషనుకు ప్రయాణిస్తున్న రైలులో ప్రమాదం చోటుచేసుకుంది. ప్రయాణ సమయంలో రైలు నుంచి 13 మంది కి
Read Moreకేరళ తీరంలో సింగపూర్ షిప్ లో భారీ పేలుడు
కేరళ కొచ్చి తీరంలో భారీ ప్రమాదం జరిగింది. జూన్ 9న ఉదయం సింగపూర్ కు చెందిన కంటైనర్ షిప్ లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు సిబ్బంది
Read Moreరూ.10 లక్షల లంచంతో దొరికిన IAS చక్మా ఎవరు..?: 2021 బ్యాచ్.. మూడేళ్లలోనే మొదలెట్టేశాడు..!
IAS.. చాలా చాలా మంది కలల.. చాలా చాలా కష్టపడితే కానీ కాలేం.. ఎంతో కష్టపడి IAS అయిన యంగ్ ఆఫీసర్.. మూడేళ్లకే తనలోని అపరిచితుడిని పరిచయం చేశాడు. 2021 బ్యా
Read Moreకేసును కొట్టేయండి..బెంగళూరు తొక్కిసలాట ఘటనపై హైకోర్టుకు ఆర్సీబీ
బెంగళూరు చినస్వామి స్టేడయం దగ్గర జరిగిన తొక్కిసలాట ఘటనలో ఈవెంట్ మేనేజ్ మెంట్ సంస్థ డీఎన్ఎ ఎంటర్ టైన్ మెంట్ నెటవర్క్స్, ఐపీఎల్ ఫ్రాంఛైజీ &
Read Moreబెంగళూరు ఓయో రూమ్లో ఘోరం.. పాతికేళ్ల ఐటీ ఉద్యోగి.. 36 ఏళ్ల మహిళను రూంకు తీసుకెళ్లి..
అతనికి 25.. ఆమెకు 36.. ఇద్దరి మధ్య 11 ఏళ్ల గ్యాప్. అయితేనేం.. పరిచయం కాస్త ఆకర్షణగా.. ప్రేమగా మారింది. కొన్నాళ్లు బాగానే ఉన్నారు. ఆ తర్వాత ఏమైందో ఏమో
Read Moreగాజా ఆస్పత్రి కింద హమాస్ సొరంగం .. వీడియో రిలీజ్ చేసిన ఐడీఎఫ్
ఆ టన్నెల్లో ఆయుధాలు దాచిపెట్టారని ఆరోపణ న్యూఢిల్లీ: గాజాలోని ఖాన్ యూనిస్ లో ఓ ప్రధాన హాస్పిటల్ కింద హమాస్ టన్నెల్ ను కనుగొన
Read Moreత్వరలో బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం మాయం..! కర్ణాటక సీఎం ఏమన్నారంటే..?
బెంగళూరు చిన్నస్వామి స్టేడియం దగ్గర జరిగిన తొక్కిసలాటలో 11 మంది చనిపోయిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తర్వాత భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట
Read Moreమథురలో జడ్జి మంగళసూత్రం చోరీ.. పది మంది మహిళా దొంగల అరెస్టు
మథుర: ఉత్తరప్రదేశ్లోని మథురలో గల ఆలయాలలో మహిళా భక్తులను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న మహిళా దొంగల ముఠాను పోలీసులు అర
Read Moreజస్టిస్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గం!..లేదంటే పార్లమెంట్లో అభిశంసన ద్వారా తొలగింపు
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అలహాబాద్ హైకోర్టు జడ్జి జస్టిస్ యశ్వంత్ వర్మకు రాజీనామా ఒక్కటే మార్గమని నిపుణులు చెబుతున్నారు. లేదంటే పార్లమ
Read Moreముంబైలో ఘోర విషాదం.. లోకల్ ట్రైన్ నుంచి జారి పడి ఐదుగురు స్పాట్ డెడ్
ముంబైలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. ట్రైన్ ఓవర్ క్రౌడ్ అవ్వటంతో స్లిప్ అయ్యి కొందరు ప్యాసెంజర్లు ట్రాక్ పైన పడిపోయారు . ఈ ప్రమాదంలో 5 మంది ప్రయాణికులు
Read Moreమేఘాలయ హనీమూన్ జంట కేసు.. దిమ్మతిరిగే ట్విస్ట్.. భర్త హత్యకు స్కెచ్ వేసిందే భార్య..!
మేఘాలయ: ఇండోర్ హనీమూన్ జంట కేసు ఊహించని మలుపు తిరిగింది. మేఘాలయకు హనీమూన్కు వెళ్లి హత్యకు గురైన రాజా రఘువంశీ హత్యకు ప్లాన్ చేసింది అతని భార్యనేనని పో
Read Moreదుబాయ్లో స్కూబా డైవింగ్ చేస్తుండగా గుండెపోటు..కేరళ యువకుడి మృతి
న్యూఢిల్లీ: దుబాయ్లో స్కూబా డైవింగ్కు వెళ్లిన కేరళ ఇంజనీర్ మృత్యువాత పడ్డాడు. జుమైరా బీచ్ వద్ద ఈ ఘటన జరిగింది.కేరళకు చెందిన ఇసాక్ పాల్ (2
Read Moreమణిపూర్లో మళ్లీ ఆందోళనలు.. పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని బెదిరించిన యువకులు
మైతీ గ్రూప్ లీడర్ అరెస్ట్కు వ్యతిరేకంగా వెల్లువెత్తిన నిరసనలు రోడ్లపైకి భారీగా తరలివచ్చిన జనం పెట్రోల్ పోసుకుని అంటించుకుంటామని బెదిరించ
Read More












